Breaking News

Tag Archives: rajamendri

కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి ఫిలోడెండ్రన్, అగ్లోనిమా అంజుమని..

-అక్సిజన్ ప్యూరిఫైర్ మొక్కను అందజేసిన నిర్వాహుకులు కడియం(రాజమహేంద్రవరం),  నేటి పత్రిక ప్రజావార్త: హరిత నగరాలు పట్ల ప్రత్యక మైన అనురక్తి ఉందని ఈ ప్రాంతం “ సిటీ ఆఫ్ నర్సిరీస్” గా ప్రత్యేకత సంతరించుకుందని కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గురువారం కడియం లోన సత్యదేవ్ నర్సరీలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సందర్శించారు. ఈ సందర్బంగా జాతీయ రహదారుల పై ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచే జాతుల మొక్కలను పెంచే దిశలో ఉపయోగపడే మొక్కల వివరాలను …

Read More »

మంత్రి నితిన్ గడ్కరీ 8 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన…

రాజమహేంద్రరం, నేటి పత్రిక ప్రజావార్త: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల దిశలో రహాదారుల ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సును ఆవిష్కరించడానికి ఆపనులు పూర్తి చేసి జాతకి అంకితం చేయబడుతుందని కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 8 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ …

Read More »

రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: వలసకార్మికుల ప్రయోజనాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం నిమిత్తం వివిధ స్వచ్చంద సంస్థలు, విదేశాంగ శాఖ – ప్రోటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ విభాగాలు, రిజిస్టర్ద్ రిక్రూటింగ్ ఏజెంట్లు మరియు వలస కార్మికులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS వలస కార్మికుల ప్రయోజన నిమిత్తం, బుధవారం రాజమహేంద్రవరం అరుణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో స్థానిక స్వచ్చంద సంస్థలు, వలసకార్మికులు మరియు వారి …

Read More »

బొబ్బిలంక గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ A.V. చైతన్య, డాక్టర్ N.రాజు మరియు రాధాకృష్ణ CHO సూచనలను అనుసరించి బొబ్బిలంక గ్రామంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్స్ నందు ఒకటి నుండి 19 ఏళ్ల పిల్లలు అందరికీ ఉచితంగా నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రలు బొబ్బిలంక ఉప ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మందులు మ్రింగించుట జరిగింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి …

Read More »

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

-రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల, కడియం నర్సరీ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లను చేశాం.. -కలెక్టరు కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: సెప్టెంబరు 22 న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కడియం లలో పర్యటించనున్న కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కారి పర్యటన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం  కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా కడియం లో సత్యదేవ్ నర్సరీ, ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా …

Read More »

భూగర్భ జలాలు స్థాయి జిల్లా జనాభా కి అనుగుణంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగ కల్పనలో ఒక రెవల్యూషన్ గా కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి ఎస్. ప్రవీణ్ పేర్కొన్నారు. బుధవారం వారం స్థానిక కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో  డ్వామా, వ్యవసాయ, హార్టికల్చర్, భూగర్భ జల, జలవనరుల, అటవీ, జిల్లా పంచాయతీ, మైక్రో ఇరిగేషన్, రూరల్ వాటర్ సరఫరా తదితర శాఖల అధికారులతో  కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి ఎస్. ప్రవీణ్ , కలెక్టర్ సమక్షంలో …

Read More »

సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: ప్రాధాన్యత భవనాలు స్టేజ్ కన్వర్షన్ లో 451 భవనాలు ఉన్నాయని, ఆయా మండలాల్లో పెండింగులో ఉన్న వాటికి అనుగుణంగా సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పంచాయతీ రాజ్ ఎస్ ఈ .. ఏ బి వి ప్రసాద్ తో కలిసి వెబ్ ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ జిల్లాలో 1101 …

Read More »

2022.23 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ కి సన్నాహాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: 2022.23 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ కి సంబంధించి జిల్లా స్థాయిలో కార్యాచరణ అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, విసి అండ్ ఎండి జీ వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ప్రస్తుత 2022-23 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ధాన్యం …

Read More »

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సమీక్షా సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవం యొక్క ప్రగతిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశములో మెంబర్ టి.రామసింగ్ (టెక్నికల్), మెంబర్ శ్రీ పి.రాజగోపాల రెడ్డి (ఫైనాన్స్), ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అఫ్ ఏ.పి లిమిటెడ్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోసరావు ఏ.పి. ట్రాన్స్ కో డైరెక్టర్, గ్రిడ్ ఆపరేషన్ ఏ.కె.వి.భాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఆపరేషన్ & మైంటెనెన్స్ వి .విజయలలిత తదితరులు పాల్గొన్నారు. ఈ …

Read More »

సమన్వయం సాధించడం కోసం పనిచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జ‌ల‌శ‌క్తి అభియాన్ నిర్దేశించిన ల‌క్ష్యం, జిల్లాలో నిర్దేశించుకున్న ల‌క్ష్యాలను చేరుకునేలా సమన్వయం సాధించడం కోసం పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో డ్వామా, వ్యవసాయ, హార్టికల్చర్, భూగర్భ జల, జలవనరుల, అటవీ, జిల్లా పంచాయతీ, మైక్రో ఇరిగేషన్, రూరల్ వాటర్ సరఫరా తదితర శాఖల అధికారులతో కేంద్ర జల శక్తి అభియాన్ నోడల్ అధికారి పర్యటన సందర్భంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత …

Read More »