Breaking News

Tag Archives: vijayawada

బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మెడికో దీపిక మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్  రాయపాటి శైలజ శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో చైర్ పర్సన్ మాట్లాడుతూ.. మెడికో దీపిక …

Read More »

క‌చ్చిత‌త్వంతో ఏకీకృత కుటుంబ స‌ర్వే

– సేవ‌ల పంపిణీని మెరుగుప‌రిచేందుకు వీలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల లక్ష్యసాధన, సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ, సేవ‌ల పంపిణీని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌బీఎంఎస్‌)ను అభివృద్ధి చేస్తోంద‌ని.. ఇందులో భాగంగా అత్యంత క‌చ్చిత‌త్వంతో ఏకీకృత కుటుంబ స‌ర్వే నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఏకీకృత కుటుంబ …

Read More »

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వాములవ్వాలి

– పేదరికంలేని సమాజ నిర్మాణానికి తమ వంతు సేవలందించాలి – నూతన సాంకేతిక విధానంతో పారదర్శకంగా ప్రజలకు దగ్గరవ్వాలి -రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమ, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 లక్ష్యసాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. …

Read More »

RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎనికేపాడు, విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు ఉషారామా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మధ్య 06-02-2026న అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థుల్లో నవోత్తేజం, ఉపాధి సృష్టి మరియు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. ఈ MoUపై RTIH ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి. కృష్ణన్, పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ నందన్ టాండి , ఉషారామా కాలేజ్ ప్రిన్సిపాల్ డా. జి.వి.కె.ఎస్.వి. ప్రసాద్ మరియు డా. కె.వి. శివ …

Read More »

పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే

-విద్యార్థులు పరీక్షల దృష్ట్యా ఒత్తిడి, భయాందోళన చెందవద్దు -విద్యార్థులతో కలిసి పరీక్షా పే చర్చ కార్యక్రమం వీక్షించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగమేనని, పరీక్షల విషయంలో విద్యార్థులు ఎలాంటి భయాందోళన, ఒత్తిడి చెందవద్దని, సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నాపత్రం సమాధానాలు మూల్యాంకనం చేసే వ్యక్తి ఆ ప్రశ్న ద్వారా విద్యార్థుల విషయ అవగాహనను ఏమి ఆశిస్తున్నారు తెలుసుకొని సమాధానాలు రాయాలని, ప్రశ్నకు సంబంధించి ముఖ్యమైన విషయాలను …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ పైపుల్ రోడ్డు సెంటర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే తనయుడు బోండా సిద్ధార్థ  హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమం రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పైపుల రోడ్డు సెంటర్లో 400 నుండి 500 మందికి స్వయంగా ట్రస్ట్ మెంబర్స్ వంటలు వండి వడ్డించడం జరుగుతుంది. ఆ మహనీయురాలు డొక్కా సీతమ్మ పేరు పెట్టుకుని …

Read More »

కరువుభత్యం (డి.ఎ.) పొందడం ఉద్యోగుల చట్టబద్ధ హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

-కరువుభత్యం (డి.ఎ.) చెల్లింపు భారత రాజ్యాంగంలోని 21 అధికరణ కోణమన్న కలకత్తా హైకోర్టు తీర్పు మార్చకపోవడం శుభ పరిణామం -ఆర్ధిక నిధుల కొరత పేరుతో రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన చెల్లింపులు నుండి రాష్ట్రాలు తప్పించుకోలేవన్న సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా శిరోధార్యం -బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షవర్ల బాకీల చెల్లింపులకు ఒక కమిటీ నియమించాలి -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ఏపీ జేఏసీ అమరావతి నాల్గవ రాష్ట్ర మహా సభను జయప్రదం చేసిన ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు

-ఉద్యోగులు ఏపిజేఏసి అమరావతి పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తాం -ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీగా 21మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులకు ధన్యవాదాలు..బొప్పరాజు & పలిశెట్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రధేశ్ లో గడచిన పది సంవత్సరాల కాలంలోనే మెజారిటీ ఉద్యోగులు మనస్సులు గెలుచుకొని ఉద్యోగులలో ఏపి జేఏసి అమరావతి పై నమ్మకాన్ని నింపగలిగామన్నదానికి నిదర్శనమే ఈనెల 5 న గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన ఏపి జేఏసి అమరావతి నాల్గవ రాష్ట్రమహాసభ …

Read More »

పర్యాట‌కంతో స్థానిక యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగాలు

-పాకాల బీచ్ ఫెస్టివ‌ల్ ను విజ‌య‌వంతం చేయాలి* -ప‌ర్యాట‌కం, పోర్టుతో ప్ర‌కాశం జిల్లా మ‌రింత‌ అభివృద్ధి -పాకాల బీచ్ ఫెస్టివ‌ల్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన‌ మంత్రి గొట్టిపాటి మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ టూరిజం, మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పాకాలలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ పోస్టర్‌ను శుక్రవారం గిద్దలూరులో …

Read More »

‘శిక్షాగ్రహ లీడర్ షిప్ అవార్డు’ అందుకున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం

-దేశవ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయులకు.. ముగ్గురు ఎంపిక… వారిలో సుబ్రహ్మణ్యం ఒకరు. -విజేతలకు 10 లక్షల రూపాయల నగదు పురస్కారం అందించిన శిక్షాలోకం సంస్థ. -సుబ్రహ్మణ్యం కృషికి తోడు… సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS ప్రోత్సాహం, ఆర్థిక చేయూత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ విద్యను ప్రజలకు చేరువ చేస్తూ మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ ఎన్. సుబ్రహ్మణ్యం కి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన “శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు” …

Read More »