-గోదావరి రివర్ ఫ్రంట్ వ్యూ సుందరీకరణ మరియు హేవెలాక్ బ్రిడ్జి అభివృద్ధికి కృషి -పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం ఉదయం గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ సమీపంలో పూలే, అంబేద్కర్ భవనం ప్రారంభ కార్యక్రమంలో , ఇతర మౌలిక సదుపాయాలు కల్పన శంఖుస్థాపన కార్యక్రమం లో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి , ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావ్ పూలే విగ్రహానికి ప్రజా …
Read More »Tag Archives: rajamendri
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
-ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు ఆదేశం -జాయింట్ కలెక్టర్, ఎస్ పి తో కలిసి సైన్స్ మ్యూజియం సందర్శన -అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన అనంతరం దివాన్ చెరువులో అటవీ అకాడమీ ప్రారంభోత్సవం కూడా ఉంటుందని తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 26వ తేదీన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుందని అనంతరం దివాన్ చెరువులో అటవీ అకాడమీ ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.. మంగళవారం రాజమహేంద్రవరంలో స్థానిక మీడియాతో …
Read More »యోగా ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పై దిశా నిర్దేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో, సమన్వయం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ లతో యోగాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం పై గత 30 రోజులుగా చేపడుతున్న ప్రక్రియ చివరి దశకు చేరుకోవడం, రానున్న రెండు రోజులు మరింత సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం పై దిశా నిర్దేశం చేయడం జరిగింది. …
Read More »జిల్లాలో 332 స్వయం సహాయక సంఘాల మహిళలు రెడ్ క్రాస్ సొసైటీ జీవిత సభ్యత్వం
-రెడ్ క్రాస్ సొసైటీ కి రూ.5,44,450 చెక్కు అందచేత -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, 332 మంది డ్వాక్రా మహిళలు జీవిత సభ్యత్వం తీసుకోవడం ఎందరికో స్పూర్తి కలిగిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ లో డిఆర్డీఏ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి ఆధ్వర్యంలో రూ.5,44,450 ల చెక్ ను …
Read More »యోగేంద్ర రాష్ట్రస్థాయి యోగాసన పోటీలలో తూర్పుగోదావరి జిల్లా తరఫున సత్తా చాటిన తండ్రి కుమారులు
విజయవాడ/ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మే 21 నుంచి జూన్ 21 వరకు జరుపుతున్న యోగ మాసోన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన యోగాంధ్ర యోగాసనా పోటీలలో తూర్పుగోదావరి జిల్లా తరఫున రాజమహేంద్రవరానికి చెందిన యోగా గురువు కర్రి నాగ వెంకట శ్రీధర్ కుటుంబం జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా ఈనెల 16, …
Read More »ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్కానింగ్ సెంటర్స్ లలో డేకాయట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని , వాటి ద్వారా సూచించిన అంశాల పై సమావేశాలు నిర్వహించాలని, పరిష్కారమయ్యే విధంగా చర్చించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బహుళ సభ్యుల సాధికార కమిటీ మరియు జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షత వహించారు. …
Read More »ఏక కాలంలో స్వామిత్వ, రీ సర్వే పనులు చేపట్టాలి
-యోగేంద్ర కింద నమోదు అయిన వారి వివరాలు శిక్షకులతో మ్యాపింగ్ చెయ్యాలి -జూన్ 21 జిల్లా స్థాయి యోగా ఆంధ్ర జి టి రోడ్డులో… -మెటీరియల్ కాంపోనెంట్ లేబర్ కాంపోనేంట్ ఆధారంగా ఉంటుంది -ప్రకృతి వ్యవసాయ సాగు చేసే రైతులకి ఎల్ బండ్ కోసం ఉపాధిహామీ పథకం ద్వారా చేయూత -హౌసింగ్ నిర్మాణంలో వెనుకబడిన 5 మండలాల్లో కేసు స్టడీ చెయ్యండి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా ఆంధ్రా ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నమోదు అయిన …
Read More »పిజి ఆర్ఎస్ లో 177 అర్జీలు స్వీకరణ
-సమస్యల పరిష్కారం కోసం 1100 నెంబర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీలు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని, అర్జీలు రీ ఓపెన్ అవ్వకుండా పరిష్కార తీరు ఉండాలని,ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పిజిఆర్ఎస్ లో ప్రజల నుంచి జిల్లా అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, …
Read More »కోకో రైతులు నుంచి ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం
-వినతుల స్వీకరణ కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాస్తవ రైతుల నుంచే కోకో గింజల సేకరణ కోసం తహసిల్దార్, ఉద్యానవన అధికారులతో కూడిన ఒక ప్రత్యెక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా కోకో రైతుల నుంచి వినతులు స్వీకరించడం కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి …
Read More »రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 43వ కళా సమ్మేళం-2025లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -కళా వైభవాన్ని చాటేలా నృత్యరూపకాలు ప్రదర్శించిన చిన్నారులను అభినందించిన మంత్రి దుర్గేష్ -కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబాలని తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కళలకు కాణాచి అయిన సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని ఆనం కళాక్షేత్రంలో జరిగే కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను …
Read More »
Prajavartha Online Telugu News