-హెచ్ఎంపివి పై ఆందోళన వద్దు -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ -ఏపీలో ఇప్పటివరకూ ఎటువంటి హెచ్ ఎంపివి కేసులు నమోదు కానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి -కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ ఎంపివి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎంపివి వైరస్ కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం …
Read More »Daily Archives: January 6, 2025
పుస్తక పఠనం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సిద్ధిస్తుంది
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -పుస్తక పఠన ఆవశ్యకత బాహ్య ప్రపంచానికి తెలిపేలా పుస్తక ప్రియుల పాదయాత్రలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొని అనంతరం పుస్తక స్టాళ్లను సందర్శించిన మంత్రి దుర్గేష్ -ఏదేని ఒక విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించే విషయంలో పుస్తకాన్ని తలదన్నే పరికరం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి దుర్గేష్ -పుస్తక మహోత్సవం ద్వారా పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలోని …
Read More »కేంద్ర మంత్రి హెచ్.డీ కుమార స్వామితో మంత్రి టీజీ భరత్ భేటీ
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమార స్వామి, ఉక్కు శాఖ కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆర్సెలార్ మిట్టల్కు ఐరన్ ఖనిజం సరఫరాపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎంతో సానుకూలంగా స్పందించినట్టు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ ఒప్పందం సులభతరం చేయడంలో సహకరించినందుకు కేంద్ర మంత్రి హెచ్డీ కుమార్ స్వామికి.. …
Read More »సమర్ధవంతంగా శాప్ విధులు
-ప్రణాళికాబద్ధంగా క్రీడల అభివృద్ధి -త్వరితగతిన క్రీడాభివృద్ధి పనులు -స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా శాప్ అధికారులు సమర్ధవంతంగా పనిచేయాలని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. శాప్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో శాప్ అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడాభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో శాప్, ఖేలో ఇండియా, కేంద్రప్రభుత్వ నిధులతో …
Read More »వంద రోజుల్లో వంద రోడ్లు ప్రారంభం
పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వ పాలనలో వంద రోజులలో వంద పనులు సాధించి సాలూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించాలనే కృతనిశ్చయంతో ఎమ్మెల్యేగా నియోజక వర్గాన్ని ముందుకు నడిపిస్తున్న స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకున్నారు. సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడానికి “పల్లె పండగ” పథకం క్రింద వచ్చిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో రూ.357 లక్షలతో …
Read More »కన్నడ కల్చర్ డిపార్ట్మెంట్ అధ్యయనం తప్పక ఉపయోగపడ్తుంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక కన్నడ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ,IPS ఆఫీసర్ ధరణిదేవి మాలగట్టి మరియు జాయింట్ డైరెక్టర్స్ ,అకాడమీ ఛైర్పర్సన్స్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి . కర్ణాటకలో అమలవుతున్న కల్చర్ ప్రమోషన్ ఆక్టివిటీస్ మరియు విధి విధానాలను స్పష్టంగా తెలుసుకున్న తేజస్వి, ప్రెసెంటేషన్ ద్వారా డిపార్ట్మెంట్ లోని కీలక విషయాలను తెల్సుకున్న తర్వాత స్వయంగా సంగీత, నాటక, సాహిత్య, నృత్య , చిత్ర కళా, శిల్ప కళా …
Read More »పీఎంఎఫ్ఎంఈ రిసోర్స్ పర్సన్స్ ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
– అర్హులైన వారు ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎస్ఈఈడీఏపీ), డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద జిల్లా రిసోర్స్ పర్సన్స్ ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పథకం ద్వారా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీతో చిన్నతరహా ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. …
Read More »నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కావడంతో పుదుచ్చేరి సీ ఎం ఇంటికి వచ్చారు…
-మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల అభినందలు తెలిపేందుకు వచ్చారు -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వర్యులు, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్. రంగస్వామి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి విచ్చేసి ముఖ్యమంత్రి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అజీజ్ నివాసంలో అల్పాహారం …
Read More »అద్భుతంగా ప్రదర్శించబడుతున్న POLY TECHFEST 2024-25
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో సాంకేతిక ప్రతిభను వెలికితీసి, వారిని వినూత్న ఆవిష్కరణల వైపు నడిపించడానికి రాష్ట్ర స్థాయి poly tech fest లు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు G. గణేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన “POLY TECHFEST 2024-25” స్టేట్ మీట్ ను విజయవాడ S.S. కన్వెన్షన్ హాల్ లో సోమవారం సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు G. …
Read More »అర్జీలను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాల్సిందే
– రెవెన్యూ సదస్సుల అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టండి – మండలస్థాయి సమన్వయ కమిటీలు క్రియాశీలంగా పనిచేయాలి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 120 అర్జీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను నిర్దేశ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాల్సిందేనని.. రెవెన్యూ సదస్సుల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో …
Read More »