Breaking News

Tag Archives: nuzividu

ఓటిఎస్ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే అందించాలి: తహసీల్దార్లకు ఆర్డిఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటిఎస్) పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే అందించాలని రెవెన్యూ రెవెన్యూ డివిజన్ అధికారి లక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం, రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్ల నిర్మాణానికి భూ పరిశీలన, తదితర అంశాలపై సోమవారం తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ …

Read More »

స్పందన దరఖాస్తులను పరిష్కారంలో అలసత్వం వద్దు : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా …

Read More »

కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపన

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు లో త్వరలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయంనకు తాత్కాలిక వసతి నిమిత్తం నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు సోమవారం శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్థానిక ఎంప్లొయీస్ కాలనీలో శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు ఉత్తరువులు జారీ చేసిందని, త్వరలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం షుమారు 70 లక్షల …

Read More »

అవ్వా, తాతల ఆత్మాభిమానాన్ని పెంచిన సామజిక పెన్షన్ : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అవ్వా, తాతల ఆత్మాభిమానాన్ని సామజిక పెన్షన్ మరింత పెంచిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఆదివారం పెంచిన పెన్షన్ల పంపిణి కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పెంచిన పెన్షన్ ను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పెన్షన్ పేద కుటుంబాలలోని అవ్వా, తాతలకు ఆత్మాభిమానం మరింత పెంచిందన్నారు. అవ్వా, తాతలకు పెన్షన్ ను దశలవారీగా మూడు వేల …

Read More »

ఏరియా ఆసుపత్రిలో అధునాతన ఆక్సిజన్ ప్లాంట్: ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోటీ 10 లక్షల రూపాయలతో అధునాతన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏరియా ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న దృష్ట్యా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా …

Read More »

ఇంటింటికీ రేషన్ పంపిణీని సక్రమంగా నిర్వహించాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటింటికీ రేషన్ పంపిణీపై పౌర సరఫరాలశాఖ అధికారులు , రేషన్ పంపిణీ వాహనాల డ్రైవర్లతో గురువారం జరిగిన సమావేశంలో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని , ప్రజల నుండి ఎటువంటి విమర్శలకు తావులేకుండా రేషన్ …

Read More »

జగనన్న పాలవెల్లువ వచ్చింది … తక్కువ ధర ఇచ్చే పాల డెయిరీలకు ఇక కాలం చెల్లినట్లే…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ పాల డెయిరీల ఆధిపత్యానికి జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా అడ్డుకట్ట వేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బుధవారం నూజివీడు మండలం బోరవంచ గ్రామంలో పాలవెల్లువ పథకానికి వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జిల్లాపరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, వైస్ ఛైర్మన్ జి.కృష్ణంరాజు, గ్రామ సర్పంచ్ ఉదయ్ శంకర్, జగనన్న పాలవెల్లువ సహాకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం… .

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ …

Read More »

హార్టికల్చర్ హబ్ గా నూజివీడు ప్రాంతం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

-300 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ -నూజివీడులో మామిడి రైతుల అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్యే నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక మామిడి పరిశోధనా కేంద్రంలో గురువారం సీజనల్ కండీషన్స్ లో మామిడి పంటల పరిరక్షణపై డివిజన్ స్థాయి మామిడి రైతులకు జరిగిన అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ …

Read More »

క్రీడలతో శారీరక,మానసిక దృఢత్వం పెరుగుతుంది : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలతో శారీరక,మానసిక దృఢత్వం పెరుగుతుందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ పాఠశాలలో గురువారం నూజివీడు నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు హైస్కూలు ప్రధానోపాద్యాయురాలు బి. హేమలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నదని, మన బడి …

Read More »