Breaking News

Tag Archives: rajamendri

జూన్ 14 యోగంధ్రా మాక్ డ్రిల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగంధ్రా మాక్ డ్రిల్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో జూన్ 14 నాటికి సన్నద్ధం కావాలని, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో పెద్ద సమూహాలతో యోగా సాధన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం లో పెద్ద ఎత్తున ప్రజల్ని, అన్ని రంగాలు వారిని భాగస్వామ్యం …

Read More »

స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు మంత్రి నిమ్మల, మంత్రి దుర్గేష్

-సీఎం చంద్రబాబునాయుడుతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -సీఎం సూచనల మేరకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గ, మండల విజన్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తామని స్పష్టం -ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రుల హామీ -సీఎం ప్రత్యేక చొరవ, ఆదరణ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం, దిశా నిర్దేశం లో …

Read More »

“పి జి ఆర్ ఎస్ – మీ కోసం”  లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్నీత కాలవ్యవధిలో పరిష్కరించాలి.

– డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ కార్యాలయ డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను ఆర్డీఓ తరపున డివిజన్ స్థాయి అధికారులతో కలసి డివిజనల్ …

Read More »

కోకో రైతులు నుంచి ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం

-రైతుల వద్ద ఉన్న స్టాక్ వివరాలు సర్వే చేయడం జరుగుతుంది … కలెక్టర్ ప్రశాంతి -మద్దూరు, కోరుమామిడి గ్రామాల్లో కలెక్టర్ పర్యటన -కోకో రైతులతో అధికారులతో కలిసి ముఖాముఖి కొవ్వూరు/ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : » వాస్తవ రైతుల నుంచే కోకో గింజల సేకరణ కోసం తహసిల్దార్, ఉద్యానవన అధికారులతో కూడిన ఒక ప్రత్యెక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం సాయంత్రం కొవ్వూరు మండలం మద్దూరు, నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామాల్లో ఆర్డీవో రాణి …

Read More »

పబ్లిక్ హియరింగ్…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సీతానగరం మండలం సీతానగరం గ్రామంలో 4.81 హెక్టార్ల భూ విస్తీర్ణం లోని పట్టా భూములలో 1,44,300 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు నేపథ్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరిగిందనీ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలిపారు. మైన్స్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తో కలిసి సీతానగరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ గ్రామ సభలో పొల్యూషన్ సంస్థ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్. శంకర రావు, …

Read More »

జూన్ 19న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరిసర ప్రాంతాల్లో కొత్త సొబగులు:మంత్రి కందుల దుర్గేష్ -సరికొత్తగా దర్శనమివ్వనున్న హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం -చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఏర్పాట్లు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పన -రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ …

Read More »

సోమవారం జూన్ 2 వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్

-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు -అర్జీలు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే అవకాశం -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  మీ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయి లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 2 వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు, వాట్స్ అప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా అర్జీ …

Read More »

పేద కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ

-ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఉండ్రాజవరం మండలం సత్యవాడలో రేషన్ షాపులను పునః ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -స్వయంగా లబ్ధిదారులకు రేషన్ సరకులు పంపిణీ చేసిన మంత్రి -ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలనే లక్ష్యం -ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో రేషన్ షాపులు -దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు డెలివరీ -రేషన్ కార్డుల …

Read More »

ఒకరోజు ముందుగానే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

-రాత్రి 8 గంటల వరకు 2,18,966 (93.61%) మందికి పెన్షన్ పంపిణీ -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 2,33,924 మందికి రూ.102 కోట్ల 19 లక్షల 22 వేల ను ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో భాగంగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ లో భాగంగా రాత్రి 8 గంటల వరకు 2,18,966 (93.61%) రూ.95,25,50,500 పంపిణీ చేయడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. …

Read More »

యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం లో ప్రజలందరిని భాగస్వాముల్ని చేస్తాం

-మే 27 సెంట్రల్ జైలు లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -నాలుగు పర్యాటాక ప్రదేశాల్లో జూన్ 1, 7 , 14, 20 తేదీల్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాల నిర్వహణకు యోగాంధ్ర క్యాలెండర్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇందులో భాగంగా 26వ తేది సోమవారం నుంచి వచ్చే నెల 20 వరకు జిల్లాలో …

Read More »