– జనవరి 4న విజయవాడలో దక్షిణ భారత జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ఆవిష్కరణలు దేశ ప్రగతికి సోపానాలని.. విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ మంచి వేదిక అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లో అధికారులతో కలిసి దక్షిణ భారత ఎన్టీఆర్ జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్-2025 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ …
Read More »Monthly Archives: December 2024
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు రెండు నెలల పొడిగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని రెండు నెలలు పాటు జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, ఐఏఎస్, మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డిసెంబర్ 31, 2024 …
Read More »పేదల సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా
– అధికారుల నిరంతర పర్యవేక్షణలో సజావుగా పెన్షన్ల పంపిణీ – క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలు – జిల్లాలో 2,30,619 పెన్షన్లకు రూ. 98.19 కోట్లు – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సామాజిక భద్రత కల్పించి ఆర్ధికంగా చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలుచేస్తోందని.. క్షేత్రస్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణలో కొత్త సంవత్సరం నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. …
Read More »అభివృద్ధికి స్వాగతం చెబుతూ ప్రతి కుటుంబంలో ఒక్కరూ ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగాలి
-ప్రజలకు ఎంపి కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ : నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలంటే, ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని ముఖ్యమంత్రి …
Read More »దేశానికే ఆదర్శమైన తెలుగుదేశం పార్టీ
-ప్రజా సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలతో ప్రజాధరణ -జీవిత కాల సభ్యత్వ నమోదు పత్రాన్ని అందచేస్తున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమ పథకాలు, పాలనా పరమైన సంస్కరణలు అమలు చేయడమే కాకుండా ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీయేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. మంగళవారం ఉదయం 12వ డివిజన్కు చెందిన కాట్రగడ్డ వెంకట నారాయణ ఆన్లైన్ ద్వారా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో లక్ష …
Read More »సంపద సృష్టించడానికి మార్గాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
-6,7 డివిజన్లల్లో రూ.30 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ -లబ్ధిదారులకు ఫించన్లు స్వయంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంపదను సృష్టించి దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగల ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6,7 డివిజన్ల పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి స్థానికంగా …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
– వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2025 లోకి అడుగు పెడుతున్న సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నూతన ఏడాదిలో మరింత పట్టుదల, కృషితో సవాళ్లను అధిగమించి ప్రజలందరూ విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన లక్ష్యాలను చేరుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి 2025 సంవత్సరం స్ఫూర్తిని ఇవ్వాలని …
Read More »నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజలందరికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండమైన విజయం అందించిన పశ్చిమ ప్రజలకు, కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. పశ్చిమ ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ సేవలను అందిస్తామన్నారు.కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా …
Read More »ఉద్యోగుల సంక్షేమమే నా ప్రథమ ప్రాధాన్యత
-ప్రభుత్వంతో సామరస్య పూర్వక సంబంధాలు… -పోరాటబాట వదలను… -అపరిష్కృత సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతా… -ఏపీ ఎన్జీజీఓ సంఘం ప్రతిష్టను పెంచుతా… -ఈ పదవి బరువు కాదు బాధ్యత… -వైభవంగా జరిగిన ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ పదవీ ప్రమాణ స్వీకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడున్నర దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించి మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే శ్వాసగా వివిధ పదవులు నిర్వహించి నేడు సంఘంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీజీఓ ప్రధాన …
Read More »చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపిన అబ్కారీ శాఖ
-ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేసిన ఫలితంగా విభిన్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డిపిఎల్), నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్)పై ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం చేపట్టిన దాడులు మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. గణాంకాల ప్రకారం, 2024 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ప్రొహిబిషన్, …
Read More »
Prajavartha Online Telugu News