Breaking News

Tag Archives: ama

ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారు

-ఎరువుల రవాణాను అడ్డుకుంటూ వైసీపీ డ్రామాలాడుతోంది -రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం -వైసీపీ దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందొద్దు… వారి రాజకీయ ఉచ్చులో పడొద్దు -సమృద్ధిగా ఎరువుల నిల్వలున్నాయి… ఇంకా వస్తున్నాయి -మీడియా సమావేశంలో ఎరువుల సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ… ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విషవృక్షం లాంటి వైసీపీ చేసే దుష్ప్రచారాల్లో భాగంగా… మరో …

Read More »

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక స్వాగతం పలికిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

Read More »

‘స్వచ్ఛాంధ్ర’లో స్వచ్ఛందంగా పాల్గొందాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పరిసరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధి దర్గా సర్కిల్లో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్‌ సందర్భంగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత రోడ్లను శుభ్రం చేశారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, పట్టణ ప్రజలతో మానవహారంగా ఏర్పడి మంత్రి వారితో ప్రతిజ్ఞ …

Read More »

పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  పర్యటన

-గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖామాత్యులు  పవన్ కళ్యాణ్  సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు బాలుర జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 28.5 లక్షల అంచనా వ్యయంతో సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న గొల్లప్రోలు తహసీల్దార్ భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. …

Read More »