Breaking News

Telangana

దాదాపు రూ. 6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన హోంమంత్రి తానేటి వనిత..

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో దాదాపు 3 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, రెండు చోట్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. మరో రెండు కోట్ల 95 లక్షల అంచనా అంచనా వేయడంతో నిర్మించే పోతవరం-యర్నగూడెం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి …

Read More »

జస్టిస్ అరుణ్ మిశ్రాకు స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రాకు మంగళవారం రాత్రి విజయవాడలోని హోటల్ వివంత వద్ద జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు స్వాగతం పలికారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ సారథ్యంలోని బృందంలో కమిషన్ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజిస్ట్రార్ (లా) సురాజిత్ డే, డి ఐ జి పాటిల్ కేతన్ బలిరాం, డిప్యూటీ రిజిస్ట్రార్ (లా), నోడల్ అధికారి ఇంద్రజీత్ …

Read More »

“మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే” ప్రచారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే” ప్రచారం యువ ఓటర్లను ప్రోత్సహించటం మరియు దేశం యొక్క విధిని రూపొందించడంలో వారి ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. జి పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ద్వారా నిర్వహించబడిన “మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే”ప్రచారం మొదటిసారిగా ఓటు హక్కు పొందిన వారికి అవగాహన కల్పించడంతోపాటు ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నించింది. ఈ ప్రచారంలో బాగంగ ఓటరు అవగాహన వర్క్‌షాప్,ఫ్లాష్ …

Read More »

“బేటీ బచావో – బేటీ పఢావో” పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన విషయాలను అవగాహన తెలియజేస్తూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం, బలాలపై లింగిక వేధింపులను అరికట్టడం, సమాన అవకాశాలు – సమాన అధికారాలు, మహిళల ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తూ మనస్వినీ మనసుతో వీని సామూహిక డిస్కషన్లు ద్వారా మహిళల సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా అరికట్టడం “బేటీ బచావో – బేటీ పఢావో” గర్భస్థ ఆడశిశువులను కాపాడుదాం బంగారు సమాజాన్ని నిర్మిద్దాం ఆడపిల్లల్ని బ్రతికించు ఆడపిల్లల్ని చదివించు అనే నినాదాన్ని ప్రచురించిన వాల్ …

Read More »

నిబంధ‌న‌ల మేర‌కు ఈవీఎంల వినియోగం

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఓటు హ‌క్కు వినియోగించుకునేలా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేయ‌డంతో పాటు ఎన్నిక‌ల అధికారులు, సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేందుకు ఈసీఐ నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఈవీఎంల‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు చేస్తున్న ఏర్పాట్ల‌లో భాగంగా అధికారుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు, ప్ర‌జల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌స్తుతం వినియోగిస్తున్న మూడు ఈవీఎంల‌కు అద‌నంగా మ‌రో మూడు ఈవీఎంల‌ను మంగ‌ళ‌వారం …

Read More »

9న ప్రజా సోష్టలిస్ట్ కూటమి రాష్ట్ర సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని లేని రాష్ట్రంగా దేశంలోనే పరిస్థితిలో ఉన్నామొ ప్రజలు గుర్తించాలని మరలా ఇటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేయటం మరొపక్క టిడిపి,జనసేన పార్టీలు కుడా రాష్ట్ర ప్రయోజనాలు కంటే వారి స్వప్రయోజనాలు కోసమే కలయిక జరిగిందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలి అంటే ఉద్దేశంతో పలు చిన్న పార్టీలను కలుపుకుని ప్రజా సోష్టలిస్ట్ కూటమిగా ఏర్పడినాము రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామని మతను ఆదరించాలని మన రామరాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, …

Read More »

సఫాయి కార్మికులకోసం సఫాయి మిత్ర యాప్

-స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎం.డి. గంధంచంద్రుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని సఫాయి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సఫాయి మిత్రయాప్ దోహద పడుతుందని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గంధం చంద్రుడు అన్నారు. మంగళవారం విజయవాడలోని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సఫాయి మిత్ర సర్వేయాప్ ను గంధం చంద్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పురపాలకసంఘాలు, గ్రామ పంచాయితీల పరిధిలో పనిచేస్తున్న సఫాయి కార్మికుల …

Read More »

రాజమండ్రి రూరల్ నియోజక వర్గం లో పోలీస్ కవాతు

-కవాతు లో కదం కలిపిన జేసి, రూరల్ ఆర్వో తేజ్ భరత్ -సైనిక దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ గా చిన్నారి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సాయుధ దళాలు మరియు స్థానిక పోలీసు వారిచే రాజమండ్రీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఫ్లాగ్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించటం జరిగిందని రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం ఐ వో సీఏల్ కాలనీ వద్ద నుండి ప్రారంభమై ధవళేశ్వరం లో కవాతు ప్రదర్శన నిర్వహించడం …

Read More »

ఎన్నికల ఖర్చుల అంచనా పై వివిధ ఏజెన్సీస్ తో సమావేశం

-అభ్యర్ధులు చేసే ఎన్నికల ఖర్చుల నిమిత్తం వివరాలూ సేకరిస్తున్నాం.. -జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీకి, పార్లమెంటు తరపున వివిధ రాజకీయ పార్టీలు తరపున నిలబడే అభ్యర్ధులు చేసే ఖర్చులకు చెందిన ధరలు వివరాలు పై సంభందిత ఏజెన్సీలు యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా కోనుగోలు కమిటి చైర్మన్ ఎన్. తేజ్ భరత్ తెలియ జేశారు. మంగళవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ మేనేజ్మెంట్, లాడ్జిలు, ప్రింటర్స్, …

Read More »

ఎన్నికల విధులను చట్టబద్దత తో నిర్వర్తించాలి ..

-ఎన్నికల విధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం.. -త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా కార్యచరణ సిద్ధం చేసుకొవాలి .. -జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలను కేటాయించడం జరిగిందని, వాటిని పూర్తి నిబద్దత కలిగి నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం ఎన్నికల విధులు, బాధ్యతలు పై కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ …

Read More »