Breaking News

Daily Archives: January 7, 2025

ప్రధాని పర్యటనకు సర్వ సన్నద్ధం : పల్లా

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. అంతా మిషన్‌ మోడ్‌తో పనిచేసి బుధవారంనాటి ప్రధాని పర్యటనా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నం కేంద్రంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో …

Read More »

బాబామందిరం ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు ఫీజుల సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఫీజులు (చెక్కు రూపంలో) మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా స్కూల్ ఉపాద్యాయులకు చిరు సన్మానం అనంతరం చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు బాబా మందిరం ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పదమూడు …

Read More »

కుప్పం ప్రజల సమస్యల పరిష్కారానికి ఇక జన నాయకుడు

-సరికొత్త కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం -రోజుల్లోనే సమస్య పరిష్కారించేందుకు ఫాల్‌అప్ టీం…డ్యాష్‌బోర్డులో సీఎం స్టేటస్ తెలుసుకునేలా రూపకల్పన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా కుప్పం సరికొత్త కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. దానిపేరే జన నాయకుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అని సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండటం అసాధ్యం. అయినప్పటికీ ఇప్పటికే చంద్రబాబు …

Read More »

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి రోడ్లు పరిశీలన చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని డిల్లీలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలో భాగంగా డిల్లీలో కేంద్రమంత్రివర్యులు నితిన్ గడ్కారీ అధ్యక్షతన జరుగుతున్న 42వ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ మంత్రి పాల్గొన్న …

Read More »

8న ప్రధాని మోడి విశాఖపట్నం పర్యటన-కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 8వ తేదీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదుట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏచిన్న …

Read More »

త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -ఇటీవల విజయవాడ వివంత హోటల్ లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్ లో వచ్చిన ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరగా వాటిని పట్టాలెక్కించాలని మంత్రి దుర్గేష్ సూచన -పర్యాటక ప్రాంతాల్లో పనుల ప్రగతిపై సమీక్ష… వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం -త్వరలోనే పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తానని అధికారులకు తెలిపిన మంత్రి దుర్గేష్.. …

Read More »

లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సచివాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ కార్యాలయంలో లో “ ప్రకృతి సేద్యంలో ప్రతిబంధకాలను అధిగమించి రైతుకు లాభదాయకత పెంచడానికి చేపట్టాల్సిన చర్యలు “ పైన జరిగిన సమావేశంలో ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్తు, అత్తలూరి పాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఎండీ సురేంద్ర బాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల పైన వివిధ జిల్లాలో జరిపిన సమీక్షల అనంతరం ప్రకృతి సేద్యం పైన ఉన్న అపోహల నివృత్తి …

Read More »

పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, ఎస్పి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల అధికార పర్యటనలో భాగంగా విచ్చేసిన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ నాథన్ కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుని రాత్రి బస చెయ్యడం జరుగుతుందని అధికార యంత్రాంగం తెలియ చేశారు. జిల్లాకి చేరుకున్న పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ …

Read More »

ఎస్సీ కులగణనపై 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకి గడువు పెంపు

-యం.యస్. శోభా రాణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కులగణన పై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనీ జిల్లా యస్.సి సంక్షేమ మరియు సాధికారత అధికారి, శ్రీమతి.యం.యస్. శోభా రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఎస్సీ కులగణన పై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ మంగళవారం (జనవరి,07వ తేదీతో) గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు …

Read More »

నిరంతర కృషి అభ్యాసం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధ్యం

-ఎమ్ ఈ వో లు నిరంతర పర్యవేక్షణా బాధ్యత వహించాలి -రానున్న వార్షిక 10 వ తరగతి లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా ప్రగతి చూపాలి -సీ, డి గ్రేడ్ విద్యార్థులను ఉపాధ్యాయులు తరగతి వారీగా అడాప్ట్ చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం లో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని కలెక్టరు పి ప్రశాంతి ఒక సందేశం ఇవ్వడం జరిగిందనీ జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు …

Read More »