Breaking News

Daily Archives: January 3, 2025

మాజీ సైనికుల నూతన జెఎసీ కమిటీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌తో, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కో ఆర్డినేషనల్‌ కమిటీ (ఎన్‌ఈఎక్స్‌సిసి) జాతీయ ఉపాధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త కె.నాగరాజుని జేఏసీ ప్రెసిడెంట్‌ గానూ మరి కొంతమంది మెంబర్స్‌గా ఏర్పాటు …

Read More »

పుస్తక పఠనం అలవాటు చేయండి

-తల్లి తండ్రులకు ఆర్పీ సిసోడియా పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుస్తక పఠనం అలవాటు చేసే బాధ్యతను తల్లి తండ్రులు తీసుకోవాలని రెవిన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. పుస్తకాలు మంచి నేస్తాల వంటివని, వాటి సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో శుక్రవారం నిర్వహించిన దక్షిణ పశ్చిమ కవి సమ్మేళనంకు కవి, రచయిత, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిసోడియా విభిన్న …

Read More »

ఆరోగ్యశ్రీ – జగన్‌ బూటకాల చిట్టా

-జగన్‌ హయాంలో ఐదేళ్లలో కేవలం రూ.9,942.04 కోట్ల చెల్లింపులు -ఆసుపత్రులకు రూ.2,221.60 కోట్ల బకాయిలు -ఐదేళ్లలో కేవలం 41 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం -కూటమి ప్రభుత్వంలో 7 నెలల్లోనే 7.61 లక్షల కుటుంబాలకు లబ్ధి -మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని, పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందించిన వైద్య సేవల్లోని వాస్తవాలు …

Read More »

అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకూ- శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకూ ఎక్కడున్నా తెలుగువారంతా ఒకటే

-2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా తెలుగుజాతి నిలవాలన్నదే నా ఆకాంక్ష -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలి -తల్లిని ఎలా గౌరవిస్తామో భాషనూ అలాగే గౌరవించాలి -తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్ -ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజం సాధిస్తాం -హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని, 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ …

Read More »

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి సర్కారు నిర్ణయం పై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేసారు.. ఈ మేరకు శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 3ను విడుదల చేయడంపై మంత్రి దుర్గేష్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వంలో తెలుగు భాషకు సమచిత ప్రాధాన్యం దక్కిందని …

Read More »

కమ్మవారి సేవా సమితి సంక్రాంతి సంబరాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమ్మవారి సేవాసమితి సంక్రాంతి సంబరాలు- 2025 అంగరంగ వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు కిలారు ఫణి తెలిపారు. స్థానిక బందర్ రోడ్డులో ఒక ప్రముఖ హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్మవారు సహజంగా అందరూ సంపన్నులు లుగా ఉన్నత స్థితిలో ఉంటారని, అందరూ అనుకుంటారు కానీ కమ్మ కులస్తులలో బడుగు ,బలహీన, పేదవారు, చాలామంది ఉన్నారు అని, వారి పిల్లలకు విద్యాభ్యాసం కొరకు ఒక హాస్టల్ గంగూరు నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం 30 మంది …

Read More »

సీసీఎల్ఏ ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి

-అద్దంకి నియోజకవర్గం భూ సమస్యలను సీసీఎల్ఏ అధికారులకు వివరించిన మంత్రి -అలవలపాడు, గోపాపురం రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరిన గొట్టిపాటి -మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించాలన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గం అయిన అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న కీలక భూ సమస్యలను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సదస్సులో పాల్గొన్న అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఇనాం, ఎస్టేట్ …

Read More »

అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు రూ.3 లక్షల విరాళం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు హైదరాబాద్‌కు చెందిన కొడాలి అజయ్ ఘోష్ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు వచ్చిన సీఎం చంద్రబాబును టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్‌తో కలిసి అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష, అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ.1 లక్ష, సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అజయ్ ఘోష్ సీఎంకు అందించారు. అజయ్ ఘోష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

Read More »

గృహ లబ్దిదారుల ఎంపికలో కొన్ని మినహాయింపులు ఇవ్వండి

-కేంద్రాన్ని కోరిన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ వచ్చే ఐదేళ్లలో శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని, ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా లబ్దిదారుల ఎంపికలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేంద్రాన్ని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ది పథకాలను మరింత మెరుగ్గా అమలు …

Read More »

పేదలకు మేలు చేసేలా 22ఏ భూములపై నిషేధం ఎత్తివేత

-ఈనెల 20వ తేదీ నుండి రీ సర్వే తిరిగి ప్రారంభం -ఈసారి పకడ్బందీగా రీ సర్వే -దొంగ పాసు పుస్తకాల స్కాంలో నిందితులైన ఎమ్మార్వోలపై చర్యలు -సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ -ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు మేలు చేసేలా 22 ఏ భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ జిల్లాలో ఎన్నెన్ని భూములు …

Read More »