తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : PM INTERNSHIP PROGRAM ద్వారా యువతకు ప్రముఖ కంపెనీలు లేదా పరిశ్రమల నందు ఇంటర్నషీప్ అవకాశములు. ప్రముఖ టాప్-500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వము రూ. 800 కోట్ల ఖర్చుతో ప్రారంభించారు మరిన్ని అర్హతలు: ✓అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్ రోల్ అయ్యి ఉండకూడదు. ✓ఆన్లైన్, దూరవిద్య కోర్సులను అభ్యసించవచ్చు. ✓ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు. ✓కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే …
Read More »Daily Archives: January 15, 2025
కనుమ నాడు ప్రబల తీర్థం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం కనుమ నాడు జరిగే ప్రబల తీర్థం అనేది 400 ఏళ్ల నాటి ప్రాచీనమైన పండుగ ముఖ్యంగా జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం వీక్షించడానికి కొన్ని లక్షల మంది ప్రజలు అనేక జిల్లాల నుండి వస్తుంటారు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు అమలాపురం ఎంపీ గంటి హరీష్,పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మరియు ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి హాజరవ్వడం జరిగింది. దీనిని రాష్ట్ర పండుగగా మార్చడానికి …
Read More »అంబరాన్నిఅంటిన జిఎంసి సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం గంగిరెద్దుల మరియి ఎద్దుల ప్రదర్శనలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, కర్రసాము, కోలాటం (మహిళలు, పురుషులు), స్టార్ మ్యూజికల్ నైట్, కాంతారా యాక్ట్, జగలర్స్ షో, బటర్ ఫ్లై, రోబో యాక్ట్ ప్రదర్శనలతో ఎన్టీఆర్ స్టేడియం గ్రామీణ వాతావరణ శోభతో అలరారింది. సంబరాల్లో ఏపీ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. సంబరాల్లో చివరి రోజైన …
Read More »కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి సి ఎం చంద్రబాబు ను కలిసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక యూనిట్ గా జల జీవన్ మిషన్ పనులను చేపట్టాలని, అప్పుడే గ్రామ పంచాయతీల మీద భారం పడకుండా ఉంటుందని, నిర్వహణలో ఇబ్బందులు ఉండవని తెలిపారు. కృష్ణా డెల్టా రైతాంగానికి త్రాగు నీరు, సాగు నీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజి దిగువన …
Read More »దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన కె. పద్మజ , ఐఆర్టిఎస్
-దక్షిణ మధ్య రైల్వేలో మొట్ట మొదటి మహిళా ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ( పి. సి.ఓ.ఎం.) గా కె. పద్మజ ఈరోజు అనగా జనవరి 15, 2025న పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్కి చెందినవారు. వీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ & బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పట్టభద్రులు. ఈ నియామకానికి ముందు …
Read More »