Breaking News

Tag Archives: rajamendri

జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం..

-ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి డాక్టర్ రాజశ్రీ పర్యవేక్షణలో వైద్య సేవలు… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని శ్రీమతి డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ పేర్కొన్నారు. ఆదివారం నాడు దివంగత నేత మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా సీతానగరం ప్రభుత్వ హైస్కూల్ నందు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో డాక్టర్ …

Read More »

వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు & వై.ఎస్.ఆర్.ఎచీవ్ మెంట్ అవార్డుల ధరఖాస్తులకు  ఆహ్వానం 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి 2023 సంవత్సరమునకు గాను వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు & వై.ఎస్.ఆర్.ఎచీవ్ మెంట్ అవార్డులు ఇచ్చు నిమిత్తము వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు నుండి ధరఖాస్తులను ఆహ్వానించి యున్నారని జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ జాతీయ స్థాయి క్రీడా పోటీలలోను, అంతర్జాతీయ …

Read More »

“మాదకద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేధం 2015”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు పోలీసు శాఖ వారి సంయుక్త అధ్వర్యంలో “ర్యాగింగ్ నివారణ” మరియు నల్సా వారి “మాదకద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేధం 2015” పథకం పై దవళేశ్వరంలోని వివేకానంద ఐ.టి.ఐ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ విద్యార్ధులు ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు దూరంగా …

Read More »

రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో వాక్ -ఇన్ ఇంటర్వూస్

-ఆగస్ట్ 7 వ తేదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్వూలు -ఉదయం 9 నుంచి సా.4 వరకు సంబంధిత ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలి -ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా బి. సౌభాగ్య లక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో సీనియర్ రెసిడెంట్ వాక్-ఇన్ ఇంటర్వూ లను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా బి. సౌభాగ్య లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడ వారి నోటిఫికేషన్ …

Read More »

సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు,  నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన అందిస్తోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనతి తెలిపారు. ఆదివారం తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో ఒకే ప్రాంగణంలో నిర్మించిన రెండస్తుల గ్రామ సచివాలయ బిల్డింగ్, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం, డా. వైఎస్సార్ హెల్త్ …

Read More »

రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్ పిల్లల విద్యా శాతం పెంపుదలకు నిబద్ధతతో పని చేయాలి.

-హాస్టల్ వార్డెన్స్ వసతి గృహాల్లోనే ఉంటూ పిల్లల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. -పదో తరగతి తప్పిన విద్యార్థులకు సబ్జెక్టు వారి ఫ్యాకల్టీ కల్పించాలి. -సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాఠశాల ఆధునికరిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్ …

Read More »

పెంపుడు జంతువులుకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి..

-జిల్లా స్థాయి జూనోసెస్ మొదటి సమావేశంలో… -కలెక్టరు డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జంతువుల నుండి మనుషులకి వ్యాధులు సంక్రమించకుండా తక్షణ వైద్య సేవలు అందచేసే ప్రక్రియలో ముందస్తు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన మొట్ట మొదటి జిల్లా స్థాయి జూనోసెస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డిఆర్వో …

Read More »

ఓటర్ల జాబితా సవరణ చేసే విధానంలో సహాయ ఓటరు నమోదు అధికారులు వ్యక్తిగత పరిశీలన చేపట్టాలి

-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణలో చేర్పులు, మార్పులకు సంబందించిన డేటా పూర్తి స్థాయిలో పక్కాగా నిర్వహించాలని, అందుకు సహాయ ఎన్నికల నమోదు అధికారులు వ్యక్తిగత పరిశీలన అవసరం అని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ఓటర్ల జాబితా సవరణ చేర్పులు, తొలగింపులు నియోజక వర్గ ఎలెక్టోరల్ నమోదు అధికారులు, సహాయ ఎలెక్టోరల్ నమోదు …

Read More »

రీ సర్వే పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలి

-ప్రతి వారం ఇచ్చే లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించాలి -జేసీ. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు సి సి ఎల్ ఆర్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి రెవెన్యూ , సర్వే అధికారులు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం రీ సర్వే ప్రగతిపై జిల్లాలో నిర్దేశించుకున్న, సి సి ఎల్ ఏ నిర్దేశించిన లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష …

Read More »

బంగారుకొండ కార్యక్రమంలో భాగంగా పర్యవేక్షణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగారుకొండ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహర అందచేసే పిల్లల ఇళ్లను ప్రతి బుధవారం సందర్శించి పర్యవేక్షణ చేస్తున్నట్లు బాలమిత్ర, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఇన్నిస్ పేట – వాక అప్పలస్వామి వీధిలో నివాసం ఉంటున్న జీ. నాగభూషణం ఇంటిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, పౌష్టికాహార లోపం గల పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకుని రావడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని …

Read More »