Breaking News

Daily Archives: May 3, 2024

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు

-4 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా బహిరంగ సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు శుక్రవారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో హరీంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు చౌకబారు విమర్శలు …

Read More »

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి

-నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా మంచినీరందించండి -జల్ జీవన్ మిషన్ కింద ఈనెల 13 తర్వాత సిఇఓ అనుమతితో పనులు చేపట్టండి -ఈనెల 2న 28 లక్షల 56 వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరు -షెల్ప్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం- పెద్దఎత్తున పనులు చేపట్టండి -చీఫ్ సెక్రటరి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యులు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

Read More »

నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించండి…

-ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాజకీయ పార్టీలను సమానంగా పరిగణిస్తూ నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను, ఎస్పీలను భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశించారు. ఈ నెల 13 న రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఎన్నికల సాధారణ, పోలీస్, …

Read More »

మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేను.

-మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత  -సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి -నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేనని తెదేపా కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి కొత్తపల్లి …

Read More »

బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేలా వెస్ట్ ఓటింగ్ జరగాలి

-వారి హక్కులు కాపాడుతా -ఆరేకటికుల ఆత్మీయ సమ్మేళనంలో సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13వ తేదీన జరుగనున్న పోలింగ్ కు ఉదయం ఆరుగంటలకే బూత్ లకు వెళ్లి బాలేట్ బాక్సులు బ ద్దలయ్యేలా ఓటింగ్ జరగాలని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. ఓటింగ్ శాతం భారీగా పెరిగేలా ఓట్లు పొల్ కావాలని ఆకాంక్షించారు. అరేకటిక సామాజిక వర్గం ప్రజలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సుజనా పాల్గొని ప్రసంగించారు. మహిళలతో …

Read More »

హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు ఈనెల 4వ తేదీ పి ఓ లు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు, 5వ తేదీ ఓపిఓలకు, 6 వ తేదీ పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు తదితరులకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ, 8 వ తేదీలలో నిరంతరం ఫెసిలిటీ కేంద్రాలను రిటర్నింగ్ అధికారుల వద్ద …

Read More »

ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135 సి ప్రకారం , u/s 20 ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం జిల్లాలో పోలింగ్ రోజు అనగా మే 13వ తేదీకి 48 గంటలు ముందు అనగా మే 11వ తేది …

Read More »

పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిషేధ ఆజ్ఞలు జారీ…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలకు ఈనెల 13వ తేదీ పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, న్యాయ సమ్మతంగా నిర్వహించేందుకు పోలింగ్ సజావుగా జరిగేలా చూడడానికి,  సంఘ వ్యతిరేక శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి, Cr.P.C. 144 సెక్షన్ క్రింద ఈనెల 11వ తేదీ నుండి కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిషేధ ఆజ్ఞలు జారీ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ & …

Read More »

నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సక్రమంగా అందరూ వినియోగించుకొనుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక నోబుల్ కళాశాలలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలలో పోలింగ్ విధుల్లో ఉండే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సులభతరంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 4వ తేదీ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, …

Read More »

అవినాష్ కి బ్రహ్మరధం పట్టి స్వాగతం పలికిన స్థానిక ప్రజలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 21వ డివిజన్,రణధీర్ నగర్ కట్ట,లాల్ బహదూర్ స్ట్రీట్,యస్.బి.ఐ రోడ్,కొల్ల వారి స్ట్రీట్,బీచ్ రోడ్,పాతగుడ్ల బజార్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారితో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్.. అవినాష్ కి స్థానిక ప్రజలు బ్రహ్మరధం పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్డించం ప్రజలు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి గా గెలవాలని …

Read More »