Breaking News

Tag Archives: rajamendri

వివిధ కంపెనీల్లో 1200 ఉద్యోగాలు కోసం నవంబర్ 22 మంగళవారం మెగా జాబ్ మేళా

– డిఆర్డిఎ పిడి ఎస్. సుభాషిణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 22 మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎస్. సుభాషిణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా కు 15 కంపెనీ లు హాజరు కావడం ద్వారా సుమారు 1200 మందికి ఉద్యోగాలు కోసం ఇంటర్వూ లను నిర్వహిస్తున్నామన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, …

Read More »

విజ్ఞానాన్ని గ్రంథాలయాలలో ఉన్న రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా పొందవచ్చు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం ` కొవ్వూరు కొవ్వురు ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయములొ ది.14-11-2022 నుండి నిర్వహించుచున్న 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు దినోత్సవం సభను ఈ రోజు ది.20-11-2022 న నిర్వహించడమైనది. ఈ కార్యక్ర్రమంలో ముఖ్య అతిథులుగా కె.శారదాంబ, మెజిస్ట్రేట్‌, కొవ్వూరు, ఎస్‌.మల్లిబాబు, రెవిన్యూ డివిజనల్‌ అధికారి, కొవ్వూరు మరియు పి.చంద్రశేఖర్‌, డివిజనల్‌ వ్యవసాయాధికారి, కొవ్వూరు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా హాజరైన విద్యార్థులచే స్వీయపఠనము(చదవడం మాకిష్టం) కార్యక్రమం  గోవర్థనం శ్రీనివాసమూర్తి, …

Read More »

డా. వైయస్ఆర్ పశు ఆరోగ్య సేవా రథాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని అన్ని నియోజక వర్గాల లో 1962 డా. వైయస్ఆర్ పశు ఆరోగ్య సేవా రథాలు (నా సంచార పశు వైద్య వాహనాలు) లలో పనిచేయుటకు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పైలట్స్ (డ్రైవర్స్) భర్తీ కోసం దరఖాస్తులు కోరడం జరుగుతోందని జిల్లా పశు వైద్య అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడతలో భాగంగా సంచార పశు సేవా 1962 వాహనాలు …

Read More »

మానసిక వికాసానికి పుస్తక పఠనం ఎంతగానో ఉపకరిస్తుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా డిజిటల్ గ్రంధాలయాలపై విద్యార్ధినీ విద్యార్ధులకు అవగాహన , సామూహిక స్వీయ పఠనము, జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సభ  అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత  పి..వి.ఎస్. కృష్ణారావు వహించగా, అతిథులు గా ఎస్కే ఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.రాఘవ కుమారి, ఇంగ్లీష్ హెచ్ ఓ డి డా. బి. అనురాధ సూర్య కుమారి, పి. రాంబాబు లు విచ్చేశారు. అధ్యక్షత వహించిన  పి..వి.ఎస్. కృష్ణారావు మాట్లాడుతూ …

Read More »

జిల్లా స్థాయి యువజనోత్సవాలు సంస్క్రతిక ప్రదర్శన

-డిసెంబర్ ఒకటవ తేదీన ఎంపిక ప్రక్రియ ఉదయం 9 నుంచి – వేదిక : రాజమహేంద్రవరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కన్వెన్షన్ హల్ లో -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతీ యువకులలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వారి నైపుణ్యమును ప్రదర్శించుటకు 15-20 సంవత్సరములు మధ్య వయస్సు గల యువతీ, యువకులకు వివిధ సాంస్కృతిక అంశాలలో జిల్లా స్థాయిలో పోటీలను ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. …

Read More »

అభివృద్దే ప్రత్యక్ష నిదర్శనం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్దే ప్రత్యక్ష నిదర్శనం అని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లోలాకుల ప్రాంతంలో రూ.70 లక్షలతో అభివృద్ది చేసిన పార్కును ఆయన రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవ రానికి మరింత శోభ చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. …

Read More »

జిల్లాలో నవంబర్ 19 , 23 , 24 , 25 తేదీల్లో ఆధార్ కార్డు అప్డేషన్

-ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు పదేళ్ళ క్రిందట ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరు వారి ఆధార్ కార్డును తప్పనిసరిగా నవీకరణ (అప్ డేట్) చేయించుకోవలసి ఉందని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 నుండి 2016 మధ్య కాలంలో ఆధార్ కార్డు పొందిన వారు మధ్యలో ఎటువంటి పేరు చిరునామా మరియు ఇతర మార్పులు చేసుకోని వారు విధిగా తమ ఆధార్ …

Read More »

జిల్లాలో 40 గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న స్వమిత్వ సర్వే

-సర్వే ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారితనంతో చేపట్టాలి -జిల్లాలో అమలు చేసిన ఉత్తమ విధానాలతో నివేదిక రూపొందించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పంచాయతీ ల పరిధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లకు నిర్ణీత సమయం లోగా ఆస్తి పన్ను విధించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామ పంచాయతీ లో స్వమిత్వ సర్వే వివరాలను, సంబంధిత మ్యాప్, రికార్డులను పరిశీలించారు . ఈ సందర్భంగా …

Read More »

వికాస జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “వికాస” ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ శనివారం “వికాస” కార్యాలయం, కలెక్టరేట్( బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం”లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో స్టార్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్,ఎ.డి.ఎం (ఎజన్సీ డెవలప్మెంట్ మేనేజర్), సేల్స్ మేనేజర్, ఎం.సి.వి బజాజ్ సంస్థలో బ్రాంచ్ మేనేజర్, సేల్స్ కో-ఆర్డినేటర్స్, ఏరియా మేనేజర్, అకౌంటెంట్ & రిసెప్షనిస్ట్, కోజంట్ ఇ సర్వీసెస్ సంస్థలో బిపిఒ, డెక్కన్ కెమికల్స్ సంస్థలో ట్రైనీ(ప్రొడక్షన్), ఇసుజు మోటార్స్ లిమిటెడ్, కె.ఐ. …

Read More »

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రూ.4.50 కోట్ల తో ఆసుపత్రి నిర్మాణం

-ఆసుపత్రిలో వైద్య సేవలకు 58 బెడ్స్ అందుబాటులో ఐ సి యూ, ఫిజియథెరపీ, సైకాలజీ, జనరల్, డెంటిస్ట్, ఫార్మసీ, మెడికల్ స్టోరీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబెరేటరీ సేవలు -హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ జైలు పరిధిలో ఉన్న ఖైదీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత అన్నారు. శుక్రవారం రూ.4.50 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …

Read More »