Breaking News

Daily Archives: November 2, 2024

సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారులకు చేరే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి…

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారులకు చేరే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ …

Read More »

మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో వరదలా ఏపిలోకి పెట్టుబడులు : డూండి రాకేష్

-చంద్రబాబును కలిసేందుకు క్యూ కడుతున్న పారిశ్రామికవేత్తలు -ఓర్వలేక విమర్శలు చేస్తున్న వైసీపీ బురద నేతలు -గడిచి ఐదేళ్లలో ఉన్న పరిశ్రమలను తరిమికొట్టిన నిచులు ఈ వైసీపీ నేతలు -నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశే కూటమి ప్రభుత్వం లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు తీసుకురాలేక దొంగ ఎంఓయూలు చేసుకుని.. ఉన్నపరిశ్రమలను కూడా తరిమికొట్టి గత ఐదేళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిండా ముంచిన ఈ వైసీపీ దద్దమ్మ ప్రభుత్వం.. ఆ పార్టీ బురదనేతలు నేడు ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో పెట్టుబడులు …

Read More »

జిల్లాలోని పంచాయతీల్లో టిబి టెస్టులు తప్పనిసరిగ్గా చేయాలి

-జనాభా ప్రాతిపదికన ప్రతి లక్షకు మూడు వేల టిబి టెస్టులు చేయించాలి -2022 లో టీబీ ముక్త్ పం చాయతీలకు బ్రాన్జ్ మెడల్ కు ఎన్నికైన 109 పంచాయతీలు ఎంపిక. -2023 లో సిల్వర్ మెడల్ సంపాదించుకున్న 89 పంచాయతీలు -2024 తో ముగియనున్న సంవత్సరానికి గోల్డ్ మెడల్ కోసం ఇప్పటి వరకూ పోటీలో ఉన్న 39 పంచాయతి లు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని పంచాయతీల్లో టిబి ప్రిసమ్పటివ్ టెస్టులు తప్పని సరిగ్గా …

Read More »

రోడ్డు మధ్యలో గుంతలు పూడ్చటం, కల్వర్టుల నిర్మాణానికి శ్రీకారం

-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి పై దృష్టి సాధించిందని ఇందులో భాగంగా నిత్యం రద్దిగా ఉండే రహదారులను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టిందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) తెలియజేశారు. శనివారం ఉదయం “మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ” కార్యక్రమం కంబాల చెరువు దగ్గర దండీ మార్చ్ వద్ద నుండి శాసన సభ్యులు ఆదిరెడ్డి వారు స్థానికనాయకులు, అధికారులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు …

Read More »

“శాశ్వత లోక్ అదాలత్ ప్రజా  ప్రయోజన సేవలు”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు “శాశ్వత లోక్ అదాలత్ ప్రజా  ప్రయోజన సేవలు” (PLAPUS) పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా PLAPUS చైర్మన్ శ్రీమతి ఏ. గాయత్రి దేవి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్య, వైద్య, తపాలా, టెలీ ఫోన్, …

Read More »

బోట్స్ మ్యాన్ సొసైటి లకి అనుమతి ఇచ్చిన రీచేస్ లో త్రవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం నాటికి బోట్స్ మ్యాన్ సొసైటి లకి అనుమతి ఇచ్చిన రీచేస్ లో త్రవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుందనీ, ఆమేరకు త్రవ్వకాలు ప్రారంభించని వాటికీ సంబంధించి అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం డి ఎల్ ఎస్ కమిటి సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానం అమలులో మరిన్ని …

Read More »

67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియా పయనం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌ కూడా అయిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. ఆస్ట్రేలియాలో జరిగే 67 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సిపిసి)లో 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండగా, మన దేశం నుండి ఎంపీ పురందేశ్వరి పాల్గొంటున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సిపిసిలో చర్చించడంతో పాటు మహిళల ప్రాతినిధ్యం పెంపు …

Read More »

సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పసుపులేటి వెంకటరమణ నటీనటుల సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఆయన కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అసోసియేషన్ 1980 సంవత్సరంలో మొదలుపెట్టామని అప్పటినుండి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో సినీ కళాకారులు నాటక రంగ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు నిర్మించామని అంతేకాకుండా నటీనట్లకు గుర్తింపు కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని ఇండ్ల స్థలములు మొదలగు సదుపాయాలు …

Read More »

దీపం 2.ఓ పథకం పేద మహిళలకు వరం.. హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు

-మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సమస్యలు అర్థం చేసుకున్న మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నారని దీపం – 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని …

Read More »

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, డి ఎస్పీ రేణిగుంట శ్రీనివాసులు, డిఎం సివిల్ సప్లైస్ సుమతి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజు, ఇంఛార్జి తాసిల్దార్ రేణిగుంట శ్యామ్ ప్రసాద్, ప్రజా ప్రతినిధులు తదితరులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, …

Read More »