Breaking News

Monthly Archives: December 2024

యువ ప్ర‌తిభా కృష్ణా త‌రంగం

– విద్యార్థుల ఆనందోత్సాహాల న‌డుమ ఘ‌నంగా ప్రారంభ‌మైన కృష్ణా త‌రంగ్‌-2024 – యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు ఇవ్వాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆకాంక్ష – సుస్థిర ఉపాధి అవ‌కాశాల‌కు వీలుక‌ల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి – ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివ‌ర్యులు కొల్లు ర‌వీంద్ర‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువ‌తీయువ‌కుల ఆనందోత్సాహాల త‌రంగాల మ‌ధ్య కృష్ణా విశ్వ‌విద్యాల‌య కృష్ణా త‌రంగ్ – 2024 అంత‌ర క‌ళాశాల‌ల యువ‌జ‌నోత్స‌వం మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌, కొత్త‌పేట‌లోని కాక‌ర‌ప‌ర్తి భావ‌నారాయ‌ణ క‌ళాశాల (కేబీఎన్‌)లో ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 12వ …

Read More »

సాంకేతిక అభివృద్ధికి నేటి నూతన ఆవిష్కరణలే దోహదం..

-యువతలో ఆలోచన శక్తిని పెంచేందుకు పాలిటెక్‌ ఫెస్ట్‌.. -యం ఎల్‌ సి పి. అశోక్‌ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి యువతలో ఆలోచన శక్తి ద్వారా రూపొందించిన ఆవిష్కరణలో భవిష్యత్‌లో సాంకేతిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని యం ఎల్‌ సి పి. అశోక్‌ బాబు అన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న రీజనల్‌ పాలిటెక్‌ ఫెస్ట్‌-2024ను మంగళవారం శాసన మండలి సభ్యులు పి. అశోక్‌ బాబు సందర్శించి ఆవిష్కరణలను రూపొందించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …

Read More »

ఈనెల13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చే స్వర్ణాంద్ర @ 2047కి శ్రీకారం..

-ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా స్వర్ణాంద్ర @ 2047 ప్రారంభ కార్యక్రమం -కార్యక్రమానికి సుమారు 25 వేల మంది ప్రజలు హాజరు -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే స్వర్ణాంద్ర @ 2047 కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని ఇందుకు సంబంధించిన జిల్లా …

Read More »

ప్రాణశక్తి పెంపుతో ఆరోగ్యం ఆనందం మరియు ఆయుషు

-డాక్టర్ మా కాల సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ దేహంలోని ప్రాణశక్తి కేంద్రాలను చైతన్య పరచడంతో మనిషికి ఆరోగ్యం ,ఆనందం, ఆయుషు పెంచవచ్చునని యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. గుంటూరు నల్లపాడు ఎం.బి.టి.ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో జరిగిన ఆరోగ్య అవగాహన సదస్సులో పాల్గొని చికిత్స మరియు శిక్షణ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. మనలో 500 జతల ప్రాణశక్తి కేంద్రాలు మరియు ఆరు క్షేత్రాలు ఉన్నాయని అవి ఎక్కడ ఉన్నది ఎందుకు …

Read More »

జిల్లాలో నేడు రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 1046

-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి, డిసెంబర్ 10: రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి మంగళవారం తిరుపతి జిల్లాలో చంద్రగిరి …

Read More »

రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై 26 జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకోనున్నారు. RTGS, వ్యవసాయం, వాట్సాప్ గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, CRDA, శాంతి భద్రతలు, హార్టీకల్చర్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.

Read More »

ఎక్సైజ్ కమిషనర్ నిషాత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎక్సైజ్) రాహుల్ దేవ్ శర్మ ఆకస్మిక తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను రహిత మద్యం రవాణాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని రాష్ట్ర అబ్కారీ శాఖ కమీషనర్ నిషాత్ కుమార్ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అధిక ధరలకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిషాత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎక్సైజ్) రాహుల్ దేవ్ శర్మ గరికపాడు అబ్కారీ చెక్-పోస్ట్‌లో మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరును …

Read More »

మహిళా సాధికారత దిశగా ఐ.సి.ఏ.ఆర్-సి.టి.ఆర్.ఐ రాజమండ్రి మరియు గ్రామీణ ఫౌండేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్ఐ భవిష్యత్తులో NIRCA) రాజమండ్రి మరియు గ్రామీణ ఫౌండేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ వారి Grow project లో భాగంగా 10 డిసెంబర్ 2024న మహిళా సాధికారత దిశగా 5000 మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికులుగా తీర్చిదిద్దే దిశగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులుగా సిటిఆర్ఐ డైరెక్టర్ డా. మాగంటి శేషు మాధవ్ వ్యవహరించగా, గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రుప కాశ్యప్ విచ్చేశారు. …

Read More »

“మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ లతో కలిసి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక దానవాయిపేట లోని ఐ.సి.డి.ఎస్ ఆఫీసు నందు “మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఎవ్వరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం నిరాకరించబడరాదని అన్నారు. హక్కులు లేని మనిషి బానిసతో సమానం …

Read More »

షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి కమిటి ఏర్పాటు

-మొమోరాండం/ రిప్రజంటేషన్స్ లను అందజేసేందుకు చివరి తేదీ జనవరి 9 -ఎమ్ సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011), తేదీ: 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించినట్లు ఇంఛార్జి జిల్లా సాంఘీక సంక్షేమ …

Read More »