Breaking News

Tag Archives: vijayawada

సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు విస్తృత ప్రచారం

-సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లకు పట్టాభిరామ్ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లు అందరూ స్వచ్ఛ సేవకులుగా మారి సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛాంధ్ర-స్వర్ణ అంధ్ర కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు. విజయవాడలోని పార్క్ ఎన్ హోటల్ లో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్(ఏఐఐఎల్ఎస్‌జీ), స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ తో కలిసి శుక్రవారం సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా …

Read More »

భారతీయ జ్ఞాన పరంపర..తెలుగు సాహిత్యం… మొదటి సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో తెలుగు శాఖ మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారు సంయుక్తం గా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 5 వ తేదీన ఘనంగా ప్రారంభించారు. ఈ రెండురోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య వేలుదండ నిత్యానంద రావు వైస్ ఛాన్సలర్ సురవరం ప్రతాప రెడ్డి యూనివర్సిటీ,ఆచార్య కొప్పుల విక్టర్ బాబు వైస్ ఛాన్సలర్ ప్రిన్ కాన్సర్ యూనివర్సిటీ, సౌత్ అమెరికా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ తెలుగు విశిష్ట …

Read More »

పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణే మా ప్రథమ ప్రాధాన్యత – ఎస్.సి.ఇ.ఆర్.టి డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ‘పాఠశాలల భద్రత రక్షణ’ అంశంపై ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఎస్.సి.ఇ.ఆర్.టి (SCERT) డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాల వాతావరణం ఆనందదాయకంగా, సురక్షితంగా ఉన్నప్పుడే పిల్లలు ఉత్సాహంగా చదువుకోగలరని, జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా సిద్ధం …

Read More »

శ్రీవారి లడ్డు కల్తీ తో హిందువులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు… : చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. చాలా దారుణం అని గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ అన్నారు. జగన్ హిందూ ద్రోహి హిందువులు జగన్ కి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామి కి ద్రోహం చేసినవారూ చరిత్రలో ఎవడు బాగుపడలేదు. శ్రీవారి లడ్డు కల్తీతో హిందువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. శ్రీవారి …

Read More »

ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి ద్యాయం, లక్ష్యం…

-21 మందితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నూతన కమిటి ఎన్నిక -చైర్మన్ బొప్పరాజు నాల్గవసారి ఏకగ్రీవ ఎన్నిక…. -సెక్రటరీ జెనరల్ గా పలిశెట్టి దామోదరరావు రెండవసారి ఏకగ్రీవ ఎన్నిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి జేఏసి అమరావతి ప్రారంబించిన అతి కొద్ది సంవత్సరాలలోనే అన్ని డిపార్టు మెంటు ఉద్యోగులలో స్దానం సంపాదించి 2017 పిభ్రవరి 5 న 15 సంఘాలతో ఆవిర్బవించిన ఏపిజేఏసి అమరావతి నేటికి అంచేంచేలుగా ఎదిగి ఉద్యోగుల గుండేళ్లో ప్రధమ స్దానం సంపాదించి 96 డిపార్టుమెంటు సంఘాల …

Read More »

ఎమ్.ఎస్.ఎమ్.ఈ ల‌పై అనుసరణ భారం తగ్గింపే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం

-ఎపీలో ఇన్నోవేటివ్ స్కీమ్ కింద 74 హోస్ట్ ఇన్‌స్టిట్యూట్లకు ఆమోదం, 36 సంస్థలకు నేరుగా మద్దతు -కేంద్ర ఎమ్.ఎస్.ఎమ్.ఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్ల‌డి -ఎమ్.ఎస్.ఎమ్.ఈ నియంత్ర‌ణ కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లపై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్.ఎస్.ఎమ్.ఈ చాంపియన్స్ పథకం కింద అమలు చేస్తున్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇన్నోవేటివ్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 74 హోస్ట్ ఇన్‌స్టిట్యూట్లు ఆమోదం పొందగా, 36 సంస్థలకు నేరుగా మద్దతు లభించి, మొత్తం 129 …

Read More »

అక్ష‌రాంధ్ర‌.. స్వ‌ర్ణాంధ్ర‌కు వెలుగుబాట

– చదువు సొంతమైతే స్వప్నాలు సాకారమే – స‌మ‌ష్టి కృషితో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దాం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త అయిన స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు, విక‌సిత్ భార‌త్ సాకారానికి అక్ష‌రాంధ్ర వెలుగుబాట అని.. చ‌దువు సొంతమైతే స్వ‌ప్నాలు సాకార‌మ‌వుతాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్య‌క్ర‌మంలో భాగంగా విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని కొత్త‌పేట‌లో నిర్వ‌హిస్తున్న అక్ష‌రాంధ్ర కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గురువారం సాయంత్రం …

Read More »

మహిళలు పారిశ్రామికంగా రైజ్ కావాలి

– ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ఈ కేంద్రంతో దిశానిర్దేశం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ స‌మ‌గ్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ముఖ్యంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగినప్పుడు ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ, సమాజ ప్రగతి వేగవంతమవుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గుంటుప‌ల్లిలోని రూర‌ల్ ఇంక్యుబేష‌న్‌, స్కిల్లింగ్ అండ్ ఆంత్ర‌ప్రెన్యూర్‌షిప్ సెంట‌ర్ (రైజ్‌)ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు, పారిశ్రామిక రంగ ప్ర‌తినిధుల‌తో క‌లిసి సంద‌ర్శించారు. మ‌హిళ‌లను ఆర్థిక సాధికార‌త దిశ‌గా …

Read More »

లాట‌రీ ద్వారా బార్ల కేటాయింపు

– అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌క్రియ‌ – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌ – ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ టి.శ్రీనివాస‌రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ (2025-28) ప్ర‌కారం జిల్లాలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో లాట‌రీ ద్వారా బార్ల కేటాయింపు జ‌రుగుతోంద‌ని ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ టి.శ్రీనివాస‌రావు తెలిపారు. గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిష‌న్ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని స‌మావేశ మందిరంలో బార్ల కేటాయింపున‌కు లాట‌రీ ప్ర‌క్రియ జ‌రిగింది. …

Read More »

ఈనెల 07 న గుంటుపల్లి లో రూరల్ ఇంక్యూ భేషన్ స్కిల్oగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్(RISE) ఎన్టీఆర్ వికాస జాబ్ మేళా..

-యువత సద్వినియోగం చేసుకోవాలి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.07.02.2026 శనివారం ఉదయం 09:00 గంటలకు మన గుంటుపల్లి లోని ZP High School, గుంటుపల్లి, విజయవాడ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు గారు మరియు …

Read More »