Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024

– శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024 -దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో వేద పండితులకు సత్కార్యం – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు -2024 కింద వేద, ఆగమన పండితులను సత్కరించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024 వేడుకలను పురస్కరించుకుని సన్మాన …

Read More »

ఎన్నికల్లో నిఘా బృందాల విధులు అత్యంత కీలకం

– రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో విధులను నిర్వర్తించే ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టీకల్ సర్వైవల్ , వీడియో సర్వైవల్ బృందాల నిబద్దత కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ ఆర్వో ఎన్ తేజ్ భరత్ ఆదేశించారు. శనివారము సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఎఫ్ ఏస్ టి, ఏస్ ఎస్ టి, వి ఎస్ టి) వి వి టి బృందాల అధికారులకి విధులు బాధ్యతలు సంభందించి అవగాహన కల్పించడం జరిగింది. …

Read More »

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులూ, ఎస్పి లతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పై ఓటరు దరఖాస్తుల పరిష్కారం, సీజర్ నిర్వహణా వ్యవస్థ , సి విజిల్ , పొలింగ్ కేంద్రాల తదితర అంశాలపై వెలగపూడి నుంచీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, అభ్యర్ధుల, రాజకీయా పార్టీల డోర్ టు డోర్ కాన్వాసింగ్ కోసం అనుమతులు తప్పని సరి.. …

Read More »

ఏప్రియల్ 12 , 13 తేదీల్లో మొదటి విడత ర్యాండమనైజేషన్

– రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమనైజేషన్ – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 12 , 13 తేదీల్లో బ్యాలెట్ యూనిట్స్ మొదటి విడత ర్యాండమనైజేషన్ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ర్యాండమనైజేషన్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులు ఇతర అనుబంధ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, …

Read More »

మూడోవ రోజూ కొనసాగిన పెన్షన్ పంపిణీ

-రాత్రి 8 గంటల వరకు పూర్తి చేసిన లబ్ధిదారులు 94.25 శాతం పంపిణీ – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనీ 19 మండలాలు, 3 మునిసిపాలిటి లకి చెందిన 2,43,831 మంది సామాజిక భద్రత పింఛను దారుల్లో 2,29,813 మందికీ (94.25 శాతం) పెన్షన్ పంపిణీ చేయటం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 2,43,831 మంది …

Read More »

రాజకీయ పార్టీలు ప్రచారాల కోసం అనుమతులు తప్పనిసరి

– ఎన్ కోర్ ద్వారా 381 దరఖాస్తులు , 298 కి ఆమోదం, 48 తిరస్కరణ  , పరిశీలన, పెండింగు దశలో 35 – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో ప్రచారం కోసం వొచ్చే అభ్యర్థనలను 48 గంటల్లో  సింగిల్ విండో విధానం ద్వారా మార్గదర్శకాల మేరకు 298 దరఖాస్తులకు అనుమతులను జారీ చెయ్యడం, అసంపూర్తి గా ఉన్నా  48  తిరస్కరించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. …

Read More »

ఈవి ఎమ్ స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేసిన సి ఈవో

-విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేసిన ముఖేష్ కుమార్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీ చెయ్యడం జరిగిందనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. శుక్రవారము మధ్యహ్నం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత , ఎస్పి పి. జగదీష్, రాజకీయా పార్టీల ప్రతినిధులు, తదితరులతో కలిసి స్ధానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఏర్పాటు చేసిన …

Read More »

“ప్రపంచ జల దినోత్సవం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు “ప్రపంచ జల దినోత్సవం” (మార్చ్ 22) సందర్భంగా “జల వనరుల సంరక్షణ”, “జనన, మరణ, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ”, మొదలగు అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కె .ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అందరూ బాధ్యత తో కూడిన నీటి వినియోగ అలవాట్లను అలవారుచుకోవాలని, జల వనరులను కాలుష్యం నుండి పరిరక్షించుకోవాలని అన్నారు. అప్పుడే భావి తరాలకు సురక్షితమైన నీటిని …

Read More »

క్షేత్ర స్థాయిలో పర్యటించే బృందాలపై కీలక బాధ్యతలు

-మార్గదర్శకాలు పై అవగాహన కల్పించాలి -సువిదా ద్వారా ఇచ్చే అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి – ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి మరియు సువిధ ఆప్, ఫ్లైయింగ్ స్వాడ్స్ , స్టాటిస్టికల్ సర్వైవల్ స్క్వాడ్స్ , వీడియో సర్వైవల్ బృందాల నోడల్ అధికారులు, సిబ్బంది ఎంతో జవాబుదారీ తనంతో కూడిన విధి నిర్వహణ నిర్వహించాల్సి ఉంటుందని రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ …

Read More »

ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి

– అనుమతులు కోసం అవసరమైన రుసుము చెల్లించాలి -ఆయా ప్రభుత్వ శాఖల నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -అసంపూర్తిగా వున్న దరఖాస్తులకు అమోదం ఇవ్వడం సాధ్య పడదు -ప్రచారం కోసం ముందస్తు అనుమతులు కోరే సందర్భాల్లో తేదీల వారీగా రూట్ మ్యాప్ ఇవ్వాలి – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారం కోసం తీసుకునే అనుమతులకు సంభందిత శాఖల మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, ఆమేరకు ” సువిధా ” యాప్ ద్వారా ధరఖాస్తు చేసుకోవలసి ఉంటుందనీ …

Read More »