-రాష్ట్ర స్థాయి సచివాలయ వాలంటీర్ల కు పురస్కారాలు కార్యక్రమం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 14 సచివాలయ గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సేవా పురస్కార అవార్డుల రాష్ట్ర స్థాయి కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వివిధ ప్రాంతాలని చూడడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత లు పేర్కొన్నారు. శనివారం ఉదయం కొవ్వూరు పట్టణంలో జేసీ, ఆర్ ఎం సి మునిసిపల్ కమిషనర్ లతో కలిసి కలెక్టర్ పర్యటించారు. కలెక్టర్ మాధవీలత ఈ …
Read More »Tag Archives: rajamendri
ఉపాధి అవకాశాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 18 నుండి 45 సంవత్సరాలు లోపు గల మహిళా కు హౌస్ కీపింగ్, కుకింగ్, మరియు కేర్ టేకర్ శిక్షణ తో పాటు గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమానికి అభ్యర్ధుల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులు కోరుతోందాని జిల్లా నైపుణ్యాధీకారి ఎం కొండలరావు శనివారం ఒక పప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కొద్ది మంది మహిళలు ఉపాధి కొరకు నకిలీ ఎజెంట్ల మోసాల …
Read More »గ్రీనరీ అభివృద్ధి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ యందు వివేకానంద జంక్షను అభివృద్ధి చేయడమైనదని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగముగా గ్రీనరీ అభివృద్ధి చేయడమైనదని తెలిపారు. జంక్షను ప్రాంతాన్ని మరియు గ్రీనరీ మెయింటినెన్సు కొరకు స్వచ్ఛంద సంస్థలు, తదితర ఆసక్తి గలవారు వాటి నిర్వహణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు ధరకాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఆసక్తి ఉన్న వారు నగరపాలక సంస్థకు ది.05-04-2023 నుండి (3) రోజుల …
Read More »అబజర్వేషన్ హోమ్ ను తనిఖీ చేసిన జాతీయ చైల్డ్ రైట్స్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రప్రభుత్వం బాలల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్రగతిని చూపడం జరుగుతోందని నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటలో భాగంగా రాజమహేంద్రవరం మోషే విధి గల పాత ఉర్దూ పాఠశాలలో నిర్వహిస్తన్న అబజర్వేషన్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసి అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో పాత్రికేయుల సమావేశంల ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ …
Read More »గ్రూప్ – 4 ప్రధాన వ్రాత పరీక్షలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెం.23/2021 ద్వారా నోటిఫై చేయబడిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం గ్రూప్ – 4 ప్రధాన వ్రాత పరీక్షలను (కంప్యూటర్ ఆధారిత పరీక్షలు) ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఈరోజు నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో ”iON Digital Zone iDZ Luthergiri” రాజీవ్ గాంధీ …
Read More »ప్రత్యేక ఆర్షణీయంగా నిలిచిన స్టాల్స్, ఛాయాచిత్ర ప్రదర్శన..
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల, సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. హోం మంత్రి తానేటి వనిత, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్ పర్సన్ షర్మిలారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ వైస్ చైర్ పర్సన్ పోసిన శ్రీలేఖ,పలువురు కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు,శాసనసభ్యులు జక్కంపూడిరాజా, తలారి వెంకట్రావు, జిల్లా కలెక్టరు మాధవీలత, ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ …
Read More »అత్యం ఘనంగా తూర్పుగోదావరి జిల్లా తొలి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు..
-హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మేల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, రుడా చైర్ పర్సన్ షర్మిలారెడ్డి, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు. -వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జిల్లా కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రాత్మకమైన నిర్ణయంతో సమర్థవంతంగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాల ఆవిష్కరణ సత్ఫలితాలను అందిస్తున్నాయని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆనం కళా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా తొలి …
Read More »రాజమహేంద్రవరం కారాగారము లో ఆర్వో వాటర్ ప్లాంట్
రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం కారాగారము లోని ఖైదీల త్రాగునీటి ఉపయోగార్ధం ఓఎన్జీసీ సంస్థ వారు సామాజిక భాద్యతగా ఆర్వో వాటర్ ప్లాంట్ (రివర్స్ ఓస్మోసిస్ ) ను కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందించడం పట్ల కలెక్టరు డా. మాధవీలత అభినందించారు. సోమవారం ఉదయం నూతన ఆర్వో ప్లాంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, కారాగార సూపరింటెండెంట్ ఎస్. రాజారావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ప్రతి కార్పోరేట్ సంస్థ …
Read More »డ్వాక్రా ఉత్పత్తులు ప్రదర్శన
రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వయం సహాయక సంఘం సభ్యులు తయారు చేయు డ్వాక్రా ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకం చేయవలసిందిగా గుజరాత్ నుండి ఆహ్వానం మేరకు అక్కడ నిర్వహించిన ప్రదర్శనలో జిల్లాకు చెందిన గ్రూపులు ఉత్తమ ఉత్పత్తులు ప్రదరశించడం ద్వారా అవార్డు రావడం జరిగిందని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాల సమావేశ మందిరంలో గుజరాత్ లైవ్లీ హూడ్స్ ప్రమోషన్ కంపెనీ నుంచి వచ్చిన అవార్డును డీఆర్డీఏ పీడీ ఎస్. సుభాషిణి …
Read More »జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు
రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న 10 వ తరగతి పరీక్షల విధానాన్ని తొలిరోజు ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసామన్నారు. పరీక్షలలో ఎటువంటి …
Read More »
Prajavartha Online Telugu News