-దీర్ఘ కాలిక లక్ష్యాల సాధనకు ఈ బడ్జెట్ దారి చూపుతుంది : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశాన్ని స్థిరమైన, బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ దేశానికి స్పష్టమైన దారి చూపిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక పురోగతి సాధించేలా 2026-27 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కి, అలానే 9 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు, …
Read More »Tag Archives: amaravathi
వికసిత సంకల్పం… యువశక్తి ప్రేరేపితం
-ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతం ఇచ్చే బడ్జెట్ -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు -వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ కి అభినందనలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో యువశక్తిని మేల్కొల్పాలి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మౌలిక ప్రగతికి బాటలు వేయడం ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం… ప్రధానమంత్రి …
Read More »ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట
– ఏపీ అభివృద్ధికి బలమైన పునాది – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో దాని విస్తరణకు రూ.155.32 కోట్ల కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశ వ్యవసాయ రంగానికి స్పష్టమైన …
Read More »మహిళ మరియు మధ్య తరగతి ఉన్నతి ఉద్దేశించిన 3 కర్తవ్యాల ఆధారిత బడ్జెట్.
-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ – అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇది వికసిత భారత్ మోడీ ౩.0 – 53.47 లక్షల కోట్లు స్వదేశీయతను అణువణువున నింపిన బడ్జెట్ ఇది – ముఖ్యమైన అన్ని రంగాలలో దేశ స్వయం సమృద్ధ సమ్మిళిత అభివృద్ధి నిర్దేశించే మోడీ మార్క్ యువ శక్తి , సబ్ కా సాత్- సబ్ కా వికాస్ మహిళ మరియు మధ్య తరగతి ఉన్నతి ఉద్దేశించిన 3 కర్తవ్యాల ఆధారిత బడ్జెట్. ఈ బడ్జెట్ …
Read More »కేంద్ర బడ్జెట్ శ్లాఘనీయం
-ఆలోచనలో స్పష్టత, చిత్తశుద్ధి, సరైన వ్యూహాలతో రూపొందిన బడ్జెట్ -దేశం ఆత్మ నిర్భరత దిశగా మరో ముందడుగు అన్న వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ -దేశ ప్రగతికి దోహదం చేసే విధాన పత్రం -క్యాన్సర్ తో పాటు 17 ప్రాణాంతక ఔషధాలపై దిగుమతి సుంకాలు తగ్గించడం స్వాగతీయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ శ్లాఘనీయమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా …
Read More »క్లీన్ చిట్ అంటే చంద్రబాబు ను చూసి వైసీపీ నేర్చుకోవాలి
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్లీన్ చిట్ అంటే ఏమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూసి వైసీపీ నేతలు నేర్చుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హితవు పలికారు. గతంలో తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో తమకు క్లీన్ చిట్ రాలేదని తెలిసినా వైసీపీ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు పై …
Read More »ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట
-క్రిటికల్ మినరల్ వెలికితీతకు ప్రాధాన్యమివ్వడం అతిపెద్ద నిర్ణయం -అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో అభివృద్ధి వేగవంతం -ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, యువతకు పారిశ్రామిక శిక్షణకు ప్రాధాన్యమివ్వడం హర్షణీయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రిటికల్ మినరల్స్ వెలికితీతకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏపీని దేశ ముఖచిత్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు మంచి అవకాశమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో మైనింగ్ సహా ప్రాసెసింగ్, వేల్యూ యాడెడ్ …
Read More »సైకిల్ కు ఓటేశారు…అభివృద్ధికి చోటిచ్చారు
-ప్రజా సంక్షేమమే కూటమికి పరమావధి -అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాల -2026లో రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు -ల్యాండ్ టైట్లింగ్ లాంటి నల్లచట్టం తెచ్చి గొప్పచట్టం అని చెప్పుకుంటున్నారు -నివాసం నుంచి ప్రజావేదిక వరకూ ఇ-సైకిల్ తో ర్యాలీగా వచ్చిన సీఎం -24 గంటల్లో 5555 ఇ-సైకిళ్ల పంపిణీతో కుప్పానికి గిన్నీస్ రికార్డు -కుప్పంలో పేదల సేవలో కార్యక్రమం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »ఆర్థిక అసమానతలు తగ్గేలా కూటమి ప్రభుత్వ విధానాలు
-పేదలు ఎదగాలి… పారిశ్రామికవేత్తలు కావాలి -ఎంఎస్ఎంఈలు స్థాపించే డ్వాక్రా మహిళలకు బ్యాంకర్ల సహకారం అవసరం -వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు.. వారిని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వ విధానాలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పథకాల లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ …
Read More »ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రత్యేక శ్రద్ధ
-సరైన సమయంలో పరిశ్రమలు పూర్తైతేనే అందరికీ ప్రయోజనం -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు -కుప్పంలో రూ.7,684 కోట్ల పెట్టుబడితో 21 పరిశ్రమల ఏర్పాటు -ఆరు కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఎంఓయూలు -కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో పరిశ్రమల పురోగతిపై సీఎం చంద్రబాబు సమావేశం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి …
Read More »
Prajavartha Online Telugu News