Breaking News

Telangana

కోర్టు ధిక్కార కేసులపై తక్షణం స్పందించండి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పరంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై కోర్టుల నుండి జారీ అయ్యే ధిక్కార కేసులు(కంటెంప్టు ఆఫ్ కోర్టు)పై ఆయా శాఖల అధికారులు సకాలంలో స్పందించి వకాలత్ లు ఫైల్ చేయడం,అఫీళ్ళకు వెళ్లడం వంటి చర్యలను యుద్ద ప్రాతిపదిక చేపట్టి ప్రభుత్వం వాదనన కోర్టులు దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం కాన్పరెన్సు హాల్లో వివిధ శాఖల కార్యదర్శులతో ఆయన కంటెంప్టు …

Read More »

రాష్టస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ స్పందన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి…

-స్పందన ఫిర్యాదుల స్వీకరణపై గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి… -ఫిర్యాదులను హేతుబద్ధంగా నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి… -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కారం స్పందన కింద ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు,అర్జీలను రాష్ట్ర స్థాయి నుండి మండల గ్రామ స్థాయి వరకూ సకాలంలో పరిష్కారం అయ్యేలా సంబంధిత శాఖల కార్యదర్శులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు …

Read More »

వైఎస్సార్ జగనన్న స్మార్ట్ కాలనీలకు స్థలం సిద్ధం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ప్లాట్లు ఇచ్చేలా ‘ వైస్సార్ జగనన్న స్మార్ట్ సిటీ’లను ప్రభుత్వం పెద్ద ఎత్తున తీర్చిదిద్దనుందని అందుకుగాను భూసేకరణకు కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక శాఖ పరిధిలో పరిశీలించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత, మచిలీపట్నం ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి, మచిలీపట్నం తాసిల్దార్ సునీల్ బాబుతో …

Read More »

చింతా గిరి ప్రజా హృదయాలలో చిరస్మరణీయుడు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మీరెంతో అమితంగా అభిమానించి ఓట్లేసి గెలిపించిన దివంగత కార్పొరేటర్ స్థలాల పంపిణీ ద్వారా చింతా గిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడయ్యారని ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే సమయానికి గిరి మన మధ్య బౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 32 వ డివిజన్ లో …

Read More »

జగనన్న కాలనీల లే అవుట్లలో మెరక పనులు వేగవంతం చేయాలి… : జెసి మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఎస్.ఎన్. అజయ్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో బందరు, గుడివాడ డివిజన్లకు సంబంధించి తహసిల్దార్లు, ఎంపిడివోలు, ఉపాధిహామి మండలాధికారులతో ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధి, మెరక చేయడం తదితర అంశాలపై సంబంధించి మండలవారీ సమీక్షించారు. 2 జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఆయా మండలాల్లో మండలవారీ మొత్తం లే అవుట్లు, మెరక చేసిన లే అవుట్లు, గృహనిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేసిన …

Read More »

ఈవీఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించిన  కలెక్టర్ జె.నివాస్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోమవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గొడౌన్ సందర్శించి ఇవిఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించారు. గొడౌన్ వద్ద సెక్యూరిటీ చెక్ పరిశీలించారు. సెక్యూరిటీ గార్డుల రూము వర్షాలకు లీకేజ్ అవుతుందని పోలీసు సిబ్బంది. చెప్పగా వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే గొడౌన్ కలెక్టర్ పరిశీలించి , 2 గొడౌన్లను అనుసందానిస్తు వర్షం పడకుండా నిర్మించిన రూఫ్ పరిశీలించారు. రెండు గొడౌన్ల మధ్య రెండవ వైపు ఉన్న …

Read More »

కలెక్టరేట్లో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని ఇక పై పెండింగ్ ఉండరాదు : కలెక్టర్ జె.నివాస్

-సిబ్బంది అందరు సమయపాలన పాటించాలి -కలెక్టర్ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పని చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం కలెక్టరేట్‌లో తమ ఛాంబర్ లో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి వివిధ సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్ గురించి సెక్షన్ల వారీగా ఆరా తీశారు. ఆ ఆర్టిఐ సెక్షన్ లో ప్రతి ఒక కేసు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధృవీకరణ అధికారులచే ఆలస్యం కాకుండా నివేదికలు పంపాలన్నారు. ల్యాండ్ ఎలినేషన్ అంశంపై పెండింగ్ ఫైల్స్ జాబితా …

Read More »

ఈనెల 19 నుంచి యధాతథంగా స్పందన కార్యక్రమం ఉదయం 10 నుంచి మ. 2 గంటల వరకు…

-సబ్ కలెక్టర్ జి. సాయిసూర్య ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19 నుంచి స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించబడునని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సాయిసూర్య ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ డివిజన్లో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు తగ్గుదల నేపధ్యంలో డివిజన్‌లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ఈ నెల 19 నుంచి ప్రతి సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి …

Read More »

“నో మాస్కు – నో ఎంట్రీ”…“నో మాస్కు – నో రైడ్”…”నో మాస్కు – నో సేల్”

-సెప్టెంబర్ వరకు వారంలో 3 రోజులు కోవిడ్ పై ప్రచారం -జిల్లా కలెక్టర్ జె . నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ పై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించే దిశగా వారంలో మూడు రోజుల పాటు వినూత్నంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని ఈ దృష్ట్యా ప్రజలంత కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ నెలఖారు వరకు ప్రతి వారంలో మూడు రోజుల …

Read More »

ప్రతీ మహిళా ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారవేత్తలుగా రాణించాలి….

– వైయస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి 14 కంపెనీలతో ఒప్పందం… – వైయస్ఆర్ చేయూత ద్వారా 8 వేల కోట్లు ఆర్థిక సహాయాన్ని 24 లక్షలమంది మహిళలకు అందించాం… – రాష్ట్రంలో 6 లక్షల మంది మహిళలకు శిక్షణ, వ్యాపార నైపుణ్యం, మార్కెటింగ్ అందించుట పై ఒప్పంద కంపెనీలు పనిచేస్తాయి… -రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి -బొత్స సత్యనారాయణ -కురసాల కన్నబాబు -పీదిరి అప్పలరాజులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతీ మహిళా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో తాము …

Read More »