-ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హాజరైన 50మంది యువతీ, యువకులు -ఈ సదస్సు కి హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి) సహకారంతో గ్రామీణ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు సోమవారం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ గల జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ లో ఏర్పాటు చేయటం జరిగిందని ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి …
Read More »Daily Archives: December 9, 2024
గత ఐదేళ్లలో ఎపికి పి.ఎమ్ పోషణ పథకం కింద రూ.1.63 కోట్లు విడుదల
-కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి -ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి బి కె పార్ధసారథి, ఎంపి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రశ్నలకు కేంద్రం బదులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన్ మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం (పీఎం పోషణ) కింద మొత్తంరూ.1.63 కోట్లు విడుదల చేయగా, 2019-20 లో రూ. 28,563.77 లక్షలు, 2020-21లో రూ. 37,510.17 లక్షలు, 2021-22లో రూ. 35,731.48 లక్షలు, రూ. 2022-23 లో రూ.36,531.92 …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి కి వెళ్లిన గ్రామీణ యువత
-స్వయం ఉపాధి అవకాశాలపై హైదరాబాదులోని ఎన్.ఐ.ఆర్.డి లో అవగాహన శిక్షణ -మొదట విడతగా తిరువూరు నుంచి వెళ్లిన 50 మంది గ్రామీణ యువత -జెండా ఊపి బస్సును ప్రారంభించిన టిడిపి నాయకులు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం అందిస్తున్న పథకాలపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించి ఆ …
Read More »విద్యార్థులకు కళల పట్ల ఆసక్తి కలిగించాలి… భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి
-ఘనంగా రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్, బాలరంగ్ పోటీలు -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాచీన కళలను ప్రోత్సహించాలని, కళలను సహ పాఠ్యాంశాలుగా చేసుకుని విద్యార్థులు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS అన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేసి వాటి ప్రాముఖ్యతను తెలియజేసి, కళలను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ(SCERT) ఆధ్వర్యంలో విజయవాడ పట్టణ శివారు …
Read More »తిరుపతి జిల్లాలో నేడు రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు 696
-రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 నుండి జరుగుచున్న రెవెన్యు సదస్సుల కార్యక్రమంలో తిరుపతి జిల్లా నందు ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 32 గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారన్నారు. ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సులలో …
Read More »ప్రభుత్వ శాఖల జిల్లా ప్రగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రగతిపై సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి శాఖల వారీగా సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11, 12 తేదీలలో ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రగతిని ప్రభుత్వానికి వివరించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, ఎక్సైజ్, మైన్స్, అటవీ, …
Read More »రెవిన్యూ సదస్సులు డిసెంబర్ 12 నుంచి జనవరి 8 వరకూ
-ప్రతి రోజు వొచ్చే అర్జీలను పి జి ఆర్ ఎస్ లో డేటా ఎంట్రీ చేయ్యాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ సదస్సులకు సంబంధించిన ప్రజా ప్రతినిధులకు నియోజక వర్గ స్థాయి షెడ్యూల్ అందచేసి, వారిని భాగస్వామ్యం చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో సీఎంవో ప్రాధాన్యతా కార్యక్రమాలు, డ్వామా, అంగన్వాడీ లక్ష్యాలు, నీటి పన్ను వసూళ్లు, రెవిన్యూ సదస్సులు, రెవిన్యూ అంశాలు, హౌస్ హోల్డ్ సర్వే …
Read More »తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికలో అభ్యర్థి బొర్రా గోపీ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసన మండలి, తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికలో అభ్యర్థి బొర్రా గోపీ మూర్తి అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. సోమవారం స్థానిక జెఎన్టియూ కాకినాడ ప్రాంగణలోని డా.బిఆర్ అంబేత్కర్ లైబ్రరీ గ్రౌండ్ ప్లోర్ లో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు కె.హర్షవర్దన్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్, అభ్యర్థుల …
Read More »పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ లపై సమగ్ర నివేదిక రూపొందించాలి
-సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు భూముల వర్గీకరణ పై నివేదిక అందజేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్రమణలకు సంబంధించిన భూముల గుర్తింపు, సమగ్ర నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరు ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో కలిసి పట్టణ ప్రాంతంలోని అన్యాక్రాంతం భూముల పై సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆక్రమణలకు …
Read More »మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధము, పరిహారం) చట్టం-2013 అమలులోకి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పని ప్రదేశాలలో మహిళలకు తగిన భద్రత వాతావరణం కల్పించి, వారిని గౌరవించడం కోసం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధము, పరిహారం) చట్టం-2013 అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ చట్టంపై తగిన ప్రచారం అవగాహన కల్పించడం కోసం కలెక్టరేట్ లో ఈచట్టంలోని అంశాలపై ఏర్పాటుచేసిన డిస్ప్లే బోర్డ్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్ట ప్రకారం కార్యాలయాలు, కర్మాగారాలు, స్వయం …
Read More »
Prajavartha Online Telugu News