పవన్ కళ్యాణ్ ని కలిసిన చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని అభినందించుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *