గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పశుసంవర్థకశాఖ, గుంటూరు జిల్లాలో వున్న 18 మండలాల్లోని అన్నీ గ్రామాల్లో పశుఆరోగ్య శిబిరాలు ఈ నెల 20-01-2025 నుండి 31-01-2025 వరకు జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము సౌజన్యంతో నిర్వహిస్తున్నారు, ఈ శిబిరాలల్లో ఉచిత పశు ఆరోగ్య పరీక్షలు, తేలికపాటి శస్త్రచికిత్సలు, ఎదకు రాని, చూలు కట్టని మరియు ఇతర కర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించడం, పశువులకు, దూడలకు మరియు సన్నజీవాలకు నట్టల నివారణ మందు, పశువులకు మరియు కోళ్లకు వ్యాధినిరోధక టీకాలు …
Read More »Daily Archives: January 19, 2025
సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, …
Read More »అనధికార కుళాయిల తొలగింపుపై ఇంజినీరింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా అనధికార కుళాయిల తొలగింపుపై ఇంజినీరింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం కమిషనర్ గారు శ్యామలనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బ్రాడీపేట, లక్ష్మీపురం, పెద్దపలకలూరు రోడ్ ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను, గుజ్జనగుండ్ల సెంటర్ లో వెండింగ్ జోన్ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత శ్యామలా నగర్ లో …
Read More »సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు రూ.378 లక్షలు నిధికి మంజూరు
-24 సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మరమ్మత్తులు చేపట్టనున్న ఇంజనీరింగ్ అధికారులు -మార్చి మొదటి వారంలో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా పనులు పూర్తి చెయ్యడం పై ఆదేశాలు జారీ -జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.378.05 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న …
Read More »ఉద్యోగుల అంకితభావంతోనే సంస్థ ఎదుగుదల
-కేడిఎల్ఓ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల యూనియన్ రజితోత్సవ సభలలో అతిథులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు కార్మికులు నిరంతరం అంకితభావంతో పనిచేయడం వల్లనే కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ ఎదిగిందని సొసైటీ పాలకవర్గ సభ్యులు కొనియాడారు. క్రమశిక్షణతో వినియోగదారులకు మరింత సేవలు అందించాలని కోరారు.స్థానిక గవర్నర్ పేట బాలోత్సవ భవన్ లో ఆదివారం ది కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్ రజతోత్సవ సభలు జరిగాయి.యూనియన్ అధ్యక్షులు ఏ …
Read More »గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు
-అమిత్ షా గారి సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ -జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటాం -సమష్టిగా పోరాడి… గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం -కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం -కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం -గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిది -కొండపావులూరులో 10వ ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »ఏ విపత్తొచ్చినా గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్
-హుదుద్, బుడమేరు వరదల సమయంలో ప్రత్యక్షంగా చూశా -శాంతిభద్రతల రక్షణలో కేంద్ర మంత్రి అమిత్షా పనితీరు భేష్ -ఉగ్రవాద, నక్సల్ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు -కేంద్ర సాయంతో రాష్ట్రం వెంటిలేటర్ పైనుంచి బయటపడింది -బనకచర్లకు గోదావరి నీళ్లు తీసుకెళ్లేందుకు సాయం అందించండి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్షాతో కలిసి పాల్గొన్న సీఎం -గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్ఐడీఎమ్ భవనాలు ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది …
Read More »ముఖ్యమంత్రి హామీలకు.. 24 గంటల్లోనే కార్య రూపం..
-పిజిఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసిన జిల్లా కలెక్టర్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : మైదుకూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తూర్ల విష్ణు వందన కుటుంబానికి.. ఇచ్చిన హామీలను 24 గంటల్లోపే తీర్చేందుకు.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మరింత బలం చేకూరేలా.. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా అందిన వినతుల పట్ల జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తక్షణమే …
Read More »సిఎం సర్..ఆల్ ది బెస్ట్!
-దావోస్ బయలుదేరిన సిఎం చంద్రబాబుకు విషెస్ చెప్పిన సీఎస్, అధికారులు -గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమైన సీఎం చంద్రబాబు బృందం -రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు ప్రయాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. సిఎం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ వెళ్లే అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి అర్థరాత్రి 1.30 …
Read More »అజాది కా అమృత్ మహోత్సవం
-ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో NDRF 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి ; సహకార మంత్రి అమిత్ షా -ప్రాంతీయ ప్రతిస్పందన కేంద్ర సుపాల్ క్యాంపస్తో సహా సుమారు రూ. 220 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ; శంకుస్థాపనలు -విపత్తు నిర్వహణ రంగంలో అప్రోచ్, మెథడాలజీ ; ఆబ్జెక్టివ్ అనే మూడు అంశాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రధాని మోదీ అని కొనియాడిన కేంద్ర హోం మంత్రి -నేడు విపత్తు నిర్వహణ రంగంలో ప్రపంచ అగ్రగామిగా అవతరించిన …
Read More »