రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న భూ రక్షా, భూహక్కు పథకం కింద జిల్లాలో చేపడుతున్న సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. తుది దశకు చేరే లోగా పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, ఇతర అధికారులు, …
Read More »Tag Archives: rajamendri
బ్యాంకు లింకేజీ ఋణాలు జీవనోపాధి అభివృద్ధి కొరకు సద్వినియోగం చేసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకు లింకేజీ ఋణాలు జీవనోపాధి అభివృద్ధి కొరకు సద్వినియోగం చేసుకోవాలని, తిరిగి చెల్లింపులు చెయ్యడం ద్వారా మరిన్ని రుణాలు మంజూరు చేయడం సాధ్యం అవుతుందని డిఆర్డిఎ పధక సంచాలకులు ఎస్.సుభాషిణి పేర్కొన్నారు. గురువారం రాజానగరం మండలం, శ్రీరాంపురం గ్రామం లో స్వర్ణ స్వయం సహాయక సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ PRRD వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు సంఘాలు తీసుకుంటున్న బ్యాంకు లింకేజీ ఋణాలు జీవనోపాధి అభివృద్ధి కొరకు ఏ రకంగా …
Read More »RMC CUP-2023
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులకు “RMC CUP-2023” పేరిట ఆటల పోటీలు ఏర్పాటు చేయడమైనదని నగరపాలక సంస్థ కమిషనరు కె. దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ది.24-02-2023 ఉదయం గం.9.00లకు ఆర్ట్స్ కాలేజీ అద్లేటిక్ (గ్రౌండ్) నందు ప్రారంభోత్సవ కార్యక్రమము ఏర్పాటు చేయడమైనదన్నారు. క్రికెట్, వాలీబాల్, థ్రౌబల్ల్, కబడ్డీ, రన్నింగ్, షాట్ పుట్, జావలిన్ త్రో, చెస్, క్యారమ్స్ తదితర పోటీలు మహిళలకు, పురుషులకు విడిగా …
Read More »రాజానగరం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకూ గోదావరి జలాలు
-భగీరథ ప్రయత్నంలో ముందడుగు -రూ.215 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం మంజూరుకు ఎమ్మెల్యే రాజా వినతి -సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కుళాయిల ద్వారా గోదావరి నీరు అందించాలనే భగీరథ ప్రయత్నంలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం మరో అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రూ.215 కోట్లతో భారీ మంచినీటి పథకం (వాటర్ గ్రిడ్) మంజూరు …
Read More »రాజమహేంద్రవరం వేదికగా 22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్ర్య సమర పోరాట సమయంలో ఆనాటి దేశ నాటక రంగ కళాకారులు పోషించిన పాత్ర తనదైన ముద్ర వేసిందని, అటువంటి కళలను భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాల్సి ఉంటుందని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) రిజిస్టర్ డాక్టర్, జ్యోల ప్రసాద్ అన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) తన ప్రాంతీయ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో స్థాపించడానికి ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను …
Read More »ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహం పై దిశా నిర్దేశం
-మత్స్య శాఖ కమిషనర్ కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ -జిల్లాలో నాన్ ఆక్వా జోన్ పరిధిలో 1025.91 ఎకరాలు గుర్తింపు -డి ఎల్ సి లో కన్వర్షన్ కోసం ఆమోదించిన 967.94 ఎకరాలు -తదుపరి సమావేశంలో ఆమోదం తెలపనున్న మరో 57.97 ఎకరాలు -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆక్వా సాగు చేస్తున్నారు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆక్వా జోన్ చెయ్యడం లో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. …
Read More »భవిత ఉప కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
-అనస్య పుట్టినరోజు వేడుకల్లో పిల్లలతో కలిసి పాల్గొని కేక్ కట్ చేసిన కలెక్టర్ -ప్రతి స్కూల్ లో తప్పనిసరిగా ఎగ్ కలర్ చార్ట్ ప్రదర్శించాలి -సదరం ధ్రువ పత్రం లేని వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలి -పంపిణీ చేయడం లో ప్రతి విద్యార్థి కి కిట్స్ అందచెయ్యలి -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం విద్య కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహరాన్ని అమలు నిబద్దత కలిగి ఉండాలని పేర్కొనడం జరిగిందని జిల్లా …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో వై ఎస్ ఆర్ “లా” నేస్తం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని 112 మంది యువ న్యాయవాదులకు ఈ విడతలో మొదటి ఆరు నెలలకు రూ.33.60 లక్షలు ప్రయోజనం చేకూరనుంది. బుధవారం ఉదయం వై ఎస్ ఆర్ “లా” నేస్తం జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించారు. వైయస్ఆర్ “లా” నేస్తం పథకం ను వర్చువల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి …
Read More »వలస వెళ్లిన వారి వివరాలను గుర్తించి నమోదు పూర్తి చెయ్యండి
-అయుష్మాన్ భారత్ పోర్టల్ లో నమోదు ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య భద్రత సాధ్యం -డి ఎల్ డివో వీణా దేవి కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్మాన్ భారత్ కింద పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆరోగ్య పరిరక్షణ కోసం ఆధార్ ఈ కేవైసి తప్పనిసరిగా పూర్తి చెయ్యాలని రాజమండ్రి డివిజన్ డెవలప్మెంట్ అధికారి పి. వీణా దేవి స్పష్టం చేశారు. మంగళవారం కోరుకొండ , గోకవరం మండలాలకు చెందిన ఆయుష్మాన్ భారత్ నమోదు ప్రక్రియపై సచివాలయ …
Read More »2023-24 విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం
-రాజమండ్రిలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య కళాశాల నిర్మాణం -ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి నగరంలో అత్యంత ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మంగళవారం నగరంలోని సెంట్రల్ జైల్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆయన అధికారులతో …
Read More »
Prajavartha Online Telugu News