Breaking News

Daily Archives: January 8, 2025

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ డ్రైవ్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

-ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌డంతోపాటు కొత్త ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు -ముఖ్యమైన గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలు మరియు ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి ఇది ఆంధ్రాకు గొప్ప రోజు : ప్రధాని -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే మా నిబద్ధత : ప్రధాని -ఆంధ్రాను భవిష్యత్ సాంకేతికతలకు కేంద్రంగా మారుస్తుంది : ప్రధాని -మా ప్రభుత్వం పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తుంది : …

Read More »

తిరుపతి తోపులాటలో నలుగురు భక్తుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్ర్భాంతి

-దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న ముఖ్యమంత్రి -గాయాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో మాట్లాడిన సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సిఎం అన్నారు. ఈ …

Read More »

అభివృద్ధి ప్రదాతలకు అద్భుత నీరాజనం

-విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి ప్రధాని మోదీ రోడ్ షో -అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు, కూటమి శ్రేణులు -పూల వర్షంతో ముంచెత్తిన మహిళలు -ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన నేతలు -మిన్నంటిన జయహో మోదీ.. జయహో సీబీఎన్.. జయహో జనసేనాని నినాదాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో అభివృద్ధి సంబరం అంబరాన్ని తాకింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రధాన మంత్రి …

Read More »

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి శుభదినం నా జీవితంలో మొదటిసారి -నదుల అనుసంధానానికి సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నా -ఎన్డీయే కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుంది -విశాఖపట్నం ప్రజావేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ప్రధాని మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, మోదీ దేశానికే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా …

Read More »

విత్తన ఉత్పత్తిలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి

-S.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్  -దిగుబడులు పెంచి స్థానిక రైతులకు ఆదర్శంగా నిలవండి -తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతులు ,నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న నానో యూరియా ,నానో డిఎపీ లను విత్తన అభివృద్ధి క్షేత్రాలలో వినియోగించండి  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రసాదంపాడు లో వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం లో బుధవారం వ్యవసాయ శాఖ ఆధీనంలో రాష్ట్రములో ఉన్న విత్తన ఉత్పత్తి కేంద్రాలు , ప్రాజెక్టు అభివృద్ది …

Read More »

ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము

-ఐదేళ్ల చీకటి పాలన నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తున్నాం -ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోంది -ఒకేసారి రూ. 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి -ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు -మోదీ నిర్దేశకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తాం -మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలను ఏకతాటిపై నడిపిస్తున్నారు -విశాఖపట్నం బహిరంగ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ నుంచి.. …

Read More »

కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

-బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి -ఈఎస్ఐ హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలి -ప్రస్తుతం ఇన్సూరెన్స్ పర్సన్స్ 14 లక్షలు నుండి 25లక్షలు వరకు ఏ విధంగా పెంచేందుకు కృషి చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ మరియు ఐ.ఎం.ఎస్ డిపార్ట్మెంట్ వారితో రివ్యూ మీటింగ్ ను ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఫ్యాక్టరీల, బాయిలర్లు బీమా వైద్యశాఖ శాఖ మంత్రి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి …

Read More »

“ప్రవాస భారతీయ దివస్” కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 9, 10 తేదీల్లో ( రేపు, ఎల్లుండి) ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో జరుగుతున్న 18వ “ప్రవాస భారతీయ దివస్” కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నారు. కేంద్ర విదేశీ వ్యవహార శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎపి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ

-పలు అంశాలను కేంద్రం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి సహకారం కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి -ప్రమాదల నివారణ లో భాగంగా కడప – రాయచోటిలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం. -ఇటీవల సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కేంద్ర రవాణా బృందం. -నాలుగు లైన్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. -కడప నుండి రాయచోటి వరకు 4 లేన్ల రహదారిని మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఆంధ్రప్రదేశ్ రవాణా …

Read More »

ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తూట్లు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రతకు తూట్లు పొడుస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. అదే వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవ‌స‌రాలు తీర్చడమే లక్ష్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. దేశమంతా కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే… ఏపీ ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి పూర్తిస్థాయి …

Read More »