Breaking News

Tag Archives: kalidindi

గ్రామాల్లో ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని అందించడమే జలజీవన్ విషన్ పథకం యొక్క ముఖ్యేద్దేశ్యం..

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలుచేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టి బాధ్యతతో పనిచేసుకుంటూ ముందుకెళ్లిననాడు మంచి ఫలితాలు వస్తాయని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కలిదిండి లోని వెలుగు కార్యాలయంలో మండలంలో జల జీవన్ మిషన్ పనులపై సంబంధిత శాఖల సిబ్బందికి జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని ఉచితంగా అందించేందుకు …

Read More »

మంజూరైన రహదారులు త్వరితగతిన పూర్తి చేస్తాం…

-ఆర్ అండ్ బీ ఈఈ తో కలసి రహదారులను పరిశీలించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : మంజూరైన రహదారులు నిర్మాణం గతంలో మాదిరిగా కాకుండా అవసరమైతే అదనపు నిధులు తెచ్చి పటిష్టంగా నిర్మిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆర్ అండ్ బీ ఈఈ యం. శ్రీనివాసరావుతో కలసి శాసనసభ్యులు డిఎన్ఆర్ కలిదిండి మండలంలోని కొండంగి, మట్టగుంట గ్రామాలల్లోని రహదారులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక నాయకులు, ఆర్ అండ్ బీ అధికారులతో పలు గ్రామాల …

Read More »

కలిదిండి మండలం భాస్కరరావు పేటలో గ్రామ సచివాలయం, ఉప్పరగూడెంల ఆర్బీకే ప్రారంభించిన యంపీ శ్రీధర్, ఎమ్మేల్యే డిఎన్ఆర్

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : స్వయంకృషితో అతి సామాన్య స్థాయినుండి శాసనసభ్యునిగా ఎదిగి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే డిఎన్ఆర్ తత్వం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. మంగళవారం కలిదిండి మండలం భాస్కరరావుపేట గ్రామంలో రూ. 40 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన, నూతన సచివాలయ భవనాన్ని, మూల ఉప్పరగూడెం లో రూ.21.08 లక్షల వ్యయంతో నిర్మించబడిన నూతన రైతు భరోసా కేంద్రాన్ని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో …

Read More »

కలిదిండి డా.వై.ఎస్.ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : కలిదిండి డా.వై.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 సంవత్సరం లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలిదిండి కి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయగా రెండు ప్రధాన కోర్సులతో కళాశాల ప్రారంభించబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్లాసులు అద్దె భవనాల్లో వసతి సౌకర్యాలతో …

Read More »

పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే..

-పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయం.. -ఎంపీ కోటగిరి శ్రీధర్ -ఎమ్మెల్యే. డీఎన్నార్ కలిడింది, నేటి పత్రిక ప్రజావార్త : పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదేనని పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామంలో నూతనంగా రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. …

Read More »

అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సక్రమ నిర్వహణ కోసం అధికారులు రైతులు సమన్వయంతో ముందుకెళ్లినట్లయితే రైతులకు ఇబ్బంది లేకుండా నీటి లభ్యత చేకూరుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో పంట కాల్వ లాకుల వద్ద మండల పార్టీ అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రైనేజీ, ఇరిగేషన్, మరియు రైతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాసనసభ్యులు డిఎన్ఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వున్న డ్రైన్లు, …

Read More »

పెదలంక డ్రైన్లో డ్రెడ్జింగ్ పనులను ఫ్రారంభించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైన్లను సక్రమంగా సాగేవిధంగా చూడగలిగితే వర్షాలు,వరదల సమయంలో ముంపు నివారణ సాధ్యమౌతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కలిదిండి మండలం కోరుకొల్లు లోని పెదలంక డ్రైన్ లో గుఱ్ఱపుడెక్క,కిక్కిస,తూడు తొలగింపు పనులకు ఆయన చేతులమీదుగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదలంక డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు మంజూరై కొనసాగుతున్నాయని, అయితే డ్రైన్ ఎగువ భాగంలో నీటి ప్రవాహం కిక్కస, గుఱ్ఱపుడెక్క,తూడు మూలంగా సక్రమంగా సాగక రైతుల పొలాలు ముంపు నకు గురియవుతున్న విషయం …

Read More »

రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రైతు చైతన్య యాత్రలు..

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సమస్యల్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించి తద్వారా రైతుల్ని బలోపేతం చేయడమే రైతు భరోసా చైతన్య యాత్రల ముఖ్యోద్దేశమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసా చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం కలిదిండి మండలం పడమటి పాలెం లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పట్ల గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ఒక స్పష్టమైన వైఖరితో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి …

Read More »

ఒక మహిళను చైర్ పర్సన్ గా నియమించడం సీఎం జగన్ ఆలోచనా విధానానికి నిదర్శనం…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిడింది, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో చరిత్ర కలిగిన కలిదిండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి తొలిసారిగా ఒక మహిళను చైర్ పర్సన్ గా నియమించడం ముఖ్యమంత్రి జగనన్న ఆలోచనా విధానానికి నిదర్శనం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి పిఏసిఎస్ ఛైర్ పర్శన్ ఊర కళ్యాణి, సభ్యులు, గొరిపర్తి వెంకటరెడ్డి, కమతం పరాంకుశం  అభినందన సభలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యేకి కలిదిండి సెంటర్ లో ఘనస్వాగతం పలికి …

Read More »

గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర భవనాల ను ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు…

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు కావలసిన అన్ని అవసరాలు గ్రామంలోనే తీర్చే ఉద్దేశ్యంతో గ్రామ గ్రామాన రైతు భరోసాకేంద్రాలు నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి మండలం మట్టగుంటలో లో డా వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని జరుపుకున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర భవనాల ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ …

Read More »