Breaking News

Monthly Archives: December 2024

ఎస్సి కులాల సర్వే జాబితా పై 31.12.2024 వరకు అభ్యంతరాల స్వీకరణ కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డ్ కులాలకు చెందిన కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు సర్వే ప్రక్రియ డిసెంబర్ 26 నుంచి చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. షెడ్యూల్డ్ కులాల కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగిందని డిసెంబర్ 31 వరకూ కులాల సర్వే వివరాల జాబితాను ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రచురించడం జరుగుతుందని పేర్కొన్నారు. …

Read More »

అభివృద్ది కోసం క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : పట్టిసీమ – కొవ్వూరు జాతీయ రహదారి 365 బీబీ మార్గాన్ని అభివృద్ది కోసం క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. శనివారం సాయంత్రం పట్టిసీమ కొవ్వూరు మార్గంలో భూసేకరణ సంబంధించి ఇరిగేషన్, జాతీయ రహదారులు, రెవిన్యూ అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత వివరాలు తెలియ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టు పరిశీలన …

Read More »

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం కొవ్వూరు స్పెక్ లేఅవుట్ లో ప్రభుత్వం పంపిణి చేసిన ఇండ్ల స్థలాలలో గృహా నిర్మాణ పనులు చేపట్టడం, లే అవుట్ లో మౌలిక సదుపాయాలు పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి గృహ నిర్మాణ పనులను …

Read More »

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాజానగరం నియోజకవర్గం లోని ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన ” జాబ్ మేళ” నిర్వహించ నున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పేరుమాళ్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 ప్రముఖ కంపనీలు హాజరుకానున్నట్లు తెలిపారు. …

Read More »

డెకాయట్ ఆపరేషన్స్ కు సహకారం అందించాలి

– లింగా నిర్ధారణ వివరాల తెలియడం సెక్స్ రేషన్ తగ్గడానికి కారణం కావచ్చు – స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో లోపాలు మరో కారణం – డి ఎమ్ హెచ్ వో కె వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి స్కానింగ్ సెంటర్ లోనూ ఒపి రూమ్, రిజిస్ట్రేషన్ కౌంటర్, స్కానింగ్ రూమ్ బయట, లోపల గర్భ నిర్ధారణ పరీక్షలు నేరమన్న ఫ్లెక్సీలను ప్రముఖంగా ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు ఆదేశించారు శనివారం ఇండియన్ మెడికల్ అసోసి …

Read More »

కలెక్టర్ల తో డిసెంబరు 30 న రెవెన్యు మంత్రి ప్రాంతీయ సదస్సు కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ విభాగంలో ఆధ్వర్యంలో చేపడుతున్న పౌర సేవలకు చెందిన ప్రగతి పై రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి  అనగని సత్య ప్రసాద్ డిసెంబరు 30 న జిల్లా కలెక్టర్ లతో అమరావతిలో ప్రాంతీయ సదస్సు లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శనివారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, కలక్టరేట్ పరిపాలన అధికారి ఎమ్. అలీ …

Read More »

 పొరుగు సేవలు విధానంలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరు పోస్టు భర్తీ

– దరఖాస్తు చేసుకునేందుకు చివరి జనవరి 18 -మౌఖిక ఇంటర్వూలు జనవరి 21 – పిడి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పొరుగు సేవలు విధానంలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరు పోస్టును భర్తీ కోసం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ల కు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా, ఎ.పి.ఎం.ఐ.పి., పథక సంచాలకులు/ జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఏ దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సదరు పోస్టు కు దరఖాస్తు …

Read More »

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మానససరోవరం పార్క్ లో జంగిల్ క్లియర్ చేసి, పిపిటి విధానం ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్  స్థానిక జాతీయ రహదారికి చేరువగా ఉన్న గుంటూరు నగరపాలక సంస్థ మానససరోవరం పార్క్ ని పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  తొలుత పార్క్ అంతటినీ పరిశీలించి, పార్క్ …

Read More »

మన్మోహన్ సింగ్ కి భారత రత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నీతి నిజాయితీలతో 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా భారత దేశ ఆర్ధిక వృద్దికి విశేష కృషి చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భారత రత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు కోరారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన జరిగిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభలో మేయర్ కావటి …

Read More »

తిరుమలకు పది టన్నుల కూరగాయలుల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కస్తూరిబాయిపేట పుష్ప హోటల్ సమీపం నుంచి శనివారం తిరుమలకు బయలుదేరిన పది టన్నుల కూరగాయల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన నిత్యాన్నదాన పథకానికి గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా కూరగాయల పంపిణీ చేసే అవకాశం రావడం మహద్భాగ్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త కొలుసు కృష్ణకాంత్ యాదవ్ అన్నారు. కస్తూరిబాయిపేట పుష్ప హోటల్ సమీపం నుంచి శనివారం …

Read More »