రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేపరు మిల్లు కార్మికుల వేతన సవరణ విషయంపై నెలకొన్న సమస్యను చర్చిందేందుకు ప్రజాప్రతినిధులు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈమేరకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సీఎంతో అపాయింట్ మెంట్ తీసుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లతో కల్సి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ సమావేశం కానున్నారు. డిసెంబరు 24న కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ …
Read More »Daily Archives: January 2, 2025
వైఎస్ఆర్ కడపను సందర్శించి, ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్
-కేంద్ర పథకాలపై వర్కషాప్లను నిర్వహించాలని జిల్లా పరిపాలక వర్గాన్ని విన్నపం -ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం, పీఎం కిసాన్ మరియు పీఎం విశ్వకర్మ పై దృష్టి కేంద్రీకరించిన మంత్రి; ప్రజా ప్రతినిధుల క్రియాశీల పాత్ర కోసం పిలుపు -వైఎస్ఆర్ కడప 2019 నుంచి టాప్ 3 ర్యాంక్లలో ఉంది; ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం యొక్క విజయ గాథ వైఎస్ఆర్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్రీయత మరియు సాంకేతికత కోసం కేంద్ర సహాయ మంత్రి (స్వంతంత్ర బాధ్యత); భూ శాస్త్రాలు మరియు పీఎంఓ, అణు …
Read More »ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను పరిశీలించిన డా. జితేంద్ర సింగ్
-కేంద్ర మంత్రి యొక్క చర్యలతో కూడుకున్న రోజు; అనేక ప్రదేశాలలో కీలక సందర్శనలు మరియు ఎంగేజ్మెంట్ల శ్రేణి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను పరిశీలించిన డా. జితేంద్ర సింగ్; గ్రామీణ ఆరోగ్య సంరక్షణ యాక్సెసిబిలిటీ మరియు యూనివర్సల్ కవరేజీని అభివృద్ధి చేయడం -అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి, పిల్లలు మరియు తల్లుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సలహా. -వ్యవసాయ అభివృద్ధి మరియు నీటి సంరక్షణను హైలైట్ చేసిన డా. జితేంద్ర సింగ్; గ్రామీణ జీవనోపాధి మరియు సుస్థిరతను సాధికారపరచడం -నమో డ్రోన్ దీదీ …
Read More »ఆంధ్రప్రదేశ్లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు & శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను ఉద్దేశించి చేసిన ప్రాతినిథ్యంలో, ఛాంబర్స్ ఇతర రాష్ట్రాలు అమలు చేసిన ఇలాంటి విజయవంతమైన కార్యక్రమాలను ప్రస్తావించింది మరియు గతంలో పరోక్షంగా పరిష్కరించబడని వివాదాల యొక్క గణనీయమైన బకాయిలను పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పన్ను …
Read More »వికసిత భారత్ లో విజ్ఞాన సమూహం అవసరం
-రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాహితీ యాత్రకు త్వరలో శ్రీకారం -సాహితీవేత్తలు, రచయితల ఇళ్లను ఆలయాల్లా కాపాడుకోవాలి -యువతరం సోషల్ మీడియాను వదిలి పుస్తక పఠనం అలవర్చుకోవాలి -ప్రతి పుస్తక రచనా వెనుక అపారమైన శ్రమ దాగుంటుంది -నాకు జీవితంలో ధైర్యం నింపింది పుస్తకాలే -నా వెన్నంటే అవి అంగరక్షకుల్లా తోడుంటాయి -భాషను బతికించుకునేందుకు అంతా ముందుకు రావాలి -విజయవాడ 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘నాకు జీవితంలో నిలబడే …
Read More »సీఎం చంద్రబాబు కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సైనిక జేఏసి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుని ఆంధ్రప్రదేశ్ ఎక్ససర్వీస్ మాన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొటూరి శంకర్ రావు, జనరల్ సెక్రటరీ వై రమేష్ బాబు, పి.నారాయణ ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక కార్యదర్శి కుచ్చులపాటి కుమార్, ఎన్ ఈ ఎక్స్ సి సి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కే.నాగరాజు కలిసి శుభాకాంక్షలు తెలియ చేశారు. అనంతరం ఎంతో కాలంగా పరిస్కారం కానీ మాజీ సైనికుల …
Read More »విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-2017 మెట్రో పాలసీ అధారంగా ఫండింగ్ మోడల్స్ పై చర్చ -రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కి.మీ మేర మెట్రో నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్ లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మెట్రో ఎండి రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా …
Read More »నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యం
-గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం -శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా ఉండాలి -ప్రొబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలతో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేరాల నియంత్రణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, గత ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మళ్లీ శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా వున్న ఎస్పీలు, డీఎస్పీలు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని …
Read More »రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను సచివాలయంలో కలిసిన పలువురు ఎన్ ఆర్ ఐ లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ దేశాల్లో ఉన్న ఎన్ ఆర్ ఐ లను ప్రవాసాంధ్ర తెలుగు సంఘం (ఎ పి ఎన్ ఆర్ టి) లో భాగస్వామ్యులను చేయడం ద్వారా, ప్రవాసాంధ్ర తెలుగు సంఘం ఆధ్వర్యంలో అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎన్ ఆర్ ఐ విభాగం కోఆర్డినేటర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, పోలాండ్, యునైటెడ్ …
Read More »ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1.భీమా వైద్య సేవల శాఖ (లైఫ్ ఫౌండేషన్ బ్యూరో & ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ – LFB&IMS) -తిరుపతి జిల్లా తిరుపతిలోని ESI ఆసుపత్రిని 50 పడకల నుండి 100 …
Read More »