Breaking News

Tag Archives: rajamendri

ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని  క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే భాద్యత అధికారులపై ఉంది

-మండలంలో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించండి -ఎర్ర కాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా   ఆధునీకరణ  పనులను చేపట్టాల్సిఉంది. -నష్టపోయిన రైతాంగానికి  ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా ప్రభుత్వం చర్యలుచేపడుతుంది. -ఇప్పటికే ఎకరాకు రు. 20 వేలు పెట్టుబడి పెట్టిన రైతాంగం -మండల స్థాయి తొలి సమీక్ష సమావేశంలో పాల్గొన్న…. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన …

Read More »

మునగాల రహదారి మార్గంలో గండి

-హుటా హుటిన అధికారులతో కలిసి ఘటన ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ -సాధారణ ట్రాఫిక్ కు అందుబాటులోకి తీసుకొని వొస్తాము. -కల్వర్టు నిర్మాణం సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు -ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : కోరుకొండ నుండి ముగ్గళ్ల వెళ్ళు రహదారి లో కి. మీ 3/4 లో తోట కాలువ వద్ద మైనర్ వంతెన (కల్వర్టు) నిర్మాణములో వున్న దృష్ట్యా గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేసి, అక్కడ పైపులు ఏర్పాటు …

Read More »

జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమం

-జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన పలు అంశాలు -తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమంలో మంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయా నియోజకవర్గాల పరిధిలో సమస్యల ను, నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల మరమ్మతులు,  సాగునీటి కాలువల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం, ఇండ్ల నిర్మాణాలు, రక్షిత తాగునీటి వ్యవస్థ, టిడ్కో …

Read More »

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పీహెచ్‌సీ కూడా 3 షిఫ్టులతో 24/7 నడపాలి

-పిహేచ్ సీ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పని వేళల్లో తప్పనిసరిగా పీహెచ్‌సీలో అందుబాటులో ఉండాలి -నైట్ డ్యూటిలో రాత్రి 8 గం.. నుంచి ఉదయం 8 గం వరకు స్టాఫ్ నర్సు కి తోడుగా నైట్ వాచ్మెన్. విధులు నిర్వహించాలి. -ఎవరైనా కంప్లైంట్ చేస్తే. DDO చర్యలు తీసుకోవాలి -జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది 24/7 ప్రజా ఆరోగ్య …

Read More »

మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని, …

Read More »

కాతేరు స్టాక్ పాయింట్ ను తనిఖి చేసిన ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కె.. దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మధ్యాహ్నం స్ధానిక కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ ను ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సుమారు 7 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులొ ఉందని, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వినియోగదారులకి పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాల్సి ఉందన్నారు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దినేష్ కుమార్ హెచ్చరించారు. ఇంటి ప్లాన్ …

Read More »

రానున్న 2027 గోదావరి పుష్కరాలు నాటికి ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం

-పర్యాటకపరంగా ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం -ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది – పర్యట శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక , ఇకో, మెడికల్ టూరిజం అభివృద్ది లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య …

Read More »

ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పన

-ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపనిచేస్తుంది -ఆసుపత్రికి వెళ్ళితే దేవాలయానికి వెళ్లిన అనుభూతిని  ప్రజల్లో ఉండే విధంగా అభివృద్ధి చేస్తాం -రు. 13. 85 కోట్లతో నిర్మించనున్న ఏరియా ఆసుపత్రి వంద పడకల అదనపు భవనానికి భూమి పూజ శంకుస్థాపన మంత్రి -రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని …

Read More »

నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 22 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు స్పందన స్థానంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ తరపున మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి 22 …

Read More »

పెంపుడు జంతువులను ప్రేమించే  వారందరూ క్రమం తప్పకుండా వాటికి వ్యాక్సినేషన్  తప్పనిసరిగా వేయించాలి.

-పశు వైద్యశాలలో  పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తున్న కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి. -ఏరియా పశు వైద్యశాలలో నిర్వహించు అంతర్జాతీయ జూనోసిస్ డే కార్యక్రమాన్ని ప్రారంభించిన.. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెంపుడు జంతువులను ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటు వాటి నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సినేషన్ అందించాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా …

Read More »