Breaking News

Tag Archives: rajamandri

కేంద్ర కారాగారంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం కేంద్ర కారాగారం రాజమహేంద్రవరం లో కారాగార పర్యవేక్షణాధికారి శ్రీరామ రాహుల్ గారి ఆధ్వర్యంలో “అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు” ఘనంగా జరిగాయి. ప్రతి రోజూ ఉదయము యోగాధ్యానం, యోగాసనాలతో రోజును ప్రారంభించే ఖైదీ సోదరుల మధ్యకు యోగ భారతి ట్రస్ట్ యోగా గురువులు అల్లు సత్యనారాయణ, శ్రీమతి నవీన లు వచ్చి ఖైదీ సోదరులతో యోగాసనములు మరియు యోగధ్యానం చేయించి, అష్టాంగయోగా యొక్క విశిష్టత ను మరియు ప్రాముఖ్యతను వివరించినారు. తెలిసో తెలియకో, పరిస్థితుల ప్రభావమో …

Read More »

క్విజ్ 2025 బ్రౌచేర్ ఆవిష్కరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద యువజన సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్విజ్ 2025 పోటీల్లో పాల్గొని విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించే చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరు ఛాంబర్ లో క్విజ్ 2025 బ్రౌచేర్ ను కలెక్టరు మాధవీలత, డి ఆర్వో జి.నరసింహులు, నిర్వాహకులు రాఘవేంద్ర రావు లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం ద్వారా స్వామి వివేకానంద …

Read More »

2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐలలో అడ్మిషన్లు..

-జూన్ 24, 25 తేదీల్లో మొదటి విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధి లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ లలో చేరేందుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ నెల 24, 25 తేదిల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐ.టి.ఐ లో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్. క్రిష్ణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ లో ప్రవేశాల …

Read More »

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం

-పని వత్తిడిని అధిగమించడం యోగాతో సాధ్యం -యోగాను అలవాటుగా మార్చుకోవాలి -అదనపు కమిషనర్ పి ఎమ్ సత్యవేణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన శారీరక ఒత్తిడి లను అధిగమించవచ్చునని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పీఎం.సత్యవేణి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జెకే గార్డెన్స్ లో నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10 వ అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని …

Read More »

“Concept & Techniques of Mediation”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం సుప్రీం కోర్ట్ వారి మధ్యవర్తిత్వం మరియు రాజీ మార్గ పధక సంఘం (M.C.P.C) మరియు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు 40 “Concept & Techniques of Mediation” Orientation Programme అసోసియేషన్ నందు న్యాయవాదులకు తమిళనాడు కి చెందిన సీనియర్ ట్రైనర్ Ms. విజయ కమలా చే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి …

Read More »

న్యాక్ ఆధ్వర్యంలో రిమాండు ఖైదీలకు 49 రోజుల శిక్షణా తరగతులు

-ప్లబ్బింగ్ లో శిక్షణ పొందిన రిమాండ్ ఖైదీలకు ధ్రువపత్రాలు అందచేత -ఎస్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర కారాగారంలో ఖైదీ సోదరులకు ప్లంబింగ్ కోర్స్ నందు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారములో (APSLSA) ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటి (CSR ఫండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్) ప్లంబింగ్ కోర్సును (NAC) నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్స్ వారిచే 36 రిమాండ్ ముద్దాయిలకు తేది: 03-05-2024 నుండి 20-06-2024 వరకు 49 రోజుల పాటు శిక్షణా తరగతులను …

Read More »

ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన తప్పనిసరి

-సామాజిక మాధ్యమాల్లో వొచ్చే ప్రకటన పట్ల జాగ్రత్త అవసరం -ఆర్బిఐ, డిఆర్డిఏ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక అక్షరాస్యత పై సమాజంలో ప్రతీ ఒక్కరూ కనీస అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు యెుక్క ముఖ్య ఉద్దేశ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్క్ మహన పేర్కొన్నారు. స్థానిక షెల్టన్ హోటల్ నందు ఆర్ధిక అక్షరాస్యత పై స్వయం సహాయక సంఘాల మహిళకి ఆర్బిఐ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …

Read More »

ఘనంగా తొలి రెవిన్యూ దినోత్సవం

-జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలే ముందు అనే విధానంలో , మార్గదర్శకాలు విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన విధి నిర్వహణలో రెవిన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపు నిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం తొలి రెవిన్యూ దినోత్సవానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, రెవిన్యూ అధికారులకు, …

Read More »

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ని కలిసిన కలెక్టర్ కె. మాధవీ లత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత ను కలిసి అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి, నిర్వహణ పనుల గురించి అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చర్చించడం జరిగింది. బుధవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం లో అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులుగా ఎన్నికైన తరువాత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తొలిసారిగా కలెక్టరు ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ …

Read More »

జూన్ 29న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలతో బుధవారం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాశబాబు స్ధానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జూన్ 29న జాతీయ లోక్ అదాలత్ లో నిర్వహించే ఈ సమావేశాల్లో ఉమ్మడి …

Read More »