Breaking News

Tag Archives: delhi

జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

-వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. 8 మంది సభ్యులతో కమిటీ.. కేంద్ర సర్కార్ వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్‌ కోవింద్‌‌ సహా …

Read More »

ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం

-ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు -అమిత్ షా చేతుల మీదుగా పురస్కారం ప్రదానం -‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ అందజేత ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది. ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, …

Read More »

కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేస్తుంది మరియు సాధ్యమైన అన్ని సహాయాలనీ అందిస్తుంది: చౌహాన్

-కష్ట సమయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ సంక్షోభం నుండి ప్రజలను ముందుకు తీసుకెళ్తాం : చౌహాన్ -వరదల పరిస్థితి పట్ల ప్రధాని మోదీ సున్నితంగా వ్యవహరిస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టపోయిన వారికి పరిహారం అందజేస్తామని చౌహాన్ న్యూదిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా పర్యటనలో ఉన్నారు. ఈరోజు …

Read More »

‘ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్న రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు టి జి భరత్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మాత్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వాణిజ్య సరళీకరణ విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గూర్చి చర్చించారు. జితిన్ ప్రసాద, సహాయ మంత్రి, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ, తదితరులు …

Read More »

విజయవాడ – బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా బోయింగ్ కొత్త సర్వీస్

-రాష్ట్రంలో విమాన కనెక్టివిటీ పై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ -బెంళూరు రాష్ట్ర రాజధానితో బాగా అనుసంధానించబడి ఉంది – నాయుడు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిని బెంగళూరుతో అనుసంధానం చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడి విజయవాడ – బెంగళూరు విమాన సర్వీసుల ప్రాధాన్యతను వివరించి సర్వీసులు నడిపేలా ఒప్పించారు. ఇందుకు సంబంధించి …

Read More »

తిరుప‌తి ఎంపీ ప్రశ్నకి కేంద్ర మంత్రి స‌మాధానం…

-తమిళనాడు ఫిషింగ్ బోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాదేశిక జలాల్లోకి అనధికారిక ప్రవేశం, అక్రమ చేపల వేట గురించి తిరుప‌తి ఎంపీ ప్రశ్నకి కేంద్ర మంత్రి స‌మాధానం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స‌ముద్రంలో చేప‌లు ప‌ట్ట‌డం ఆయా తీర ప్రాంత రాష్ట్రాల అధికార ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని కేంద్ర మ‌త్స్య‌శాఖ మంత్రి రాజీవ్ రంజ‌న్ సింగ్ పేర్కొన్నారు. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని మ‌త్స్య‌కారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై లోక్‌స‌భ‌లో ప్రత్యేక అధికరణ 377 కింద తిరుపతి ఎంపీ డాక్టర్ మ‌ద్దిల గురుమూర్తి గత పార్లమెంటు సమావేశాలలో కేంద్ర …

Read More »

156 ఔషధాలపై కేంద్రం నిషేధం

-జాబితాలో జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు దిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్‌ డ్రగ్స్‌ను) కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్‌ యాసిడ్‌ + పారాసెటమాల్‌ …

Read More »

కేంద్ర మంత్రి నిర్మ‌లతో చంద్రబాబు భేటీ !

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచడంతో పాటు రాజధానికి ఇప్పిస్తామన్న పదిహేను వేల కోట్ల నిధుల గురించి.. ఇతర గ్రాంట్ల గురించి చర్చించారు. కాగా, ప్రధానితో భేటీ అనంత‌రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో …

Read More »

ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమరావతి పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిధులను కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరారు. అదేవిధంగా ఏపీ ఆర్థిక అంశాలపై చర్చించారు.

Read More »

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తో సిఎం చంద్ర‌బాబు భేటీ

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని ఏడు విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే తన లక్ష్యమని పౌర విమాన‌యాన శాఖ కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఎపి సిఎం చంద్ర‌బాబు నేటి ఉద‌యం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ శాఖ మంత్రి , శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ప్రతిపాదనలపై అధికారులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. …

Read More »