అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నిర్మాణాలలో పనిచేస్తున్నకార్మికులకు రాయపూడిలోని మెగా ఇంజినీరింగ్ కంపెనీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మణిపాల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది కంటి పరీక్షలు, ఈసీజీ, పీఎఫ్టీ(పల్మనాలజి), రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేశారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కె. ఇమ్మానుయేల్ ఈ వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షల అనంతరం కార్మికులు వైద్య సలహాలు, సూచనాలు చేశారు. మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపడుతున్న ఎల్పీఎస్ జోన్-3బి, జోన్-6 ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 160 మంది కార్మికులు, ఆపరేటర్లు, సంస్థ ఉద్యోగులు …
Read More »Tag Archives: amaravathi
పూర్వ వైద్య విద్యార్థుల ఔదార్యం
-కాకినాడ జీజీహెచ్లో రూ.98 కోట్లతో తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సిద్ధమైన 5 అంతస్థుల భవనo -త్వరలో ప్రారoభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర అమెరికాలోని రంగారాయ వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల ఔదార్యం, ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించిన తల్లీబిడ్డల (మాతా, శిశు) ఆరోగ్య భవనం సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. 465 పడకలతో 5 అంతస్తులతో అత్యాధునిక వసతులతో నిర్మితమైన ఈ భవనం ప్రారంభోత్సవo వచ్చేనెల 18వ తేదీ జరగబోతుందని, ఈ …
Read More »గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్’ సిద్ధం
-అమెరికా నుంచి తెప్పించిన దీని వ్యయం రూ. 18 కోట్లు -క్యాన్సర్ గుట్టును పసిగట్టే ఈ స్కాన్ ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటుకావడం ఇదే తొలిసారి -పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కృషి -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ కార్పొరేట్ అసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (క్యాన్సర్ గుట్టును పసిగట్టే) గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమైంది. పేద, మధ్యతరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అత్యుత్తమ వైద్యాన్ని …
Read More »విజయకిలాద్రిపై ఆస్ట్రేలియా బృందం
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియాన్ కౌన్సిల్ జనరల్ ఈ సెలై జాకీ, హై కమీషనర్ ఈ ఫిలిప్స్ ఓం వారి బృందం తో సీతానగరంలోని విజయ కిలాద్రికి విచ్చేశారు. విజయకీలాద్రి ఫై ఉన్నట్టు వంటి అన్ని ఆలయాలను, మరియు క్షేత్రపాలుకుడైన 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ను దర్శించుకున్నారు. హనుమాన్ యొక్క మూర్తిని చూసి వారు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు, ఈ విజయ కిలాద్రి దివ్య క్షేత్ర వాతావరణం ఎంతగానో వారికి ఆనందాన్ని కలుగ చేస్తుందని, …
Read More »జనవాణి కార్యక్రమంలో డా. పసుపులేటి హరిప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యల …
Read More »‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూరపాటి ప్రవీణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూరపాటి ప్రవీణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూరపాటి ప్రవీణ్ మాట్లాడుతూ ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు వ్యవస్థాపకులకు, జాతీయ, రాష్ట్ర అధ్యక్షులకు, అధినాయకులకు, గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరిలకి ధన్యవాదాలు తెలిపారు. ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు …
Read More »ప్రతీ కుటుంబానికి సంక్షేమం అందాలి…
-రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి -జలహారతి పనులను మ్యాపింగ్ చేయాలి… -ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్దిని ఉపయోగించుకుని పేద, మధ్య తరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని సీఎం వెల్లడించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »అగ్నిప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-సిబ్బంది కొరత ఉన్నచోట దశల వారిగీ ఖాళీలు భర్తీ చేయండి -హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించిన మంత్రి, కొత్తగా ప్రతిపాదించిన 5 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని …
Read More »ఏపీ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని ఏపీ గురుకుల విద్యాసంస్థల సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సంస్థ (APREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా APRS CAT-2026, APR JC & DC CET-2026 …
Read More »రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
– రొయ్యల రైతులపై అదనపు భారం మోపే విధంగా ఫీడ్ ధరల పెంపు సమంజసం కాదన్న మంత్రి – పెంచిన ధరలను వెంటనే నిలిపివేయాలని ఫీడ్ కంపెనీలకు నోటీసులు జారీ – రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News