నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 27వ తేదీన 78 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 24, ఉంగుటూరు 6, , బాపులపాడు 26, నూజివీడు అర్బన్ 2 , నూజివీడు రూరల్ లో 7, పమిడిముక్కలలో 6, చాట్రాయి 4, అగిరిపల్లి మండలంలో 3 కేసులు నమోదయ్యాయన్నారు. . కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, …
Read More »Tag Archives: nuzividu
నూజివీడు డివిజన్ లో జనవరి 25 వ తేదీన 20 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 25వ తేదీన 20 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 5, ఉంగుటూరు 2, , బాపులపాడు 9 , నూజివీడు అర్బన్ 2 , పమిడిముక్కలలో 1, అగిరిపల్లి మండలంలో 1 కేసులు నమోదయ్యాయన్నారు. . కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక …
Read More »ఈనెల 24వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం రద్దు : ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 24 వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ,అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు నూజివీడుకు రావద్దని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. అత్యవసర అర్జీల స్వీకరణకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక బాక్స్ ఏర్పాటు …
Read More »నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు: మొత్తం కేసులు 71 నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు: గన్నవరం 35, ఉంగుటూరు 11, పమిడిముక్కల 3, బాపులపాడు 1, తిరువూరు 5, నూజివీడు అర్బన్ 1 , నూజివీడు రూరల్ 5, ముసునూరు మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు …
Read More »ఉప రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరవు వెంకయ్యనాయుడు కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయలుదేరి వెళ్లారు. నూజివీడు రైల్వే స్టేషన్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి పుష్పగుచ్చాన్ని అందించి వీడ్కోలు పలికారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా …
Read More »పాడి రైతుల అభివృద్ధికే జగనన్న పాల వెల్లువ పధకం… : జిల్లా కలెక్టర్ జె. నివాస్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పాడి రైతులు అభివృద్ధి చెందాలంటే జగనన్న పాల వెల్లువ పధకాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామం లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై ప్రమోటర్లు , పాడి రైతులు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పాడి రైతుల అభివృద్ధికే ఆమలు జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాల డైరీల కన్నా పాలలో వెన్న శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి …
Read More »ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజా సమూహాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యలు తెలియజేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి స్పష్టం చేసారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతి పెరుగుతున్నదని, ఇటువంటి సమయంలో వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాల వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించడం, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వినియోగించాలన్నారు. సామజిక సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు …
Read More »ఓటిఎస్ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే అందించాలి: తహసీల్దార్లకు ఆర్డిఓ రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటిఎస్) పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే అందించాలని రెవెన్యూ రెవెన్యూ డివిజన్ అధికారి లక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం, రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్ల నిర్మాణానికి భూ పరిశీలన, తదితర అంశాలపై సోమవారం తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ …
Read More »స్పందన దరఖాస్తులను పరిష్కారంలో అలసత్వం వద్దు : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా …
Read More »కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపన
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు లో త్వరలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయంనకు తాత్కాలిక వసతి నిమిత్తం నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు సోమవారం శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్థానిక ఎంప్లొయీస్ కాలనీలో శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు ఉత్తరువులు జారీ చేసిందని, త్వరలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం షుమారు 70 లక్షల …
Read More »
Prajavartha Online Telugu News