వధూవరులకు ఎమ్మెల్యే సుజన చౌదరి పెళ్ళికానుక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్,46వ డివిజన్ కు చెందిన (లేటు)చుక్క వెంకులు, (లేటు)రమణమ్మ దంపతుల కుమారుడు సతీష్ , పావనిల వివాహం లంబాడీ పేట లోని ఓ చర్చి లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి నూతన వధూవరులకు పెళ్ళికానుక పంపి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనామిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని వధూవరులకు పెళ్లి కానుకను అందజేశారు. కొత్త జంట సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరులు బంధుమిత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *