విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట …
Read More »Andhra Pradesh
రామయ్య కళ్యాణానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 10న బీసెంట్ రోడ్డులో జరిగే 67వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తప్పక విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు …
Read More »గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డు అవినీతి అక్రమాల పై చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ వక్ఫ్ బోర్డు అవినీతి అక్రమాల పై చర్యలు తీసుకోవాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. విజయవాడ, రామవరప్పాడు లో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నూతన వక్ఫ్ బోర్డులో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు అయిన ఆ ముగ్గురు …
Read More »అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఆటోనగర్ కార్మికుల మధ్య గద్దె రామ్మోహన్ చేసే నీచ రాజకీయాలు తగదు : జామక్ మాజీ చైర్మన్లు కత్తిగ శివ నాగేస్వరవు, సుంకర త్రినాధ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ కి చెందిన పత్రికలు, ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియాలో ఆటోనగర్లపై వస్తున్న అసత్య వార్తలను ఆటోనగర్ సభ్యులు, కార్మికులు ఖండించారు. 50 సవంత్సరాలు నుండి ప్రశాంతగా ఉన్న ఆటోనగర్లో ని జెండాలు పెట్టి చిల్లర రాజకీయాలు చెయ్యడం గద్దె రామ్మోహన్ మానుకోవాలి అని అన్నారు. ఆటోనగర్ సభ్యులు,కార్మికులు మాట్లాడుతూ జీవో నంబర్ 5,6లు పారిశ్రామికవేత్తలకు ఉపశమనం, వెసులుబాటు కల్పిస్తుంది అన్నారు. రన్నింగ్లో ఉన్న పరిశ్రమలు / పారిశ్రామికవేత్తలు, కన్వర్షన్ కోరని వారు ఎటువంటి ఫీజులు …
Read More »అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా జరుగుతున్నాయి అని, గత టీడీపీ ప్రభుత్వం లోలాగ శంకుస్థాపన లు చేసి ప్రచారాలు చేసుకొని వదిలేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పనులు పూర్తి అయ్యేవరకు వైస్సార్సీపీ నాయకులు దగ్గరుండి అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ రాణిగారితోట మెయిన్ …
Read More »సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో శాశ్వతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లో ట్రెజరరీ ఎంప్లాయిస్ కాలనీ లో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా …
Read More »2021–22 విద్యా సంవత్సరంలో ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత చెల్లింపులు…
-విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు -పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువులు మాత్రమే -పేద పిల్లలు చదువుకుంటే బతుకులు మారుతాయి నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల లోని ఎస్పీజీ గ్రౌండ్స్లో శుక్రవారం జరిగిన జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేశారు. కార్యక్రమ సభలో విద్యార్థులు, తల్లులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ … సంస్కరణలు–కొత్త జిల్లాలు: ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని …
Read More »ఆటోనగర్ లపై బలవంతం లేదు… దుష్ప్రచారం తగదు : ఏపీఐఐసీ
-పత్రికలు, ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియాలో ఆటోనగర్లపై వస్తున్న అసత్య వార్తలను ఖండించిన ఏపీఐఐసీ -జీవో నంబర్ 5, 6లు పారిశ్రామికవేత్తలకు ఉపశమనం, వెసులుబాటు మాత్రమే -పారదర్శకతే ధ్యేయంగా ఏపీఐఐసీ ఇటీవల 14 ఆన్ లైన్ సేవల ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియాలో ఇటీవల ప్రభుత్వం ఆటోనగర్ లపై తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీఐఐసీ ఖండించింది. ఆటోనగర్ లు ఏర్పడిన నాటి నుంచి ఎన్నో ఏళ్ళుగా అక్కడ పేరుకుపోయిన ఇబ్బందులను …
Read More »సీఎం జగన్కు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్ రమణ ప్రసాద్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 15న జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను సీఎం జగన్కు అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలు అందించారు. 15 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో …
Read More »రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేలా చర్యలు
-రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »