Breaking News

Tag Archives: machilipatnam

అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్లో డిఆర్ ఓ కే చంద్రశేఖర రావుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించి 2026 నూతన సంవత్సరం పురస్కరించుకొని ముందస్తుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అభివృద్ధి సంక్షేమ …

Read More »

మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి..

-బొర్రపోతుపాలెం గ్రామంలో రూ.1.8 కోట్ల రహదారి నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం (బొర్రపోతుపాలెం), నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. హుస్సేన్ పాలెం నుంచి బొర్రపోతుపాలెం గ్రామం మీదుగా గొల్లగూడెం గ్రామం వరకు రూ.1.8 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్‌ …

Read More »

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

-బొర్రపోతుపాలెం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, అభాగ్యులకు సకాలంలో పింఛన్లు అందించి ఆదుకుంటోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం మంత్రి మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి గ్రామానికి చెందిన కతిక వెంకాయమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు, బుద్దే …

Read More »

కంభంపాటిని ముఖ్యమంత్రి పరామర్శ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం పెద్దవుటుపల్లిలోనీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయిన కంభంపాటిని ముఖ్యమంత్రి పరామర్శించారు. కంభంపాటి రామ్మోహన్ రావు మాతృమూర్తి వెంకట నరసమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. కంభంపాటి కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా …

Read More »

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రికి గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని వచ్చిన కేంద్ర మంత్రితో రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. …

Read More »

ఈ నెల 29వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం…

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి ఘన స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా వారికి ఘన స్వాగతం లభించింది. అమరావతి లోని వెంకటపాలెంలో ఏర్పాటుచేసిన పూర్వపు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ కు గన్నవరం విమానాశ్రయంలో గుడివాడ ఆర్డిఓ జి. బాలసుబ్రమణ్యం తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం …

Read More »

అభివృద్ధి పనులను వేగవంతం చేసి సంబంధిత బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లింపుకు సిద్ధం చేయాలి …

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి సంబంధిత బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లింపుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పనుల కాలం మొదలైందని, మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసి బిల్లులను సంబంధిత …

Read More »

గ్రామ ఆరోగ్య వనాలు ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా గ్రామ ఆరోగ్య వనాలు ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నాగాయలంక మండలంలోని టీ కొత్తపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం ముంగిట కార్యదర్శి అశోక్ చొరవతో ఏర్పాటుచేసిన గ్రామ ఆరోగ్యవనాన్ని ప్రారంభించి అందులో పెంచుతున్న సర్పగంధ, బ్రాహ్మి, రణపాల, మధునాసిని, శతావరి, కుషింద గుంటగరగరాకు, కలబంద వంటి ఔషధ మొక్కలను పరిశీలించారు. తదుపరి అదే గ్రామంలో సర్పంచ్ శివ పార్వతి కృషితో చెత్తాచెదారాలను …

Read More »

‘ముస్తాబు’తో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపుదల

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత * విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం * అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో ‘ముస్తాబు’ అమలు * తరగతి గదుల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు * విద్యార్థులకు ముస్తాబు స్టార్ ప్రోత్సాహకాలు * హాస్టళ్లకు, పాఠశాలలకు జిల్లా స్థాయి అవార్డులు : మంత్రి సవిత * మోపిదేవి ఎంజేపీలో ముస్తాబు కార్యక్రమానికి మంత్రి సవిత శ్రీకారం మోపిదేవి/మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముస్తాబు కార్యక్రమ నిర్వహణతో విద్యార్థుల్లో ఆరోగ్యం …

Read More »