Breaking News

Tag Archives: amaravathi

రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

-మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -రెండు మండలాలతో రెవిన్యూ డివిజన్.. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు -ఫలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ తరలిపోతుందనే వైసీపీ చేసిన విష ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన కృషి ఫలించింది. రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ రెండు మండలాలతో రామచంద్రపురం, కె గంగవరం మండలాలుతో పాటు రామచంద్రపురం మున్సిపాలిటీతో కలిపి కొనసాగించేందుకు సోమవారం అమరావతిలో జరిగిన క్యాబినెట్ …

Read More »

అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు

-ముందస్తు చర్యలు , అత్యవసర స్పందనల సమగ్ర నిర్ణయాత్మక ప్రణాళికకు రూపకల్పన -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణ, నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య, …

Read More »

2025లో కూటమి ప్రభుత్వ విజయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం 5. …

Read More »

జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం మరణాలన్నీ జగన్ రెడ్డి హత్యలే

– ఐదేళ్లు కేసు విచారణ జరగకుండా అడ్డుకున్నారు – సిట్ విచారణలో జగన్ రెడ్డి అరాచకాలన్నీ బట్టబయలు – మద్యం విషయంలో కూటమి ప్రభుత్వంపై కుట్రలు – తప్పు చేసి తప్పించుకోవడం అసాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 29 మంది చనిపోయిన ఘటన ముమ్మాటికీ జగన్ రెడ్డి హత్యలేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈ మేరకు ఒక ప్రకటన …

Read More »

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం

-SBIలో SGSP ఖాతా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయం -సచివాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : SBI బ్యాంకులో SGSP (State Government Salary Package) ఖాతా ద్వారా కల్పిస్తున్న ప్రమాద మరణ బీమా పథకంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందివాడ ఎక్సైజ్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రూ.కోటి చెక్కును అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బీమా …

Read More »

APCRDA ఆధ్వర్యంలో స్టేక్‌హోల్డర్ సంప్రదింపుల సమావేశాల నిర్వహణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నగర పర్యావరణ నిర్వహణ ప్రణాళిక(EMP)లో భాగంగా చేపట్టాల్సిన స్టేక్‌హోల్డర్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా నిర్ణయించిన షెడ్యూల్, అజెండా ప్రకారం వెంకటపాలెం, రాయపూడి, నేలపాడు, మల్కాపురంలో స్టేక్‌హోల్డర్ సంప్రదింపుల సమావేశాలు సోమవారం నిర్వహించబడ్డాయి. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజారోగ్యం, భద్రతా అంశాలపై సమాచారం అందించడం, అలాగే నిర్మాణ పనుల వల్ల కలిగే పర్యావరణ, సామాజిక అంశాలపై గ్రామస్తుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడం ఈ సమావేశాల ముఖ్య …

Read More »

సి.యం కి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిజేఏసి అమరావతి నాయకులు

-రెవిన్యూ, ఆర్టీసీ ఇ.యు, కోపరేటివ్, హెడ్ మాస్టర్సు, లేబర్ ఆఫీసర్సు, పిఆర్ ఇంజనీర్స్ డైరీ & క్యాలండరీలు ఆవిష్కరీంచీన సి.యం  -ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల హామీలను అమలు పరుస్తున్నందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన బొప్పరాజు, పలిశెట్టి, టీవీ ఫణి పేర్రాజు, సంగీత రావులు -లక్షలాది మంది మహిళా ఉద్యోగినుల “అమ్మతనాన్ని” గౌరవించిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన పొన్నూరు విజయలక్ష్మి, సైకం శివ కుమారి రెడ్డి, జి.అనుపమ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగుల …

Read More »

మహిళా ప్రయాణీకులకు గుర్తింపుకార్డు నిబందనలను తొలగించాలని సి.యం. ని కోరిన ఇ.యు నాయకులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీశక్తీ పధకం భవిష్యత్ లో మరింతగా విజయవంతం కావాలంటే మూడువేలు బస్సులను పెంచి,పదివేల సిబ్బందిని నియమించాలని,అలాగే మహిళా ప్రయాణీకులలో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రయాణీకులు పెద్దగా లేనందున ఆదార్ కార్డు,ఇతర గుర్తింపు కార్డులు నిభందనలు తొలగించితే కండక్టర్లపై పనిబారం తగ్గుడమే కాకుండా,దీనివలన కూటమి ప్రభుత్వానికి మహిళా ప్రయాణీకులలో ఇంకా మంచి పేరు వస్తుందని విజ్ఞప్తి చేస్తూ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసిస సందర్బంగా లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేసామని …

Read More »

పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు నేర్చుకోవాలి

-‘రాష్ట్ర స్థాయి స్కిల్ కాంపిటేషన్ 2025-26’ లో 260 ప్రాజెక్టులు ప్రదర్శన -వచ్చే ఏడాది నుంచి పదో తరగతి (SSC) బోర్డ్ పరీక్షల్లో ఒకేషనల్ సబ్జెక్టుకు స్థానం. -అన్ని హైస్కూళ్లలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టేలా ప్రణాళికలు. -నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత – కేవలం థియరీ కాదు, ప్రాక్టికల్స్‌కే పెద్దపీట. -సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, పని చేస్తూ నేర్చుకునే (Hands-on Learning) సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ, సమగ్ర …

Read More »

ముఖ్య మంత్రి చే 2026 ఆప్టా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం యందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చే వారి ఛాంబర్ లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) 2026 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు స్నేహ పూరిత ప్రభుత్వం అని మీ సమస్య లను అన్నింటినీ పరిష్కారం చేస్తుందని, త్వరలో ఆర్ధిక సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు కాకి …

Read More »