-I feel blessed that I could pray at the Ramanathaswamy Temple today: PM -The new Pamban Bridge to Rameswaram brings technology and tradition together: PM -Today, mega projects are progressing rapidly across the country: PM -India’s growth will be significantly driven by our Blue Economy and the world can see Tamil Nadu’s strength in this domain: PM -Our government is …
Read More »Tag Archives: delhi
గత రెండేళ్లుగా ఎపికి రాష్ట్ర, జిల్లా మహిళా సాధికారత కేంద్రాలకు నిధులు విడుదల కాలేదు
-కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ వెల్లడి -రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి లావు కృష్ణ దేవరాయులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా 35 రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలు (SHEW), అలాగే 28 రాష్ట్రాలు, 8 ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ జిల్లాల్లో 742 జిల్లా మహిళా సాధికారత కేంద్రాలు (DHEW) పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాలలో 26 జిల్లా మహిళా …
Read More »ఎపిలో గత పదేళ్లుగా స్థిరంగా ఎరువుల వాడకం
-కేంద్ర రసాయనాలు, ఎరువుల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడి -ఎరువుల ఉత్పత్తి, వినియోగం పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : డైఅమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువు, పోటాష్ తదితర ఎరువుల వాడకం గత దశాబ్ద కాలంలో పెరిగినా సూక్ష్మ పోషకాలను పెంచే చర్యలు చేపట్టినందువల్ల ఎరువుల వాడకం మరింత పెరగకుండా ఆగినట్లు ఎంపీలు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), దగ్గుమళ్ల ప్రసాదరావు వేసిన ప్రశ్నకు కేంద్ర …
Read More »కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
-పలు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించిన టి.జి భరత్ -అభివృద్ధి చెందుతున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గురించి చర్చించిన టి.జి భరత్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు నుండి ముంబైకి మరియు కర్నూలు నుండి విజయవాడకు కొత్త రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టి.జి భరత్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు …
Read More »కర్నూలు – విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించండి
-పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ -ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన టిజి భరత్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కర్నూలు – విజయవాడ విమాన సౌకర్యంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై …
Read More »రక్షణ రంగంలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
-ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిసిన టి.జి భరత్ -ప్రాజెక్టుల పురోగతిపై చర్చించిన మంత్రి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ను.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల …
Read More »గత మూడేళ్లుగా కమ్యూనిటీ రేడియో స్టేషన్స్ కి విడుదల చేసిన నిధులు రూ.5.43 కోట్లు
-కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ వెల్లడి -కమ్యూనిటీ రేడియో స్టేషన్స్ పై కేంద్ర సమాచార ప్రసార శాఖను ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా వర్క్షాప్లను నిర్వహిస్తుందని, 2025లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5వర్క్షాప్లను నిర్వహించారు. గత మూడు సంవత్సరాలుగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ సపోర్టింగ్ కమ్యూనిటీ రేడియో మూవ్మెంట్ కింద 2021-22 లో రూ.1.30 కోట్లు, 2022-23 …
Read More »ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) కింద కొత్త బ్లాక్స్ కి ప్రణాళిక లేదు
-కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడి -ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎంపి. జి.లక్షీనారాయణ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఉన్నాయి. ఇవి పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాను ప్రస్తుత ప్రణాళికలో చేర్చటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 500 బ్లాక్స్ కే నిధులు కేటాయించిందని, కొత్త బ్లాక్స్ …
Read More »మునాంబం సహా భూ సమస్యలకు వక్ఫ్ చట్ట సవరణ శాశ్వత పరిష్కారాన్ని అందించాలి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత కేంద్ర వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగానికి మరియు దేశ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయన్నది వాస్తవం. కేరళలోని మునాంబం ప్రాంతంలోని 600 కంటే ఎక్కువ కుటుంబాల పూర్వీకుల నివాస ఆస్తులను వక్ఫ్ భూమిగా ప్రకటించడానికి వక్ఫ్ బోర్డు ఈ నిబంధనలను అమలు చేసింది. గత మూడు సంవత్సరాలుగా, ఈ సమస్య సంక్లిష్టమైన చట్టపరమైన వివాదంగా మారింది. చట్టపరమైన సవరణ మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని అందించగలదనేది వాస్తవం, మరియు దీనిని ప్రజాప్రతినిధులు గుర్తించాలి. వక్ఫ్ …
Read More »పిఎమ్ -జన్మాన్ కింద ఎపికి రూ. 555 కోట్లు విలువైన 612 కి.మీ రహదారి పనులు మంజూరు
-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్లడి -పిఎం-జన్మాన్ కింద రోడ్డు కనెక్టివిటీ పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన మంత్రి జన్మాన్ (PM JANMAN) రహదారి అనుసంధాన భాగం కింద ఇప్పటి వరకు 206 రహదారులకు ప్రతిపాదనలు అందుకోగా మొత్తం మంజూరు చేసింది. ఇంకా 9.77 కి.మీ పొడవు రహదారి, 27 లాంగ్ స్పాన్ బ్రిడ్జిల (LSBs) ప్రతిపాదనను ఎపి గవర్నమెంట్ …
Read More »