విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. నూతన సంవత్సరం ప్రారంభం రోజున అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఇన్చార్జి ఈవో రామచంద్ర మోహన్ తో పాటు ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలను …
Read More »Daily Archives: January 1, 2025
మనమంతా ఒక టీం..కలిసి పనిచేద్దాం… ప్రజల జీవితాలు మారుద్దాం!
-పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణల అమలు -మార్పు తేవాలనే సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే శాఖల్లో అద్బుత ఫలితాలు -సచివాలయంలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు -కొత్త సంవత్సరం సందర్భంగా అధికారులతో మాటామంతీ… పాజిటివ్ ఎనర్జీతో పనిచేద్దాం అని పిలుపు -తన ఆలోచనలు, ప్రాధాన్యతలు, లక్ష్యాలు వివరించిన సిఎం… అధికారుల అభిప్రాయల స్వీకరణ -కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో పనిచేద్దాం అంటూ అధికారులను ప్రోత్సహించిన సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా …
Read More »సీఎం హామీ ఇచ్చారు.. కలెక్టర్ అమలు చేశారు
-ఉల్లంగుల ఏడుకొండలుకు ఎయిర్ కంప్రెషర్ అందజేసిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట, నేటి పత్రిక ప్రజావార్త : యల్లమంద గ్రామ వాస్తవ్యులు ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సందర్శించి ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలుకు ఇంటివద్దే పింఛను …
Read More »2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ పాలన నేరాలు, ఘోరాలకు అడ్రస్గా మారింది -ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి..ఒక్కోటి విప్పుకుంటూ అభివృద్ధితో ముందువెళ్తున్నాం -1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు -మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు …
Read More »ముఖ్యమంత్రి చేతులమీదుగా రెవెన్యూ, కొఆపరేటివ్, ఆర్టీసీ, రిటైర్డ్, హెడ్మాస్టర్ల సంఘాల డైరీలు విడుదల
-12వ పీఆర్సీ కమిషనర్ ని వెంటనే నియమించాలని గౌ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసిన ఏపీ జేఏసీ అమరావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంధ్రబాబు నాయుడు ని ఆయన నివాసంలో బుదవారం ఎపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి మరియు అనుబంద సంఘాల నాయకులుతో కలసి ముఖ్యమంత్రి కి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా, నాలుగు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి చేతులు మీదగా ఏపిజెఏసి అమరావతి క్యాలండర్ మరియు ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోషియేషన్, ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ , ఏపి …
Read More »సిఎస్ విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖాధిపతులు,సచివాలయం,ఇతర విభాగాల అధికారులు ఉద్యోగులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానంగా డిజిపి ద్వారకా తిరుమల రావు,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా,కాంతిలాల్ దండే, జయలక్ష్మి,సునీత,శశిభూషణ్ కుమార్,కార్యదర్శులు,కలక్టర్లు,జెసిలు,వివిధ శాఖాధిపతులు, సచివాలయ ఉద్యోగులు,ఎపి రెవెన్యూ సర్వీసెస్,ఎపి ఎన్జిఓ తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు …
Read More »ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనలు వెల్లువ
-కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దామని అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్ -ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్ -త్వరలోనే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఫలాలు చూడబోతున్నారు అని ప్రజల్లో ఉత్సాహం మంత్రి దుర్గేష్ -తమ అభిమాన నేత మంత్రి దుర్గేష్ ని కలిసామన్న ఆనందంలో ప్రజలు, అభిమానులు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేసి సరికొత్త ఆంధ్ర …
Read More »నూతనోత్సాహంతో ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేద్దాం
-కలిసి కట్టుగా అడుగులు వేద్దాం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర వేళ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను, ప్రజా ప్రయోజన పథకాలను అమలు చేయడంలో నూతనోత్సాహంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టర్ ఛాంబర్ లో సాదాసీదాగా నూతన సంవత్సర వేళ అభినందనలు అందజేసేందుకు తనను కలిసిన అధికారులతో కలెక్టరు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అమలు …
Read More »నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం
-1,600 మంది పేదలకు అందనున్న ఆర్ధిక సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారు. 7,523 మందికి లబ్ది …
Read More »ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వైద్య సేవల్లో లోపాలను తొలగించాలి
-రెండు రంగాల్లో నెలకొన్న సమస్యల్ని క్రోడీకరించిన వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి -సేవల నాణ్యతను మెరుగుపర్చడానికి వైద్య సిబ్బంది పునరంకితం కావాలన్న సత్యకుమార్ యాదవ్ -గత ఆరు నెలల అధ్యయనంతో ప్రభుత్వ వైద్య సేవల్ని మెరుగుపర్చడానికి ఆదేశాలు -ఆరోగ్య, సౌభాగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు ప్రజారోగ్యం చాలా ముఖ్యం -ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వైద్య సిబ్బందికి నూతన సంవత్సర మొదటి రోజున మంత్రి బహిరంగ లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర దినోత్సవ సందర్భంగా రాష్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ …
Read More »