-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సహాయం కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో వృద్ధుల హెల్ప్ లైన్ పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ హెల్ప్ లైన్ , చైల్డ్ లైన్ విధానంలో వృద్ధుల కొరకు 14567 హెల్ప్ లైన్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. …
Read More »Tag Archives: rajamendri
వృద్ధుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 14567
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ హెల్ప్ లైన్ 100 , చైల్డ్ లైన్ 1098 , ఎలాగోవృద్ధుల కొరకు 14567 హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే వృద్దులకు అండగా నిలవడం జరుగుతుందని డిఆర్వో బి. సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విభిన్న ప్రతిభావంతుల శాఖ ఈస్ట్, వెస్ట్ ఫీల్డ్ రెస్పాన్సిబుల్ అధికారి ఎం.పుష్పాంజలి తో కలిసి డి ఆర్వో పోస్టర్ విడుదల చేశారు. ఈసందర్భంగా డి ఆర్వో మాట్లాడుతూ, పిల్లలు కొందరి వృద్ధులు పట్ల నిర్లక్ష్యం చేయడం నేడు చూస్తున్నామని, …
Read More »నూతన రెవెన్యూ అసోసియేషన్ కి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖ పరిధిలోని ఉద్యోగులు తాత్కాలికంగా అసోసియేషన్ గా ఏర్పడి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం లో సమిష్టి బాధ్యత తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుదవారం సాయంత్రం సంయుక్త తూర్పు గోదావరి జిల్లా పూర్వపు అధ్యక్షులు పితాని త్రినాధ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో తాత్కాలిక నూతన కార్యవర్గం కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా …
Read More »సాంస్కృతిక, చరిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం
-పర్యాటక కేంద్రంగా జిల్లా లోని మరిన్ని ప్రాంతాలను గుర్తించాలి -మంజీరా 4 స్టార్ హోటల్ లో మల్టీ ఫ్లెక్స్ ధియేటర్, షాపింగ్ కాంప్లెక్స్ గా అభివృద్ధి … -కడియపులంక – ధవళేశ్వరం కెనాల్ మార్గం బోటింగ్ టూరిజం సూచనలు.. -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డా. కె.మాధవిలత సూచించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టూరిజం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »జిల్లాలో టిడ్కో తొలి ఫేజ్ లో ఇళ్లను జూన్ నాటికి, రెండవ ఫేజ్ లోని ఇండ్లను డిసెంబర్ నాటికీ లబ్ధిదారులకు అప్పగించాలి…
-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పట్టణ ప్రాంతంలోని ఇళ్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రెండు దశల్లో టిడ్కో గృహాలను అప్పగించేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ డా. కె.మాధవిలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టిడ్కో గృహాలపై హౌసింగ్, టిడ్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు పట్టణ ప్రాంతంలోని అర్హులైన పేద, మధ్య …
Read More »గోకవరం మండలం లో కలెక్టర్ సుడిగాలి పర్యటన
-ఉపాధి హామీ పనులు, సచివాలయం, ఆర్బీకే, జెడ్పీ హై స్కూల్ తనిఖీ గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం ద్వారా సగటు వేతనం వీలైనంత ఎక్కువగా వచ్చేలా పనుల ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం గోకవరం మండలం జీ. కొత్తపల్లి,కామరాజు పేట, అచ్యుతాపురం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ మాధవిలత పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయం లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత …
Read More »పెండింగ్ లో ఉన్న సచివాలయ, అర్భికే, హెల్త్ క్లినిక్ ప్రభుత్వ భవనాల పురోగతి వేగవంతం చెయ్యాలి…
-నిర్దేశించిన మేరకు వారం వారం లక్ష్యాలను అధిగమించాలి.. -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భవన నిర్మాణ పనుల పురోగతిని వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల స్థాయిలో అర్భికే లు, సచివాలయాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణంపై పి ఆర్ ఎస్ ఈ ఎ బి వి ప్రసాద్ తో కలిసి కలెక్టర్ టెలి …
Read More »తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో బసవ జయంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతిని కలెక్టరేట్లో అధికారంగా నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో పరిపాలనాధికారి శ్రీనివాస్, సిబ్బంది తో కలిసి బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్వో సుబ్బారావు మాట్లాడుతూ సుమారు గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే సమాజంలో కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని చాటి చెప్పిన “బాగేవాడి …
Read More »మ్యాథ్ మెటిక్స్ పరీక్షకు 23,466 మంది 99.18 శాతం హాజరు..
-పరీక్షలు అనంతరం అత్యంత జాగ్రతగా జాబు పత్రాలు తరలింపు -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 3వ రోజు లెక్కలు పరీక్షకి 23,992 మంది హాజరు కావాలసి ఉండగా, 23,466 (97.81 %) మంది హాజరైనట్లు 526 మంది హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ధవళేశ్వరం లోని బాలికొన్నత పాటశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, జవాబు పత్రాల ప్యాకింగ్, తరలింపు ప్రక్రియను జిల్లా …
Read More »రోడ్ల పై చెత్త పడవేయకుండా ప్రజలకు అవగాహన కలిగివుండాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధారిటీ వారి ఆదేశాలను అనుసరించి రాజమండ్రి లోని 11వ వార్డు లోని 24, 25 మరియు 26 సచివాలయ సెక్రటరీలు మరియు వాలంటీర్లు అందరూ 25వ సచివాలయం కి చెందిన అడ్మిన్ కెనడి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్య స్థానిక రైతు బజార్ నందు శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కే.రమాదేవి, వెల్ఫేర్ సెక్రటరీ, కే.సూర్యప్రభ, శానిటరీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కాలుష్యరహిత …
Read More »
Prajavartha Online Telugu News