Breaking News

Tag Archives: amaravathi

మోదీ, చంద్రబాబు ల పిలుపుతో నో వెహికల్ డే

-విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుండి సిఎం క్యాంప్ కార్యాలయం -10 కి. మీ సైకిల్ పై ప్రయాణం -పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి నిమ్మల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నో వెహికల్ డే సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లి సిఎం క్యాంపు కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. మండుటెండలో దాదాపు 10 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. …

Read More »

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 19 జిల్లాల పరిధిలోని 72 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన …

Read More »

ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ …

Read More »

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

-పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ టూల్స్ -2026-27 ఏడాదికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం -ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతోపాటు… రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని… వీటి ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గురువారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై …

Read More »

సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయి.

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయని పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖామాత్యులు టి.జి. భరత్ తెలిపారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి టిజీ భరత్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆకర్షణలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు.పెట్టుబడుల రాకలో దేశంలో 25 శాతం కు పైగా మన రాష్ట్రానికి వస్తున్నాయని, ఇది హర్షనీయమైన విషయమన్నారు. అందుకు అనుగుణంగానే మంత్రివర్గం నిరంతరం పనిచేస్తుందన్నారు. …

Read More »

నా దేశం నా బాధ్యత లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

-సీఎం మార్గనిర్దేశం లో పొదుపుచర్యలకు శ్రీకారం -ప్రజా ప్రతినిధులు, అధికారులు పొదుపు చర్యల్లో ప్రజలకు మోడల్ గా నిలవాలి. -ప్రజాప్రతినిధులు, అధికారులు ఎనర్జీ పొదుపులో భాగంగా నేటి నుండే చర్యలు -ఈవీ వాహనల వినియోగం, సోలార్ పవర్ ఎనర్జీపై అవగాహన పెంచుకోవాలి -అవసరమైన విభాగాల్లో వర్క్ ఫ్రం హోం పై చర్యలపై సమాలోచన -బంగారం కొనుగోళ్లుపై స్వీయ నియంత్రణ పాటించాలి -దేశీయ టూరిజంకు పెద్దపీట వేయాలి. -యుద్ధ పరిస్థితుల ప్రభావం తగ్గేలా ఇప్పటి నుండే చర్యలు తీసుకుందాం.. -విదేశీమారక నిల్వలు తరిగిపోకుండా కాపాడుకుందాం. -కొలుసు …

Read More »

పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు మరోవైపు ఉరుములతో కూడిన పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో 43.3 డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం(15-05-26) రాష్ట్రంలో 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు …

Read More »

దేశానికి రక్షణ కవచంలా రాయలసీమ ప్రాజెక్టులు

-రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన -డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకూ భూమి పూజ -శుక్రవారం రక్షణ మంత్రితో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ రతనాల సీమ… ఇది చరిత్ర. ఉద్యాన సీమ… ఇది వర్తమానం. రక్షణ సీమ… ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జత కానుంది. ఇకపై రాయలసీమ …

Read More »

దివ్యాంగుల జాతీయ స్థాయి సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఏపీ ఘనత.. విజేతలను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన దివ్యాంగుల సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి టీం -ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఫిబ్రవరి 25 నుండి 28వ తేదీ వరకు జరిగిన దివ్యాంగుల సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణం సాధించిన పురుషుల జట్టు -ఆంధ్రప్రదేశ్ పురుషులు మరియు మహిళల జట్లను సత్కరించి, అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఫిబ్రవరి 25 నుండి 28వ తేదీ వరకు …

Read More »

కిడ్నీ, లివ‌ర్‌, హార్ట్ బాధితుల‌కు 895 కొత్త పెన్ష‌న్లు

– ప్ర‌తి నెలా రు. 86 ల‌క్ష‌ల అద‌న‌పు భారం – పేద‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే సీఎం నిర్ణ‌యం – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం క్రింద తీవ్రమైన కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో డ‌యాల‌సిస్ చేయించుకుంటోన్న బాధితులు, కిడ్నీ, కాలేయ, గుండె మార్పిడి చేయించుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 895 కొత్త పెన్ష‌న్లు మంజూరైన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి …

Read More »