Breaking News

Daily Archives: January 8, 2025

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 149

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకు పాలనా సందర్భంగా రెవిన్యూ సదస్సులు జరుగుతున్న నేపధ్యంలో గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి బుధవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను …

Read More »

జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పనులపై ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, తిరుపతి …

Read More »

ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, మరియు జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీవీ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యాధికారులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ .బాలకృష్ణ నాయక్, ప్రారంభించారు . జిల్లాలోని ఆశ, మగ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చర్మం …

Read More »

రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు

-పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ, పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా …

Read More »

ముఖ్యమంత్రి కి సాదర వీడ్కోలు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : తన సొంత నియోజక వర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజులపాటు పర్యటనను విజయవంతం గా ముగించుకొని బుధవారం మధ్యాహ్నం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి మ .1.15 గం.తిరుగు ప్రయాణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి సాదర వీడ్కోలు పలికారు అధికారులు,ప్రజా ప్రతినిధులు. తన పర్యటనలో కుప్పం నియోజక వర్గం దిశా దిశ మార్చే విధంగా స్వర్ణ కుప్పం విజన్ 2029 ను లాంఛనంగా ప్రారంభించి ఐదు …

Read More »

సుపరిపాలన దిశ గా అధికారులు పని చేయండి

-అధికారులు వారి ప్రతిభ ను సమస్యల పరిష్కారం పై పెట్టండి.. -అధికారులు టెక్నాలజీ ని వినియోగించు కొని ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించండి… -రెవిన్యూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి… -ఆర్ డి ఓ లు వారి పరిధి లో రెవెన్యూ సమస్యల పరిష్కారం నకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి -భూగర్భ జలాలు పెంపు నకు చర్యలు చేపట్టండి -ఏకో టూరిజం అభివృద్ధి దిశగా చర్యలు -సచివాలయ సిబ్బంది రేషనలైజేషన్ ప్రక్రియ ను పూర్తి చేయండి: -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …

Read More »

తరగతి గదులు మినీ ల్యాబ్స్ గా అవ్వాలి

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తరగతి గదులు మినీ ల్యాబ్స్ గా మారి మరెన్నో వినూత్న ఆవిష్కరణలు విద్యార్థుల నుండి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. పెనమలూరు మండలం పోరంకి మురళి రిసార్ట్సులో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నుంచి ఈ ప్రదర్శనను …

Read More »

అనుమతులు మంజూరు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ది పనుల పురోగతి విషయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు ద్వారా భూముల పరాయీకరణ (అలీనేషన్) సంబందించి అనుమతులు మంజూరు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల పరాయికరణ భూముల, పి వి జి టి గ్రూప్స్, భూపతిపాలెం , పిఎం జన్మన్ గృహాలు అంశాలపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న …

Read More »

నేడే (గురువారం) జిల్లా అభివృధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా  దిశ కమిటీ సమావేశం రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జనవరి 9 వ తేది గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లాలో  వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పధకములు అమలులో భాగముగా జిల్లా అభివృధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశము జనవరి 9వ …

Read More »

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు స్వాగతం పలికిన అధికారులు

రాజమహేంద్రవరం / కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి కి స్వాగతం పలకడం జరిగింది. గోదావరీ గ్లోబల్ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న రెండవ తెలుగు మహాసభలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు స్వాగతం పలకడం జరిగింది. విమానాశ్రయం లో స్వాగతం పలికిన వారిలో ఎయిర్ పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More »