-జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సాహం ఇవ్వండి -ఉద్యోగ ఉపాధి అవకాశాలలో భాగంగా పరిశ్రమల స్థాపన కీలకం -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సబ్సిడీ పథకాల పై అవగాహన పెంచాలి -జిల్లాలోని ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి.. -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మహిళా, ఔత్సహిక పారిశ్రామికవేత్తలను అభ్యున్నతికి, తద్వారా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ …
Read More »Tag Archives: rajamendri
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ విధానం ద్వారా ఉచిత న్యాయ సహాయం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న వసతులను ఆమె పరిశీలించారు. ఖైదీల కోస ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను గురించి వారికి వివరించడం జరిగింది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ విధానం ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖైదీలకు/ముద్దాయిలకు అందిస్తున్న న్యాయ సేవల గురించి ప్రత్యూష కుమారి వివరించారు. ముద్దాయికి అవసరమైన ఉచిత న్యాయ …
Read More »హౌసింగ్ పై మండల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమీక్ష
-రాబోయే 30 రోజుల పాటు హౌసింగ్ లక్ష్యాల కోసం రూట్ మ్యాప్ నిర్దేశించుకోవాలి -ఉగాది నాటికి ఆయా పనులు చేయడం కోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలి -ఉగాది నాటికి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 6,319 ఇళ్ళు -స్టేజ్ కన్వర్షన్ పై మరింత దృష్టి పెట్టాలి, ఇది నిరంతర ప్రక్రియ – కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది నాటికి జిల్లాకు నిర్దేశించిన 6319 ఇళ్ళ నిర్మాణం పనులను పూర్తి చేయడం లక్ష్యంగా కార్యాచరణ అమలుకు శాఖల …
Read More »భారత్ రంగ్ మహోత్సవ్ 2023 ఫిబ్రవరి 19 నుండి 23 వరకు…
-22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్) -రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికగా -పోస్టరును ఆవిష్కరించిన కలెక్టరు డా.కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను ప్రదర్శించడానికి ఫిబ్రవరి 19 నుండి 23 వరకు 22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్) నిర్వహించడం శుభపరిణామని జిల్లా కలెక్టరు డా. …
Read More »లక్ష్యాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాతా శిశు సంరక్షణ సంబంధించి సుస్థిర లక్ష్యాల సాధనకు, ఉగాది నాటికి ఇళ్ళ నిర్మాణ లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ అమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు . గురువారం వెలపూడిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి రీ సర్వే, జాతీయ రహదారుల భూసేకరణ, స్పందన గ్రీవెన్స్, వ్యవసాశాఖ, ఉద్యానవన, పశు సంవర్ధక, డైరీ డెవలప్మెంట్, పంచాయతీ …
Read More »విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారుల ఆకస్మిక తనిఖీ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజిలెన్స్ ఎస్.పి. పి.వి.రవి కుమార్, ఐ.పి.ఎస్., గురువారం ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాని వివిధ రెస్టారెంట్ లను ఆకస్మికముగా తనిఖీ చేసి, సదరు రెస్టారెంట్లలో మొత్తం 09 డోమెస్టిక్(గృహ) సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి ఈ దిగువ చూపిన రెస్టారెంట్ల పై 6-ఏ క్రింద కేసులు నమోదు చేసియున్నారు. 1. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరు గ్రామములొ గల దీవెన టిఫిన్ సెంటర్లో వాణిజ్య(కమర్షియల్) సిలిండర్లు బదులుగా 3 (మూడు) …
Read More »జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి స్థానిక ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. అక్కడున్న వసతులను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి, క్షణికావేశంలో చేసిన నేరాల వల్ల జీవితంలో విలువైన వాటిని ఎలా కోల్పోతారని, కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయో వారికి వివరించారు. న్యాయ మార్గంలో జీవించడం వల్ల గౌరవంతో పాటు ఇతరులకు నష్టం వాటిల్లే పరిస్థితులు రావని వారికి …
Read More »గర్భస్థ లింగ నిర్ధారణ తెలియపరిచే స్కానింగ్ సెంటర్లను గుర్తించి వాటిపై డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి గట్టి నిగా ఉంచాలి…
-డి ఎం హెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ లింగ నిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను గుర్తించి వాటిపై డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి గట్టి నిగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డా. కే వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలో పిసిపిఎన్ డి టి యాక్ట్, గర్భస్థపూర్వ మరియు గర్భస్థలింగ నిర్ధారణ చట్టం అమలులో భాగంగాజిల్లా స్థాయి సలహా సమావేశము డి ఎం హెచ్ ఓ డా. …
Read More »విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టడానికి వైజ్ఞానిక సదస్సులు ఉపయుక్తంగా ఉంటాయి
-ఆధునిక కాలంలో సాంకేతికతను మంచి పనులు కోసం సద్వినియోగం చేసుకోవాలి -కమీషనర్ కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆధునిక పోకడలకు, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల ఆలోచన, విషయ పరిజ్ఞానం పై తార్కిక వివేచన పెంచేలా సైన్స్ బోధన ఉండాలని నగర పాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఆల్కట్ గార్డెన్స్ లో గల శ్రీసత్య సాయి గురుకులంలో రెండు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ను ఆయన …
Read More »ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు పగడ్బంది ఏర్పాట్లు చేస్తున్నాం
-ది.20.2.203 వ తేదీ నుం డి 7.3.2023 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు -థిరి పరీక్షలు 15.3. 2023 నుండి 4.4.2023 వరకు -పరీక్షల సమయం లో సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం. -సమన్వయ శాఖలతో సమావేశం – డి. ఆర్. ఓ, జి. నరసిం హులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్న ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబందించి పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. …
Read More »
Prajavartha Online Telugu News