Breaking News

Tag Archives: rajamandri

టూరిజం హబ్ గా ఆంధ్రప్రదేశ్

-సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కార్యక్రమాలు -38 విభాగాల్లో టూరిజంకు సంబంధించిన హోటళ్లు, స్పాట్లలో అవార్డుల ప్రదానం -కేంద్రం సహకారంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టురిజం అభివృద్ధి -కేంద్ర ప్రభుత్వ శాసి, ప్రసాద్, స్వదేశీ దర్శన్ స్కీంలతో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు -రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఏర్పాటు -శ్రీశైలంలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు -రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి …

Read More »

సెప్టెంబరు 20 న ఖరీఫ్ సీజన్ సేకరణ పై రాష్ట్ర స్థాయి కార్యసాల

– జేసీ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఖరీఫ్ సీజన్ ప్యాడి సేకరణపై జిల్లాలో అమలు చేసే విధానం పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో సమగ్ర కార్యాచరణ వివరించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం జెసి ఛాంబర్ లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తీసుకున్న …

Read More »

పిల్లలను కార్మికులుగా మార్చడం చట్ట రీత్యా నేరం

-వారికి నిర్బంధ విద్య ను అమలు చేయాలి -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ మరియు ఇతర శాఖల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కార్యదర్శి ప్రకాష్ బాబు మాట్లాడుతూ 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు …

Read More »

సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో రెండు రోజులు పాటు రాజమహేంద్రవరం లో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ సి డబ్ల్యూ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మా కార్యక్రమం 19.09.2024 మరియు 20.09.2024 తేదీ లలో రాజమహేంద్రవరం లో నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా …

Read More »

“ఐ.టి.ఐ, లలో మిగులు ఉన్న సీట్లు కోసం ధరఖాస్తులు ఆహ్వానం”

-“నాల్గవ విడత అడ్మిషన్” -ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్.క్రిష్ణన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి ఉత్తీర్ణులైన మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అభ్యర్థులకు ఐ.టి.ఐ ల లో ప్రవేశం కొరకు తూర్పు గోదావరి జిల్లాలో గల ప్రభుత్వ మరియు ప్రవేట్ ఐ.టి.ఐ ల లో 2024-25 సంవత్సరమునకు గాను మిగులు ఉన్న సీట్లు కోసం “నాల్గవ విడత అడ్మిషన్స్” కొరకు ధరఖాస్తులు కోరడమైనది. అభ్యర్థులు తమ యొక్క అన్ని ధ్రువ పత్రములతో iti.ap.gov.in అను వెబ్సైట్ ద్వారా “05-09-2024 నుండి 26-09-2024 రాత్రి 11:59 …

Read More »

న్యాక్ బొమ్మూరు లో సమగ్ర శిక్షాభియాన్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ పై టీ వో టి శిక్షణ కార్యక్రమం

బొమ్మూరు/ రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బొమ్మూరు నందు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జరిగిందని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహాయ సంచాలకులు జున్నూరు రాజు తెలియ చేశారు. సోమవారం న్యాక్ కార్యాలయంలో శిక్షకులు మూడో రోజు శిక్షణ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా సహాయ సంచాలకులు వివరాలు తెలియ చేస్తూ, న్యాక్ ఆధ్వర్యంలో విద్యార్థులకి శిక్షణ అంద …

Read More »

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక వై జంక్షన్ నుండి నందంగనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛత హి సేవ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి  ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛత …

Read More »

నిత్యవసర ధరల నియంత్రణకు కమిటీ తగిన సిఫార్సు లు చేయాలి

-సీజన్ల వారి డిమాండు ఆధారంగా పంటలు వేసే విధానంలో క్రమబద్ధీకరణ ఉండాలి -కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టే చర్యలపై అధికారులు కార్యాచరణ సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ, స్థిరీకరణ మరియు నియంత్రణ కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఏ ఏ …

Read More »

స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమము

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమమునకు సంబంధించి మంగళవారం రూరల్ ధవళేశ్వరం గ్రామము పరిథిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిసరాల పరిశుభ్రత మానవహారం చేసి సదరు కార్యక్రమముకు సంబంధించి ప్రజలకు అవగాహన చేసి అందరితో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీని నిర్వహించియున్నారు. పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …

Read More »

సమగ్ర సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అర్హులైన, అట్టడుగు వర్గాల వారికీ కుల మత ప్రాంతాలనే వివక్ష లేకుండా అందరీ సమగ్ర సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాజనగరం మండలం కానవరం లేఔట్ లో మంతిన విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మేల్యే బత్తుల బలరామ కృష్ణ లతో కలిసి ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి …

Read More »