Breaking News

Tag Archives: nuzividu

జగనన్నపాలవెల్లువతో మహిళా పాడి రైతుల జీవితాలలో వెలుగులు: జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతోందని జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్ అన్నారు. నూజివీడు మండలం సిద్దార్ధనగర్ లో గురువారం జగనన్న పాల వెల్లువ పథకంపై మహిళా పాడి రైతులు, ప్రమోటర్లు, అధికారులు, సిబ్బందితో జేసీ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువతో జిల్లాలోని మహిళా పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాదిస్తున్నారన్నారు. ఈ పథకంపై గ్రామాలలోని మహిళా పాడి రైతులలో …

Read More »

మామిడి పంటలో తామర పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యావన ఏ డి జ్యోతి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా మామిడి తోటల లో తామర పురుగు తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలని ఉత్యానవనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి మామిడి పంట రైతులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉష్ణోగ్రతల కారణంగా మామిడి పంటలో తామర పురుగు పెరిగిందని, వీటి నివారణకు రసాయనిక ఎరువులతో కాకుండా శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలన్నారు. తెల్ల పూత దశ …

Read More »

స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి హెచ్చరిక…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులను ఆర్డీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరుకాకపోవడం, కొన్ని శాఖల అధికారులు ముందస్తు అనుమతి తీసుకోకుండా స్పందన కార్యక్రమానికి గైరుహజరై, తమ కింద స్థాయి సిబ్బందిని పంపడంపై ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ శాఖలైన రోడ్లు, భవనాలు, డివిజినల్ …

Read More »

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని 19 వేల మంది లబ్ధిదారులు వినియోగించుకున్నారు…

-అందరికీ రిజిస్ట్రేషన్ పత్రాలను అందిస్తున్నాం : ఆర్డీఓ రాజ్యలక్ష్మి . నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓ టి ఎస్) పథకంను నూజివీడు డివిజన్లో ఇంతవరకు 19 వేల 105 మంది లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని, సదరు లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే అందించాలని రెవెన్యూ డివిజన్ అధికారి కె. రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంపై సోమవారం తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ …

Read More »

జగనన్న పాలవెల్లువ పధకంపై నూజివీడు డివిజన్ లో జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓ విస్తృత సమావేశాలు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ పధకంలో పాల సేకరణను మరింత పెంచేందుకుగాను జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత, ఎల్. శివశంకర్, ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి శనివారం నూజివీడు డివిజన్లోని మారుమూల పల్లెప్రాంతాలలో విస్తృతం పర్యటించి ప్రమోటర్లు, మహిళా పాడి రైతులతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా. కె. మాధవీలత రెడ్డిగూడెం మండలం ముచినపల్లి, రాఘవాపురం గ్రామాలలో ప్రమోటర్లు, మహిళా పాడి రైతులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించి జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలపై మహిళా పాడి రైతులకు అవగాహన …

Read More »

జగనన్న పాల వెల్లువ ప్రయోజనాలు మహిళా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి… : జేసీ కె. మోహన్ కుమార్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలు ప్రతీ మహిళా పాడి రైతు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో శుక్రవారం జగనన్న పాలవెల్లువ పథకంపై ప్రమోటర్లు, మహిళా పాడిరైతులు, సిబ్బందితో ఏర్పటుచేసిన అవగాహనా కార్యక్రమంలో జేసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడిరైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. జగనన్న పాలవెల్లువ పాల కేంద్రానికి పాలు అందించే …

Read More »

బలివే లో మహాశివరాత్రి కి పటిష్టమైన ఏర్పాట్లు : అధికార్లను ఆదేశించిన ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి సందర్భంగా ‘బలివే ‘ గ్రామంలో జరగనున్న ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ముసునూరు మండలం బలివే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరరా స్వామి వారి దేవాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి మార్చ్,2వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు కృష్ణా, …

Read More »

నూజివీడు డివిజన్ లో 3 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో ఫిబ్రవరి 14వ తేదీన 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగిరిపల్లి మండలంలో 2, ఏ. కొండూరు మండలంలో 1 కేసు నమోదయ్యాయన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వంతో సహకరించాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Read More »

స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా నిర్దేశించిన సమయంలోగా వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదప్రజలు తమ …

Read More »

జగనన్న పాలవెల్లువ పథకాన్ని మహిళా పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జె.నివాస్

-జిల్లాలో 700 మంది మహిళా పాడి రైతులకు 30 వేల రూపాయల చొప్పున స్వల్పకాలిక రుణాలు అందించాం… ఏ. కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగన్ అన్న పాలకొల్లు పథకం కింద 700 మంది మహిళా పాడి రైతులకు 30 వేల రూపాయల చొప్పున వర్కింగ్ క్యాపిటల్ గా స్వల్పకాలిక రుణాలు అందించామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. ఏ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో జగనన్న పాల వెల్లువ పథకంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా …

Read More »