మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ పై కొన్ని ఆదేశాలు ఇచ్చారని, వాటి అమలులో భాగంగా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, ఐటిఐ ప్రిన్సిపాల్, …
Read More »Daily Archives: January 6, 2025
అభివృద్ధి కార్యక్రమాలకు సత్వరమే నిధులు విడుదలకు కార్యాచరణ సిద్ధం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సత్వరమే నిధులు విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల వారిగా, జిల్లాలో వాటిని అమలు చేసే శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని, దీనిపై సమీక్షించడం జరుగుతుందన్నారు. …
Read More »వికలాంగులకి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత
-తెలంగాణ జోనల్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లూయిస్ బ్రెయిలీ 216వ బ్రెయిలీ జయంతి ఉత్సవాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ ఆఫీసులో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ దినేష్ కుమార్ గారు సభా అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ జోన్ (బ్యాంకు పరిపాలన పరంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని హైదరాబాద్ జోనుగా జోనుగా పిలుస్తుంది) …
Read More »పొదుపు సంఘాల సమైక్య సభ్యులతో సమీక్ష సమావేశం
-ఆర్థిక అభివృద్ధికై సూచనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సాధికారదే లక్ష్యంగా పొదుపు సంఘాల అభివృద్ధికై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం నాడు 16 డివిజన్ రామలింగేశ్వర నగర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటనారాయణ, ఆర్పీలతో విక్టరీ టౌన్ లెవెల్ ఫెడరేషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎలా, వారు తీసుకున్న లోన్లతో వారికి ఉపాధి ఎలా కలుగుతుంది వంటి విషయాలపై చర్చించారు. విక్టరీ సమైక్యవారు …
Read More »నిర్ణీత గడువు లోపు సమస్యలను పరిష్కరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును అధికారులందరూ నిర్ధారించిన గడువులోపు పరిష్కారం అందించాలని, ప్రతి సమస్యను స్వయంగా …
Read More »
Prajavartha Online Telugu News