Breaking News

డా. పసుపులేటి హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో స్టాండ్ డ్రైవర్లు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :

తిరుపతి నగరంలోని శ్రీ వినాయక ఆర్‌ఎస్–3 ఆటో స్టాండ్, ఆర్‌ఎస్–2 ఆటో స్టాండ్, 1వ సత్రం ఆటో స్టాండ్, తిరుచానూరు పద్మావతి ఆటో స్టాండ్, తిరుచానూరు నాగాలమ్మ ఆటో స్టాండ్‌కు చెందిన ఆటో డ్రైవర్లను రామ్ గోపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ వద్దకు తీసుకువచ్చి మర్యాదపూర్వకంగా కలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తమ ప్రాంతాలకు సంబంధించిన పలు అంశాలను డా. హరిప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న డా. హరిప్రసాద్, సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *