అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు హర్యానా వెళ్లనున్నారు. పంచకులలో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం చంఢీఘడ్ లో ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.
Prajavartha Online Telugu News