Breaking News

మంత్రి వెలంప‌ల్లిని కలిసిన కార్పొరేషన్ల చైర్మన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ టూరిజం చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ మోనిటరింగ్ కమిషన్
ఏ. విజయశారధ రెడ్డి, కృష్ణ జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మ‌న్ స్నిగ్ధ పడమట వారు బ్ర‌హ్మ‌ణ‌వీధిలోని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావును వారి కార్యాలయం లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *